సోమవారం, 12 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
సంబంధిత వార్తలు
నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...
చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?
ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..
నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు..
అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా...
అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Vijayawada : భార్యను సంసారానికి పంపలేదని.. అత్తను చంపేశాడు..
భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ అల్లుడు అత్తను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సింగ్ నగర్కు చెందిన కోలా దుర్గ కుమార్తెకు నాగసాయితో వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గొడవల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
Chhattisgarh: యువతిపై అత్యాచారానికి పాల్పడిన పోలీస్ సిబ్బంది
పోలీస్ సిబ్బందే ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. బంకిమోంగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 8 రాత్రి ఈ సంఘటన జరిగిందని, బాధితురాలికి తెలిసిన ఐదుగురు నిందితులలో ఒకరు ఆమెకు ఫోన్ చేశారని పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలిపై ఎమెర్జెన్సీ పోలీస్ టీం డ్రైవర్తో సహా ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని పోలీసులు శనివారం తెలిపారు. ఈ కేసులో డయల్ 112 పోలీస్ హెల్ప్లైన్ వెహికల్ డ్రైవర్తో సహా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీడీపీ, జనసేన పార్టీలకు మంచి అవకాశం
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణలో తమ ఉనికిని విస్తరించుకోవడానికి టీడీపీ, జనసేన పార్టీలకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇటీవల, జనసేన తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించి, తుది నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్కు వదిలేసింది. స్వతంత్రంగా పోటీ చేయాలా లేక టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా అనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని జనసేన పేర్కొంది. అయితే, ఒక్క రోజులోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, తమకు పొత్తు అవసరం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం.. రాజకీయంగా రచ్చ.. ప్రజాధనంతో వద్దు
గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరహాలో అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించాలని యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రధాన పర్యాటక మైలురాయిని సృష్టించడం ఈ ప్రతిపాదన లక్ష్యం. విగ్రహ ప్రాజెక్టు గురించి చర్చించడానికి ఇటీవల ఒక క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం తర్వాత, మంత్రి నారాయణ మీడియాతో కీలక వివరాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఖరీదు 1,750 కోట్లు ఉంటుందని, 3,500 మెట్రిక్ టన్నుల బరువున్న కాంస్యం ఉంటుందని నారాయణ చెప్పారు.
కోడి పందాలపై హైకోర్టు సీరియస్.. సెక్షన్ 144 విధించాలి.. పోలీసులకు ఆదేశాలు
సంక్రాంతి సందర్భంగా జరిగిన కోడి పందాల కార్యక్రమాల తర్వాత, హైకోర్టు గతంలో కోర్టు ఆదేశాల ప్రకారం కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టాన్ని ప్రభావిత ప్రాంతాలలో అమలు చేయడంపై ఈ ఆదేశాలు దృష్టి సారించాయి. తూర్పు- పశ్చిమ గోదావరి, కృష్ణ - గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని కోర్టు ప్రత్యేకంగా ఆదేశించింది. కోడి పందాల వేదికల గురించి అధికారులకు సమాచారం అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి
పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ, మాఘ బిహు ఇలా వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి పండుగ కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. కుటుంబాలు సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి కలిసి వచ్చినప్పుడు, కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పోషకాహారంతో వేడుకను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేక కలయికతో, బాదం బలాన్ని పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవటానికి సహాయపడుతుంది. పోషకాలు అధికంగా కలిగిన బాదం, వేడుకల సమయంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఆనందాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.
winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.
ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్కి తగ్గట్లుగా మన ఆహారం కూడా మార్చుకోవాలి. గుండె ఆరోగ్యంతో ఇతరత్రా వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము. శీతాకాలంలో విటమిన్ సి, విటమిన్ కె వున్నటువంటి ఆకుకూరలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. క్యారెట్లు, బీట్ రూట్ వంటి దుంపకూరలను తీసుకుంటే వాటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లను తింటుండాలి. వాటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. కోడిగుడ్డు తెల్లసొన, పాలు, పుట్టగొడుగులు తింటుంటే విటమిన్ డి అందుతుంది. చిక్కుడు కాయలు ఆహారంలో భాగంగా చేసుకుంటే వాటి ద్వారా అమైనా యాసిడ్లు చేరి మేలు కలుగుతుంది.
కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
కాఫీ. ఈ కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు నిర్వహణకు తోడ్పడటమే కాకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుంది. కాఫీతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కాఫీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. టైప్ 2 మధుమేహం ప్రమాదం రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు ఆరోగ్యానికి కాఫీ దోహదపడుతుంది. బరువు నిర్వహణను ప్రోత్సహింస్తుంది. కాఫీ తాగితే డిప్రెషన్ తగ్గుతుంది. కాలేయ అనారోగ్య పరిస్థితుల నుండి రక్షించవచ్చు. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.