బుధవారం, 29 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
బుధవారం, 21 జనవరి 2015 (17:20 IST)
ఇద్దరూ వద్దు... పక్కింటావిడే కావాలి..!
భార్య : మీకు మీ అమ్మ కావాలో, నేనుకావాలో ఇప్పుడే తేల్చుకోండి..!
భర్త : నాకు మీరిద్దరు వద్దు - పక్కింటావిడే కావాలి..!
(అవాక్కైంది భార్య)
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మధ్యప్రదేశ్లో దారుణం : ఫ్యామిలీ సభ్యుల హతం.. ఆపై ఆత్మహత్య
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు కుటుంబంలోని ఎనిమిది మందిని హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వాడాకు చెందిన 27 యేళ్ళవ్యక్తి ఎనిమిది రోజుల క్రితం వివాహమైంది. ఈయన తన ఫ్యామిలీలోని ఎనిమిది మంది గొడ్డలితో నరికి చంపేశాడు. మృతుల్లో కట్టుకున్న భార్యతో పాటు సోదరుడు, అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి కూడా ఉన్నారు. ఈ ఎనిమిదిమంది వరండాలో నిద్రిస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోంచి బయటకు వెళ్లి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తామియా జనపద్ పంచాయతీ పరిధిలోని బోదల్ కచర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామం మహుర్జీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.
పాకిస్థాన్లో ఘోరం... లోయలో పడిన బస్సు - 28 మంది మృతి
పాకిస్థాన్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, మొత్తం 54 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి దక్షిణ బలూచిస్థాన్లోని టర్బాట్ పట్టణం నుంచి ఉత్తరాలన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు కొండ ప్రాంతంలో మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది వరకు గాయపడ్డారు.
పెళ్లికాని ప్రసాదులకు గరికపాటి సూచన, ఏంటది?
''30 ఏళ్లు దాటినా నాకింకా పెళ్లి కాలేదు అని చాలామంది బాధపడుతుంటారు యువతీయువకులు. అసలు పెళ్లి అయినవారెవరూ సుఖంగా లేరు మహానుభావా. నువ్వు సుఖంగా వున్నావు, సుఖంగా వుండరాదా? ఎందుకొచ్చిన పెళ్లి దిక్కుమాలిన పెళ్లి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆడది సుఖంగా లేదు, మగాడు సుఖంగా లేడు. నీకెందుకు పెళ్లి... పెళ్లి కానటువంటివాడు చాలా సుఖంగా వుంటాడు. పెళ్లికానివాడంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. కానంత వరకు ఆడది సుఖంగా వుంటుంది, మగాడు సుఖంగా వుంటాడు" అంటూ గరికపాటి వారు సెలవిచ్చారు.
ఏపీలోని మద్యం బాబులకు చేదువార్త... మద్యం షాపులు బంద్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యంబాబుకు ఓ చేదువార్త. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. జూన్ నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ షాపులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తేదీన జరుగనుంది. ఓట్ల లెక్కింపు సాఫీగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా కౌంటింగ్కు ఒక్క రోజు ముందు.. ఒక్క తర్వాత ఈ షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
కోర్టు బెయిల్ మంజూరు చేయగానే మాచర్లలో ప్రత్యక్షమైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి!!
ఈ నెల 13వ తేదీన ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అధికార వైకాపా, మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయనపై ఏపీ పోలీసులు నమోదు చేసిన మరో మూడు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే ఆయన నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన కేసుల్లో జూన్ ఆరో తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు జారీ అయిన కొన్ని నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవి వడగాడ్పుల సమయంలో మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన చిట్కాలు
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలులు అనివార్యమైన వాస్తవంగా మారుతున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన విధంగా, ఏప్రిల్లో భారత్ అంతటా అసాధారణంగా మాడిపోతున్నట్లుగా అనిపించింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటి ప్రాతిపదికన చూస్తే దురదృష్టవశాత్తూ, 2024 మరింత వేడిగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణి స్థానిక సమస్య మాత్రమే కాదు; ఇది ప్రపంచవ్యాప్త ధోరణిలో భాగం. ఇది 2023ని ఇప్పటివరకు ముందెన్నడూ లేనంత అత్యంత హాటెస్ట్ ఇయర్గా రికార్డుకెక్కించింది.
హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు
హైబీపీ... అధిక రక్తపోటు. హైబీపి వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు శత్రువులుగా వుంటాయి. వాటిని ఈ సమస్య వున్నవారు దూరంగా పెట్టాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మద్యం అలవాటు వున్నవారు తక్షణమే మానుకోవాలి. ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్ను చేర్చవద్దు. ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి. బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి. పాప్కార్న్ తినవద్దు. ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.
కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు
కొలెస్ట్రాల్ అనేది శరీరం కొత్త కణాలను తయారు చేయడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అవసరం. ఐతే మంచి కొవ్వు కాకుండా శరీరంలో చెడు కొవ్వు పరిమాణం పెరిగుతూ పోయిందంటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తినకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక కొలెస్ట్రాల్ రోగులు బాగా వేయించిన, బాగా కాల్చిన ఆహార పదార్థాలు తినరాదు. వెన్న, చీజ్ తింటే కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు దూరం పెట్టేయాలి. చక్కెర పానీయాలు తాగితే కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు ఇబ్బందుల్లో పడతారు. వైట్ బ్రెడ్, పాస్తా వంటి వాటికి ఎంతదూరం పెడితే అంత మంచిది.
ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లు ఉంటాయి.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.