సోమవారం, 12 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:11 IST)
సంబంధిత వార్తలు
బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వను.. దయచేసి ఓటు వేయండి: అమీర్ ఖాన్
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
ఆఫీసులోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంది.. ఎందుకంటే..?
నోరూరించే స్టఫ్డ్ గులాబ్జామ్.. తయారీ విధానం..?
ఎయిరో ఇండియా రిహార్సల్స్... ఢీకొట్టిన జెట్ విమానాలు...
గులాబ్ జామ్లు కాస్తాయని..?
కిరణ్: ఏంట్రా.. గులాబి, జామ మొక్కల్ని కలిపి నాటుతున్నావ్..
వెంగళప్ప: రెండూ కలిపి నాటితే చెట్టు పెద్దదయ్యాక గులాబ్ జామ్లు కాస్తాయని..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు
ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సుల కోసం సోమవారం షిర్డీని సందర్శించారు. ఆయన వెంట ఆయన భార్య నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. ఈ దంపతులు ఆదివారం రాత్రి షిర్డీకి చేరుకున్నారు. అక్కడ సోమవారం తెల్లవారుజామున జరిగే కాకడ హారతిలో పాల్గొని, ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లోకేష్, బ్రాహ్మణి ఆలయ అర్చకుల నుండి ఆశీస్సులు అందుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. తమ ప్రార్థనల సమయంలో, ఈ దంపతులు ప్రజలకు శాంతి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. వారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పురోగతి కోసం కూడా ప్రార్థించారు.
లైంగిక దాడికి ఒప్పుకోలేదని టెక్కీని చంపేశాడు.. నిప్పంటించి హత్య చేశాడు..
బెంగళూరులో జరిగిన ఒక షాకింగ్ ఘటన కలకలం రేపుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఊపిరాడక మరణించాడని గతంలో భావించిన 34 ఏళ్ల టెక్నీషియన్ను ఒక యువకుడు హత్య చేశాడని అధికారులు తెలిపారు. ఆ మహిళ రామూర్తి నగర్లో తన లివ్-ఇన్ భాగస్వామితో కలిసి నివసించింది. ఆమె సెలవుల కోసం తన స్వస్థలానికి వెళ్లింది. ప్రాథమిక నివేదికల ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని తెలుస్తోంది.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం స్వామి వివేకానంద ఆదర్శాల నుండి తన బలాన్ని పొందుతుందని ఆయన అన్నారు. వివేకానందుని బోధనలు ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవా స్ఫూర్తిని నిరంతరం ప్రేరేపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ దార్శనిక నాయకుడు యువతపై అపారమైన నమ్మకం ఉంచి, వారు వ్యక్తిత్వ నిర్మాణం, జ్ఞాన సముపార్జన మరియు మానవత్వానికి సేవ చేయాలనే నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఇస్రోకు ఎదురుదెబ్బ.. పీఎస్ఎల్వీ C62/EOS-N1 ప్రయోగం విఫలం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సోమవారం నాడు ఒక ఎదురుదెబ్బను ఎదుర్కొంది. దాని పీఎస్ఎల్వీ C62/EOS-N1 మిషన్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవడంలో విఫలమైంది. ఇది ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లను నిరాశపరిచింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఉదయం 10:18:30 గంటలకు ఎటువంటి లోపం లేకుండా నింగిలోకి దూసుకెళ్లింది.
మాలధారణలో వుంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి (video)
మాలధారణ అంటే ఎంతో నిష్టగా, నియమాలతో వుండాలని అంటుంటారు. ఐతే ఇప్పుడు పలువురు ఇలాంటి ఆధ్యాత్మిక నిష్టతో చేయాల్సిన క్రియను అపహాస్యం చేస్తున్నారు. మాలలో వుంటూనే వెకిలి చేష్టలు చేసేవారు కొందరైతే, మద్యం సేవించేవారు మరికొందరు. విశాఖ జగదాంబ సెంటరులో ఓ యువతి పట్ల మాలలో వున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో ఆ యువతి దిశా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పైగా అతడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని గ్రహించారు. మానసిక వైద్యాలయానికి పంపిస్తామని పోలీసులు వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి
పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ, మాఘ బిహు ఇలా వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి పండుగ కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. కుటుంబాలు సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి కలిసి వచ్చినప్పుడు, కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పోషకాహారంతో వేడుకను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేక కలయికతో, బాదం బలాన్ని పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవటానికి సహాయపడుతుంది. పోషకాలు అధికంగా కలిగిన బాదం, వేడుకల సమయంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఆనందాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.
winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.
ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్కి తగ్గట్లుగా మన ఆహారం కూడా మార్చుకోవాలి. గుండె ఆరోగ్యంతో ఇతరత్రా వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము. శీతాకాలంలో విటమిన్ సి, విటమిన్ కె వున్నటువంటి ఆకుకూరలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. క్యారెట్లు, బీట్ రూట్ వంటి దుంపకూరలను తీసుకుంటే వాటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లను తింటుండాలి. వాటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. కోడిగుడ్డు తెల్లసొన, పాలు, పుట్టగొడుగులు తింటుంటే విటమిన్ డి అందుతుంది. చిక్కుడు కాయలు ఆహారంలో భాగంగా చేసుకుంటే వాటి ద్వారా అమైనా యాసిడ్లు చేరి మేలు కలుగుతుంది.
కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
కాఫీ. ఈ కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు నిర్వహణకు తోడ్పడటమే కాకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుంది. కాఫీతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కాఫీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. టైప్ 2 మధుమేహం ప్రమాదం రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు ఆరోగ్యానికి కాఫీ దోహదపడుతుంది. బరువు నిర్వహణను ప్రోత్సహింస్తుంది. కాఫీ తాగితే డిప్రెషన్ తగ్గుతుంది. కాలేయ అనారోగ్య పరిస్థితుల నుండి రక్షించవచ్చు. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.