రైలు ఏసీ కోచ్‌లో అర్థనగ్నంగా ఎమ్మెల్యే, ప్రయాణికులు బెంబేలు

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (13:12 IST)
జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నా నుండి న్యూఢిల్లీ వెళ్తున్నప్పుడు తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క AC ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో లోదుస్తులలో తిరుగుతూ కనిపించారు. ఈ సంఘటన గురువారం జరిగింది.
 
కోచ్‌లోని ఎమ్మెల్యే వేషధారణ తోటి ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించింది. ఇది దాదాపు గొడవకు దారితీసింది.
 
"ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పై కేసునమోదు చేశామని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) రాజేష్ కుమార్ అన్నారు.
 
ప్రయాణంలో కడుపు నొప్పిగా ఉన్నందున నేను అండర్‌గార్మెంట్స్ మాత్రమే ధరించాను "అని ఎమ్మెల్యే అన్నారు. కోచ్‌లో ఎమ్మెల్యే తెల్లటి చొక్కాలో తిరుగుతూ కనిపించారు.

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments