పట్టాలెక్కనున్న ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్(ఫోటోలు)

శుక్రవారం, 17 జనవరి 2020 (14:35 IST)
అత్యాధునిక సౌకర్యాలతో ముంబై-అహ్మదాబాద్ మధ్య కొత్త తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రోజు పట్టాలెక్కనుంది.

ఈ రైలుకి సంబంధించిన బోగీలలో ఇంటీరియర్ ఎలా వుంటుందో ఫోటోల్లో చూడండి. 
సిబ్బంది సాంప్రదాయ దుస్తులతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో, కొత్త తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంటుందని కేంద్ర రైల్వేమంత్రి తెలిపారు.

ఇది ప్రయాణీకుల సౌకర్యం కోసం ఆధునికీకరణతో మిళితం చేయబడిందని ఆయన వెల్లడించారు.

అన్నీ చూడండి

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments