వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల కొట్లాట..

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (10:28 IST)
Vadakalai Brahmins
సుప్రసిద్ధ కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ప్రబంధాలు పాడటంతో వడకలై-తెన్ కలై అనే విభాగానికి చెందిన అర్చకుల మధ్య జగడం చోటుచేసుకుంది.
 
అర్చకులు నడిరోడ్డుపై జగడానికి పాల్పడ్డారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవాలయంలో సుప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో ఉత్సవ, ఊరేగింపు కార్యక్రమంలో ప్రబంధాలు పాడే హక్కుపై వడనిలై-తెన్ కలై అర్చకుల మధ్య గొడవ జరిగింది. 
 
ఈ వ్యవహారం మధ్య వాగ్వాదం, సంఘర్షణ తరచుగా జరుగుతుంది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం స్వామివారి ఊరేగింపులో ప్రబంధం పాడడంలో వడకలై-థెన్‌కలై అర్చకుల మధ్య ఘర్షణ జరిగింది.
 
వడకలై - థెన్‌కలై ప్రివినర్ నడి రోడ్డులో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసిన సంఘటనను చూసి ప్రజలు దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అన్నీ చూడండి

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments