ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని సేవిస్తున్నారా..? రక్తపోటు తప్పదట!

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (14:33 IST)
ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని సేవిస్తున్నారా.. అయితే తప్పక దీనిని చదవాల్సిందే. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని సేవించడం ద్వారా  రక్తపోటు అధిమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ వారీగా మనం ప్లాస్టిక్ ఉత్పత్తులను అధికంగా వాడుతుంటాం. 
 
అల్యూమినియం, సిల్వర్ కంటే ప్రస్తుతం ప్లాస్టిక్ ఉపయోగం అధికం అవుతోంది. ముఖ్యంగా నీటి బాటిల్స్ ప్లాస్టిక్ రూపంలో వాడేస్తున్నారు చాలామంది.
 
ఆ ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నింపి.. వేడిగా వుండే ప్రాంతంలోనూ, అలాగే చల్లదనం కోసం ఫ్రిజ్‌లో వుంచడం ద్వారా అందులో మైక్రో ప్లాస్టిక్ కలుస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
ఇలా మైక్రో ప్లాస్టిక్ కలిసిన నీటిని సేవించడం ద్వారా హృద్రోగ సమస్యలు, హార్మోన్‌లో హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు ఏర్పడే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments