Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cyclone Montha: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

Written By సెల్వి
Updated: సోమవారం, 27 అక్టోబరు 2025 (14:08 IST)
Cyclone Montha
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సోమవారం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 
 
ఉత్తర తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలతో పాటు, మల్కన్‌గిరి, కోరాపుట్, కలహండి, గజపతి, నబరంగ్‌పూర్, బలంగీర్, కంధమాల్, గంజాం వంటి దక్షిణ ఒడిశా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
దీని కోసం సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. తుఫాను మొంథా తుఫాను ప్రభావం నుంచి గట్టెక్కడానికి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. 
 
రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఎన్ మనోహర్ మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) వస్తువుల స్టాక్ పొజిషనింగ్, ఇంధన జాబితా నిర్వహణ, వరి సేకరణ దశలు, సహాయ కేంద్రాలకు ఆహార సరఫరా సంబంధించి అన్నీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అన్నీ చూడండి

Nidhhi Agerwal: పుట్టినరోజున కొత్త చిత్రాన్ని ప్రారంభించిన నిధి అగర్వాల్

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

హైదరాబాద్ బస్తీని అద్బుతంగా చూపించాలనుకున్నా : రమణా రెడ్డి సోమ

Ram Pothineni : రామ్ పోతినేని నటుడిగా-దర్శకుడిగా 24 గంటలు చిత్రీకరణ

Sriram: రివర్స్ టీజర్ తో ఆకట్టుకున్న ది మేజ్ చిత్రం

తర్వాతి కథనం
Show comments