Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. బైకుపై ఎక్కించుకుని?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 18 మార్చి 2022 (15:47 IST)
ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. విద్యార్థినిని బైక్‎పై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలుపగా... వెంటనే వారు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రొద్దుటూరు మొడంపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

అన్నీ చూడండి

Janhvi Kapoor :సోషల్ మీడియా కంటెంట్ పై జాన్వీ కపూర్ కు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిదో తెలుసా ?

Yash: ఓవర్ సీస్ తోపాటు తెలుగులోనూ ఘనంగా టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్‌లు

Suriya : అదే మ్యాజిక్ ని తీసుకురావాలని వెంకీ, వంశీ అనుకుని తీశారు : హీరో సూర్య

#ChiruLeaks : మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ అదేనా?

హీరో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాట్లు...

తర్వాతి కథనం
Show comments