ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసేందుకు పావులు కదుపుతుంది. ఇదే నిజమైతే దాదాపు 2.40 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.