ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ షెడ్యూల్ విడుదల

Written By ఎం
Updated: మంగళవారం, 17 డిశెంబరు 2019 (07:55 IST)
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్‌ను ప్రకటించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు.

జనవరి 1 క్వాలిఫైయింగ్ తేదీకి అనుగుణంగా మోడిఫైడ్ షెడ్యూల్‌ను విడుదల చేయడం జరిగిందని ఆ ప్రకారం ఈ నెల 23న ఇంటిగ్రేటెడ్ డ్రాప్టు ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ చేయడం జరగుతుందని తెలిపారు. డిశంబరు 23 నుండి జనవరి 22వ తేదీ వరకూ ముసాయిదా ఓటర్ల జాబితా ( డ్రాప్టు ఎలక్టోరల్ రోల్)పై క్లెయిమ్లు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు.

ఆ విధంగా వచ్చిన క్లెయమ్లు మరియు అభ్యంతరాలను వచ్చే ఫిబ్రవరి 3వ తేది నాటికి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 11వ తేదీన సప్లిమెంట్స్ సిద్ధం చేయడం జరుగుతుందని, తదుపరి ఫిబ్రవరి 14వతేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ వెల్లడించారు.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments