1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Pradesh Former CM K Rosaiah passed away

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇకలేరు

Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ ఉదయం కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన పల్స్ హఠాత్తుగా పడిపోయాయి. దీనితో ఆయనను నగరంలోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు.

 
అక్కడ ఆయనకు చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం సహకరించలేదు. ఆయన వయసు 88 సంవత్సరాలు.
తర్వాతి కథనం
Omicron rules: కర్ణాటకలో వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. నో ఎంట్రీ?