సంబంధిత వార్తలు
- వైసిపి నాయకులకు ఏమైంది? ఒకరేమో బూతులు.. మరొకరేమో వార్నింగ్లు..
- నీతోనే కాదు... నీ కూతురుతోనూ సంసారం చేయాలనుంది... రూ.10 లక్షలకు ఓకే...
- భార్యతో సర్పంచ్తో అక్రమ సంబంధం.. భర్త న్యాయ పోరాటం
- తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెపై కన్ను.. పెళ్లికి పట్టుబట్టి బుక్కయ్యాడు...
- టీచర్పై యాసిడ్ పోసిన వ్యక్తి.. ట్యుటోరియల్లో ట్యూషన్ చెప్తుండగా?
కర్నూలులో భారీ పేలుడు... 8 మంది మృతి
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి క్వారీలోని షెడ్డులో ఉన్న 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. భారీగా శబ్దాలు రావడంతో సమీప గ్రామ ప్రజలు పరుగులు తీశారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి క్వారీలోని షెడ్డులో ఉన్న 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. భారీగా శబ్దాలు రావడంతో సమీప గ్రామ ప్రజలు పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. కర్నూలు ఘటనపై ఏపీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
తర్వాతి కథనం
