సంబంధిత వార్తలు
- విజయవాడకు ప్రపంచశ్రేణి, అందుబాటు ధరలలో క్యాన్సర్ చికిత్సను తీసుకువచ్చిన మేదాంత
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నయన్, విఘ్నేశ్ వెడ్డింగ్ కార్డ్
- కొండపై రద్దీ విపరీతంగా ఉంది - శ్రీవారు భక్తులు రావొద్దు : తితిదే
- తిరుమల వస్తున్నారా? ఇప్పుడే రావద్దంటున్న తితిదే... మరెప్పుడు రావాలి?
- కిడ్ట్జోపియా: ఇనార్బిట్ మాల్లో వేసవి వినోదం
తిరుపతి శంఖుమిట్ట ప్రాంతంలో కారులో మంటలు
తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే కాంరంతా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైపోయింది. కారులో మంటలు వ్యాపించగానే భక్తులంతా దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
మరికొందరు భక్తులు అగ్నిమాపకదళ సిబ్బందికి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు అగ్నిమాపక యంత్రాలతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.
తర్వాతి కథనం
