వైకాపాకు షాక్... వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం.. చంద్రబాబు
Chandra babu Naidu
పనిలో పనిగా జగన్ సర్కారుపై మండిపడ్డారు చంద్రబాబు. వైకాపా డీఎన్ఏలోనే శవరాజకీయం వుందని.. రక్తంలో మునిగిన వైకాపా నేతలకు ఓట్లు వేయవద్దని జగన్ సోదరే కోరుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని జగన్ సర్కారు అంధకారంలోకి నెట్టేసిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే మిత్రపక్షంతో వచ్చి కూటమిగా జట్టు కట్టామన్నారు.
