సంబంధిత వార్తలు
- షవర్మా తిని ఒకరు మృతి.. 18 మందికి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
- దిగివచ్చిన చైనా - భారతీయ విద్యార్థులకు అనుమతి
- బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు: నిందితుడు శివకృష్ణను చనిపోయేవరకూ ఉరి తీయండి
- రెచ్చిపోయిన విద్యార్థి.. హాస్టల్ రూమ్లో గొంతు కోశాడు
- క్రికెట్ ఆడుతూ గొడవ.. బ్యాట్తో కొట్టడంతో 9వ తరగతి విద్యార్థి మృతి
పరీక్షలు రాస్తుండిన విద్యార్థినిపై ఫ్యాన్ పడితే..?
fan
వివరాల్లోకెళ్తే.. సత్యసాయి జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినిపై ప్రమాదవశాత్తు ఫ్యాన్ కుప్పకూలింది.
దాంతో విద్యార్థినీ మొహానికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అనంతరం విద్యార్థిని యథావిధిగా పరీక్షలు రాసింది.
ఈ ఘటన దురదృష్టకరమని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు.
తర్వాతి కథనం
