మంటల్లో కాలిపోయిన బస్సు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భక్తులు!! (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం నుంచి శబరిమలై నుంచి కొందరు భక్తులతో వెళుతున్న బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఒక్కసారిగా నలు వైపులా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే, ఈ బస్సుల నుంచి అయ్యప్ప భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం ఆపిన బస్సు, పక్కనే వంట చేస్తుండగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి.
భారీ మంటలతో పూర్తిగా దగ్ధమైన అయ్యప్ప భక్తుల బస్సు
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2024
విజయనగరం నుంచి శబరిమలకి వెళ్లిన భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం
శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం ఆపిన బస్సు
బస్సు పక్కనే వంట చేస్తుండగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అయ్యప్ప… pic.twitter.com/1wcDe9l9Uz
