సంబంధిత వార్తలు
- రైలు ప్రయాణికులకు నరకం చూపిస్తున్న రైల్వే శాఖ... ఎలా?
- వామ్మో... కరోనా టెస్ట్ చేస్తారా? ఎయిర్ పోర్ట్లో విమానం దిగిన 300 మంది పరార్
- రాత్రిపూట రైళ్లల్లో ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టలేం..!
- మాస్క్ ధరించకుంటే నో ఫ్లై జోన్ జాబితాలో చేర్చుతాం : కేంద్రం వార్నింగ్
- పట్టాలపై పశువులు.. సడెన్ బ్రేక్ వేసిన డ్రైవర్.. వెనక్కి వెళ్లిన రైలు.. ఎలా?
ఆర్టీసీ డ్రైవర్కు గుండెపోటు... తప్పిన పెను ప్రమాదం
బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బస్సును నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్ సుభానీ గుండెపోటుతో మృతి చెందాడు. మాచర్ల, పిడుగురాళ్ల మధ్యలో డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దాచేపల్లి దగ్గర బస్సును ఆపివేసి డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రైవర్ సుభానీ మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ముందు చక్రం విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.
తర్వాతి కథనం
