సంబంధిత వార్తలు
- బీఆర్ఎస్ నేతలపై నెయిల్ కట్టర్స్తో దాడి.. కేటీఆర్ ఫైర్
- రూ.20 ఇవ్వండి పడక సుఖం ఇస్తాం.. అమ్మాయిల ప్రాణాలు తీయొద్దు.. సొనాగచ్చి సెక్స్ వర్కర్
- అచ్యుతాపురం ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
- హెల్త్ వర్కర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం - ప్రధాని మోడీకి అవార్డు గ్రహీతల లేఖ
- సిద్దిపేటలో హరీశ్ రావు కార్యాలయంపై దాడి.. (video)
కొండ తవ్వకం.. బ్లాస్టింగ్ ఆపరేషన్.. కూలీ దుర్మరణం
జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో రోడ్డు నిర్మాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్కు చెందిన విజయ్ కుమార్ సింగ్ (34) అనే కూలీ ప్రాణాలు కోల్పోయాడు.
కొండ తవ్వకం కోసం బ్లాస్టింగ్ ఆపరేషన్లో రాళ్లు పడిపోవడంతో విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఏవీపీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థకు బ్లాస్టింగ్కు అనుమతులు లేవని, అక్రమ మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
