ఆలు వేపుడు చేసేటప్పుడు నిమ్మచెక్కను వేసి?

బుధవారం, 23 జనవరి 2019 (11:01 IST)
రసం పిండేసిన నిమ్మ చెక్కలను పారేయకుండా.. బంగాళాదుంపలను ఉడికించేటప్పుడు చేర్చి ఉడికిస్తే..  ఆలు వేపుడు రుచికరంగా వుంటుంది. మునగాకును వండేటప్పుడు పావు స్పూన్ పంచదారను కలిపి ఉడికిస్తే.. అంటుకోకుండా ఆకుకూర విడివిడిగా వుంటుంది. అరటికాడ వేపుడు చేసేటప్పుడు కాసింత మునగాకును చేర్చితే.. టేస్టు అదిరిపోతుంది. 
 
బెండకాయల వేపుడు చేసేటప్పుడు కాసింత నిమ్మరసం చేర్చితే జిడ్డుతో బెండ ముక్కలు అంటుకోవు. ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో ఆకుకూరను పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. 
 
అలాగే నిమ్మ పండుని కోసేముందు బలంగా చేతులతో నలిపి... ఆ తరువాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది. చేపలు గ్రిల్ చేస్తున్నప్పుడు గ్రిల్‌పై ముందు నిమ్మకాయ ముక్కల్ని పరిచి, దానిపై చేప ముక్కల్ని పెట్టి గ్రిల్ చేయాలి. ఇలా చేస్తే చేపకి మంచి రుచి వస్తుంది. 

అన్నీ చూడండి

రణరంగంగా మారిన పశ్చిమాసియా - అమెరికా - ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు

ఉచిత బస్సు ప్రయాణంతో వ్యాపార నష్టాలు.. భార్య, కొడుకును హత్య చేసి చివరకు తానుకూడా...

Monsoon rains, పాతబస్తీలో విద్యుత్ తీగలు తెగి తగలడంతో ఇద్దరు యువకులు మృతి

సీఎం విజయ్ కేబినెట్ మహిళా మంత్రిపై యూట్యూబర్ మారిదాస్ అసభ్యకర వీడియో?: అతడు బైటకు రావడం కష్టమేనా?

బిర్యానీ విషయంలో గొడవ: దంపతుల ఆత్మహత్య.. నాలుగేళ్ల కుమారుడి ముందే..?

అన్నీ చూడండి

Nag Aswin: సింగ్ గీతం విడుదల మార్పు- సెన్సార్ పూర్తి- క్లీన్ యూ సర్టిఫికేట్

పల్లె ప్రజల జీవనం - ప్రేమానుబంధాలు చూపించడంలో దిట్ట : పవన్ కళ్యాణ్

Pawankalyan: భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, కె రాఘవేంద్రరావు

దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇకలేరు... అనారోగ్యంతో ఇంట్లో మృతి

కుక్కను చంపేసారని గుక్కలు పెట్టి ఏడుస్తున్న నటి, వీడియో

తర్వాతి కథనం
Show comments