గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: బుధవారం, 1 ఏప్రియల్ 2020 (17:31 IST)

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్, దేశంలో 1721 మందికి సోకిన కరోనా, 48 మంది మృతి

భారతదేశంలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ సాయంత్రం వరకూ దేశంలో నమోదైన కేసులు 1721 కాగా చనిపోయినవారు 48 మంది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారు 150 మంది.
 
మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మృతి.
కేరళలో 241 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతి.
తమిళనాడు లో124 పాజిటివ్ కేసులు,ఒకరు మృతి.
ఢిల్లీలో 121 కేసులు,ఇద్దరు మృతి.
కర్ణాటకలో 101 పాజిటివ్ కేసులు,ముగ్గురు మృతి.
ఉత్తరప్రదేశ్ లో 104 పాజిటివ్ కేసులు.
రాజస్థాన్‌లో  93 కేసులు.
తెలంగాణ 97 కేసులు, 6 మృతి.
 
ఏపీలో 87 కేసులు.
మధ్యప్రదేశ్ 86 కేసులు, నలుగురు మృతి.
గుజరాత్ 82 కేసులు,6 మృతి
జమ్మూకాశ్మీర్ 55 కేసులు, ఇద్దరు మృతి
 
హర్యానాలో 43 కేసులు.
పంజాబ్‌లో 41 కేసులు, నలుగురు మృతి.
పశ్చిమ బెంగాల్ 27కేసులు, నలుగురు మృతి.
బీహార్ 21 కేసులు, ఒకరు మృతి
చండిఘడ్ 15,
లడక్ 13,
అండమాన్ 10,
చత్తీస్ ఘడ్ 9,
ఉత్తరాఖండ్ 7,
గోవా 5,
హిమచల్ ప్రదేశ్ 3,
ఒడిశా 3,
అస్సాం 1,
ఝార్ఖండ్ 1,
మిజోరాం1,
మణిపూర్1,
పుదుచ్చేరి 3 కేసులు నమోదు.