కోవిడ్ వాక్సిన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ కామినేని అచ్యుత బాబు అన్నారు. లయన్స్ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ సహకారంతో ఏపీయూడబ్ల్యూజే సంయుక్తంగా ఆంధ్రా హాస్పిటల్లో జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమం నాలుగో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఆంధ్రా హాస్పిటల్లో జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకులతో డాక్టర్ అచ్యుత బాబు నాయకులు...