పానీపూరీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా?

Written By సిహెచ్
Updated: బుధవారం, 7 డిశెంబరు 2022 (16:45 IST)
పానీపూరీని గోల్గప్ప అని కూడా అంటారు, దీన్ని తినడం వల్ల కలిగే 8 నష్టాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పానీపూరీలోని నీరు చెడుగా ఉంటే పిల్లలకు టైఫాయిడ్ రావచ్చు. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
 
అధిక మొత్తంలో పానీపూరీ నీరు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.
 
పానీపూరీ చిన్నపిల్లలకు మంచిది కాదు. డీహైడ్రేషన్ సమస్య కావచ్చు.
 
పానీపూరీలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, దీన్ని తరచూ తింటుంటే రక్తపోటు సమస్య ఉంటుంది.
 
గోల్గప్పలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది.
 
పానీ పూరీని ఎక్కువగా తింటే పేగుల్లో మంట ఏర్పడవచ్చు. ఇది అల్సర్లకు కూడా కారణం కావచ్చు.
 
గోల్గప్పను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
 
ఎక్కువ పానీపూరీ నీరు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది.

అన్నీ చూడండి

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

Madhav's look : యుద్ధంలో పోరాడినట్లుగా మారెమ్మ నుంచి మాధవ్ లుక్

తర్వాతి కథనం
Show comments