మంగళవారం, 25 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
Written By
సిహెచ్
Last Modified:
గురువారం, 12 డిశెంబరు 2024 (19:02 IST)
లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?
:
తాాజా వార్తలు
Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్వర్క్
అమరావతి అత్యాధునిక రాజధానిగా అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అమరావతి వైపు మొగ్గుచూపారు. అంతేగాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని నగరం అమరావతిలో ప్రారంభమైనాయి. తాజాగా అమరావతి 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్వర్క్ను సిద్ధం అవుతోంది. దీనిని భారతదేశంలోనే అతి పొడవైనదిగా నిర్మించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.
నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేష్ లింగ సమానత్వం వైపు సమాజ మార్పుకు పిలుపునిచ్చారు. తాను, తన భార్య బ్రాహ్మణి అమెరికాలో నివసిస్తున్నప్పుడు ఇంటి పనులను సమానంగా పంచుకునేవారిమని వెల్లడించారు. మన సమాజంలోని ప్రతి ఇంట్లోనూ ఇది చూడాలని నేను బలంగా కోరుకుంటున్నాను.. అని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నైతిక విలువలు అనే అంశంపై జరిగిన రాష్ట్ర స్థాయి సెమినార్లో విద్యార్థులను ఉద్దేశించి నారా లోకేష్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్
భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) 2025 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా (ఎల్ఎస్ఎ) పరిధిలో గల తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి నగరం ప్రధాన మార్గాల్లో నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్(ఐడిటి) ఫలితాలను విడుదల చేసింది. హైదరాబాద్లోని ట్రాయ్ ప్రాంతీయ కార్యాలయం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ డ్రైవ్ టెస్టులను... నగర ప్రాంతాలు, విద్యాసంస్థల హాట్స్పాట్లు, గ్రామీణ నివాస ప్రాంతాలు వంటి వివిధ వినియోగ పరిస్థితుల్లో నిజ జీవిత మొబైల్ నెట్వర్క్ పనితీరును అంచనా వేయడానికి రూపొందించారు.
ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన నైతిక విలువలపై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో పాటు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చాగంటివారు ఎంతో అమూల్యమైన సందేశాన్ని బాలబాలికలకు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ఈ రాష్ట్ర భవిష్యత్తు తరంపై చంద్రబాబు గారి తాపత్రయం చూసిన తర్వాత, ఆయన సంకల్పానికి కొంచెమైనా ఉపయోగపడినా చాలు అని అనుకున్నాను. ఈ మాటలు నా నోట్లో నుంచి కాదు… నా గుండె నుంచి నుంచి చెప్తున్నా.
Matrimony Fraud: వరంగల్లో ఆన్లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్
వరంగల్లో ఆన్లైన్ మ్యాట్రిమోని సైట్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ఓ వధువు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని రెండు లక్షల రూపాయల నగదు, ఎనిమిది తులాల బంగారంతో పారిపోయినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ కేసు, జిల్లాలోని పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు, తాను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందినవాడినని చెప్పుకునే మహిళను మ్యాట్రిమోని సైట్ ద్వారా కలిశారని తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...
ఒక సినిమా కథలో సత్తా ఉంటే అది కనకవర్షం కురిపిస్తుందని తాజాగా ఓ గుజరాతీ చిత్రం నిరూపించింది. కేవలం 50 లక్షల పెట్టుబడితో తీసిన చిత్రం ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళుతోంది. పైగా, ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ కాదు. చెప్పుకోదగిన నటీనటులు లేరు. కానీ, రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతూ గుజరాత్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులే ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆ చిత్రం పేరు 'లాలో కృష్ణ సదా సహాయతే'. కేవలం రూ.50 లక్షల పెట్టుబడితో నిర్మించారు. ఈ చిత్రం ఇపుడు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్
రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ద్రౌపది 2. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రూపొందుతోంది.
Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి
రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించ బోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు.
Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి
వీడియోలో, పూరి, మొత్తం యూనిట్తో కలిసి పనిచేయడాన్ని తాను ఎంతగా మిస్ అవుతున్నానో విజయ్ సేతుపతి తెలియజేస్తూ, ఈ ప్రయాణాన్ని మెమరబుల్, ఆనందకరమైన అనుభవంగా చెప్పారు. పూరి, చార్మీ తమ భావాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన బాండింగ్ ని తెలియజేశారు. విజయ్, పూరి జాకెట్ చాలా బావుందని అభినందించడం ఫేర్ వెల్ కు ఫన్ టచ్ ని జోడించింది.
Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది
పాన్-ఇండియా బ్లాక్బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్ తో వస్తున్న స్వయంభు నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా నిలుస్తుంది.