శుక్రవారం, 5 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 10 డిశెంబరు 2024 (20:06 IST)
Vitamin C Benefits: విటమిన్ సి వల్ల శరీరానికి 7 ఉపయోగాలు
:
తాాజా వార్తలు
Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ ప్రభుత్వంతో వృత్తిపరమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. రేవంత్ రెడ్డి విధానంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. కట్ చేస్తే.. తెలంగాణ ప్రభుత్వం వచ్చే వారం హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రేవంత్ రెడ్డి ఈ మెగా ఈవెంట్కు మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఆహ్వానం పంపారు.
9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్
మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పరకామణిలో జరిగిన చోరీ గురించి చెబుతూ... అదో చిన్న చోరీ, 9 డాలర్ల నోట్లు చోరీ జరిగింది. అంటే... మన ఇండియన్ కరెన్సీలో అది రూ.72000 అని అన్నారు. ఇప్పుడే దీనిపైన సోషల్ మీడియాలో జగన్ పైన ట్రోల్స్ పడుతున్నాయి. 9 డాలర్లు అంటే.. డాలర్ 90 రూపాయలు వేసుకున్నా రూ. 810 అవుతుంది. కానీ రూ.72,000 ఎలా అవుతుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య
తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు జీర్ణించుకోలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది.
Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి
రష్యా అధ్యక్షుడు పుతిన్ (putin) రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనేందుకు ఇద్దరు నాయకులు ఒకే కారులో బయలుదేరి వెళ్లారు. కాగా పుతిన్ భారత్ పర్యటనపై ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ఆపరేషన్ సింధూర్ యుద్ధ సమయంలో రష్యా అధునాతన ఆయుధాలతో శత్రుదేశం పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది భారత్. ఈ నేపధ్యంలో ఎస్-400, ఎస్-500, ఎస్.యు 57 యుద్ధ విమానాలు తదితర రక్షణ ఒప్పందాలతో పాటు మరికొన్ని కీలక రంగాల్లో ఒప్పందాలు చేసుకుంటారని సమాచారం.
Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్
నైబర్హుడ్ వర్క్స్పేస్ (ఎన్డబ్ల్యూఎస్) పాలసీ 2025–2030 అనే కొత్త విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా ఇలాంటిది చేయడం ఇదే మొదటిసారి. ఆఫీసు పని కోసం ఎక్కువ దూరం ప్రయాణించే వ్యక్తులకు బదులుగా, ఇప్పుడు ప్రతి మండలంలో, ప్రజల ఇళ్లకు సమీపంలో చిన్న పని కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. ఇటీవల ప్రభుత్వం ఈ విషయంలో జారీ చేసిన జీవోలో ఈ విధానానికి మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో సీట్లు, సమావేశ గదులు, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సరఫరాతో విద్యుత్ సరఫరా, ప్రింటర్లు, శుభ్రమైన వాష్రూమ్లు వంటి ప్రాథమిక కార్యాలయ అవసరాలు ఉంటాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'అఖండ-2'. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. సంయుక్తా మీనన్ హీరోయిన్. రవి పినిశెట్టి కీలక పాత్రను పోషించారు. అయితే, గురువారం రాత్రి నుంచి ఈ చిత్రం ప్రీమియర్ షోలను దేశ వ్యాప్తంగా ప్రదర్శించాల్సివుంది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ఈ షోలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు
ఓ గుజరాతీ చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. కేవలం 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం 54 రోజుల్లో ఏకంగా వంద కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేదా భారీ ప్రమోషన్లు లేకుండా ఈ చిత్రం విడుదలై, కేవలం మౌత్ టాక్తోనే సంచలనాల నమోదు చేసింది. ఆ చిత్రం పేరు "లాలో : కృష్ణ సదా సహాయతే". అంకిత సఖియా దర్శకత్వం వహించారు. సృహద్ గోస్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమానే ఇపుడు హాట్ టాపిక్గా మారింది.
టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్
ఎక్స్ట్రార్డినరీ, అటార్నీ వూ తో పాటు అనేక విజయవంతమైన కొరియన్ డ్రామాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కొరియన్ దర్శకుడు, నిర్మాత యూ ఇన్-సిక్, 2025 హైదరాబాద్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా హైదరాబాద్ లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేస్తుకున్నారు.
సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్
వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్. ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. బుధవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.
ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ "డ్రైవ్". ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. "డ్రైవ్" సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.