Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ ముందు పని... కంటి జాగ్రత్తలు ఎలా?

Written By సిహెచ్
Updated: మంగళవారం, 23 జులై 2019 (22:48 IST)
ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేస్తూ కూర్చునే వారికి కంటికి సంబందించి పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కళ్ల నుండి నీరు రావడం, వేడిగా అనిపించడం, కళ్లు మంట, నల్లని వలయాలు వంటి సమస్యలు వస్తుంటాయి. వీటినుండి ఉపశమనం పొందాలంటే ఇలా చేయాలి.
 
1. టమోటా గుజ్జు, పసుపు, నిమ్మరసం, శనగపిండిని పేస్టులా చేసి కళ్ల చుట్టూ రాసుకుని ఆరిన తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
2. రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా ఆల్మంచ్ క్రీంను కంటి చుట్టూ రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి.
 
3. కమలాపండు రసంలో నాలుగు చుక్కలు పాలు కలిపి కళ్ల కింద సున్నితంగా రాయాలి. క్రమంతప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
4. రోజ్ వాటర్లో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని అయిదు నిమిషములు ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన కంటి సంబందిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
 
5. రాత్రి పడుకునే ముందిు కీరదోస రసాన్ని కంటి చుట్టూ పట్టించినా మంచి ఫలితం ఉంటుంది. 

అన్నీ చూడండి

భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదని భార్య ఆత్మహత్య, ప్రాణం తీసుకోవడం ఎంత తేలికైపోతుంది?

వచ్చే యేడాది ఆ రెండు స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

పొట్టి అయినా గట్టి.. రెండు అడుగుల వ్యక్తి.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

ప్రజ్వల్ రేవణ్ణకు ఆంధ్రప్రదేశ్ సిమ్ కార్డ్ ఎలా దొరికింది..? జైలులోకి మొబైల్ ఫోన్‌ ఎలా?

శివయ్యను తనలో కలిపేసుకున్న గంగానది, 150 ఏళ్ల నాటి ఆలయం గంగార్పితం, వీడియో

అన్నీ చూడండి

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

Maheshbabu Latest: వారణాసి విడుదలకు ఏడు నెలల కౌంట్‌డౌన్ చేస్తున్న మహేష్ బాబు అభిమానులు

మహిళల వ్యక్తిత్వాన్ని నిందించడం అలవాటుగా మారిపోయింది : కంగనా రనౌత్

పిఠాపురంలో… అలా మొదలైంది విడుదలకు సిద్ధమవుతోంది

Sangeeth Shobhan: అంతా రాములోరు చూస్కుంటారు. అంటున్న సంగీత్ శోభన్

తర్వాతి కథనం
Show comments