శనివారం, 20 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 8 అక్టోబరు 2019 (17:27 IST)
సంబంధిత వార్తలు
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
గాలిలో ఎలా ఎగురుతుంది?
"లంబు : విమానం గాలిలో ఎలా ఎగురుతుంది.
జంబు : పక్షి రెక్కలు తగిలించుకొని ఎగురుతుంది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
శ్రీకృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి... బృందావనంలోనే..?
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన శివాని పరిహార్ అనే యువతి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధించేంది. దీంతో కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. తన తల్లిదండ్రులను అందుకు ఒప్పించింది. తాజాగా బంధుమిత్రుల సమక్షంలో శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహంతో పెళ్లి చేసుకుంది. అనంతరం అప్పగింతలు కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇక నుంచి ఆమె కృష్ణుడి సేవలోనే ఉండనుంది. గ్వాలియర్ నగరంలోని న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివాసం వుంటున్న శివాని పరిహార చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి పట్ల అమితమైన భక్తి, ప్రేమను కలిగివుంది.
హైదరాబాదులో భారీ వర్షాలు.. రహదారులు జలమయం
హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేడి గాలుల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంతో పాటు శివార్లలోని అనేక ప్రాంతాలలో మంచి వర్షపాతం నమోదైంది. రహదారులు జలమయం కావడం, వాహనాల రాకపోకలకు వర్షం కారణంగా అంతరాయం కలిగింది.
బ్లూవేల్ గేమ్కు అమెరికాలో భారతీయ విద్యార్థి బలి
బ్లూవేల్ గేమ్ అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థిని పొట్టనబెట్టుకుంది. ఈ గేమ్ ఆడుతూ.. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం విద్యార్థి మార్చి 8న అతడు శవమై కనిపించాడు. బ్రిస్టల్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రతినిధి గ్రెగ్ మిలియోట్ ఈ కేసును "ఆత్మహత్య"గా తేల్చారు. మృతదేహం అడవిలో కారులో కనుగొనబడింది.
భారత్-పాక్ సరిహద్దు.. చైనా డ్రోన్ 500 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో చైనా తయారు చేసిన డ్రోన్తో పాటు 500 గ్రాముల హెరాయిన్ ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) శనివారం తెలిపింది. పక్కా సమాచారం మేరకు బీఎస్ఎఫ్ బలగాలు అనుమానిత ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 4.45 గంటలకు శుక్రవారం, దళాలు ఒక డ్రోన్తో పాటు 500 గ్రాముల అనుమానిత హెరాయిన్ ప్యాకెట్ను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ తెలిపింది. ప్యాకెట్ పసుపు అంటుకునే టేప్తో చుట్టబడి ఉంది. డ్రోన్కు జతచేయబడిన చిన్న టార్చ్ కూడా కనుగొనబడింది.
కన్నడలో మాట్లాడిన పాపానికి దాడి.. నటి హర్షికా పునాచా
కన్నడలో మాట్లాడినందుకు తన కుటుంబంపై గుంపు దాడి చేయడంతో బెంగళూరు వీధుల్లోకి రావాలంటేనే భయపడుతున్నానని ప్రముఖ కన్నడ నటి హర్షికా పూనాచా శుక్రవారం అన్నారు. బిజెపి సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆర్. అశోక్ శుక్రవారం ఈ సంఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్న ఇతర మహిళలు లేదా కుటుంబాల కోసం తన వాయిస్ను రేస్ చేస్తానని నటి చెప్పింది. కన్నడలో మాట్లాడే వారికి గుణపాఠం చెప్పాలని 20 నుంచి 30 మంది గుంపులు గుంపులుగా చెప్పారని హర్షిక అన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఆసక్తికి రేకెత్తిస్తున్న వరుణ్ సందేశ్ - నింద పోస్టర్
ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్తో వరుణ్ సందేశ్ హీరోగా రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు.
గుడిని మూసేయండి అంటున్న సీతా కళ్యాణ వైభోగమే టీజర్- మంత్రి కోమటి రెడ్డి ఆవిష్కరణ
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయించారు.
గ్రామీణ కథతో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం
నటుడు, దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. సంజీవ్ ఎఆర్ దర్శకత్వం వహిస్తుండగా, సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ కలిసి ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను మేకర్స్ ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు.
తమన్నా భాటియా, రాశి ఖన్నా నటించిన బాక్ సినిమా వాయిదా
సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బాక్' చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి తొలుత సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఎండల తీవ్రత అధికంగా వుండటం వలన విడుదల తేదిని వాయిదా వేస్తూ కొత్త తేదిని తెలియజేశారు. మే 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.
'ఆయుష్ శర్మ నటించిన రుస్లాన్ ఎక్స్ ట్రార్డినరీ మూవీ : విజయేంద్ర ప్రసాద్
బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షనర్ 'రుస్లాన్'. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.