గురువారం, 12 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 8 అక్టోబరు 2019 (17:27 IST)
సంబంధిత వార్తలు
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
గాలిలో ఎలా ఎగురుతుంది?
"లంబు : విమానం గాలిలో ఎలా ఎగురుతుంది.
జంబు : పక్షి రెక్కలు తగిలించుకొని ఎగురుతుంది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలను తీసిన పాఠశాల బస్సు, నాన్నతో పాటు బండెక్కారు...
బెంగళూరులో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల పైకి పాఠశాల బస్సు దూసుకువచ్చి ప్రాణాలు తీసింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కళ్లెదుటే తన కన్నబిడ్డలు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు విడిచారు. దుకాణంలో పాలు కొనుగోలు చేసేందుకు ఉదయాన్నే తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు ఆ తండ్రి. ఆయన బిడ్డలిద్దరూ తండ్రి వెళ్తున్న బైకుపై ఎక్కారు. రోడ్డుపైకి వచ్చేసరికి ఎదురుగా మలుపులో స్కూలు బస్సు వస్తూ కనిపించింది. దీనితో ఆయన తన బైకును ఆపేసాడు. ఐతే బస్సు డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంగా నడుపుతూ వాహనం పైకి ఎక్కించేసాడు.
లక్కీ డ్రా పథకం.. కోట్లాది ప్రజాధనం స్వాహా.. అంబటికి బెయిల్ మంజూరు
పీపీపీ కేసులో వైకాపా నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు కావడంతో వైయస్ఆర్సిపి కేడర్ సంబరాలు చేసుకుంటున్నాయి. సత్తెనపల్లి పోలీసులు అంబటిపై మరో పిటి వారెంట్ దాఖలు చేశారు. 2023 సంక్రాంతి సందర్భంగా అంబటి రాంబాబు లక్కీ డ్రా పథకంలో పాల్గొన్నారని, దాని ద్వారా ఆయన కోట్లాది ప్రజాధనాన్ని స్వాహా చేశారని సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది.
శబరిమల బంగారు దుర్వినియోగ కేసు.. వాసుకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు
కేరళలోని కొల్లంలోని విజిలెన్స్ కోర్టు బుధవారం శబరిమల బంగారు దుర్వినియోగ కేసులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు కమిషనర్ ఎన్ వాసుకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు చేసింది. సిట్ అరెస్టు అయిన 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైన తర్వాత ఈ ఉపశమనం లభించింది. ఈ నిందితుడికి బెయిల్ను పొందేందుకు చట్టబద్ధంగా అర్హత కల్పించింది.
అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన.. నారా లోకేష్- పవన్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో వైసీపీ అధినేత జగన్ స్వయంగా సమావేశానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్న గందరగోళం, ఉద్రిక్తతల మధ్య ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు.
పెళ్లయి 3 నెలలే, గడ్డి మందు తాగి టెక్కీ సూసైడ్, కారణం ఏంటి?
పెళ్లయిన 3 నెలలకే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వివాహిత గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మందమర్రి పట్టణానికి చెందిన శ్రావణి హైదరాబాదులో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఈమెకి 3 నెలల క్రితం మంచిర్యాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రంజిత్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. రంజిత్ తన ఉద్యోగాన్ని హైదరాబాదుకి మార్చుకుని ఇద్దరూ ఒకేచోట వుండేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు శ్రావణి హైదరాబాదులోని ఓ హాస్టల్లో వుంటూ ఉద్యోగం చేస్తోంది. మంగళవారం రాత్రి యధావిధిగా పనులు ముగించుకుని తన గదికి వచ్చింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా.. చల్లారని వివాదం
అభిమానులు తరచుగా సిల్కీ అండ్ బ్యూటీ అని పిలిచే నటి తమన్నాను మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఇటీవల ఈ ప్రకటన వెలువడినప్పటికీ, ఇది ఇప్పుడు కర్ణాటకలో వివాదానికి దారితీసింది. కర్ణాటక ప్రభుత్వ సంస్థ కేఎస్డీఎల్ తమన్నాను ఐకానిక్ సబ్బు బ్రాండ్ అయిన మైసూర్ శాండల్ ముఖచిత్రంగా ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయం రాష్ట్రంలోని బిజెపి ఎంపీ నుండి విమర్శలకు గురైంది. తమన్నా ముంబైకి చెందినవారని, బదులుగా కన్నడ నటులను ఎంపిక చేసుకోవచ్చని ఎంపీ వాదించారు.
Chiranjeevi: పునాదిరాళ్లు సినిమా కోసం కెమెరా ముందు నిలిచిన తొలి రోజు
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగంలో తొలిరోజును గుర్తుచేసుకుంటూ ఈ ఏడాది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.
ఆనాటి ఆ స్పెషల్ ఆలోచనే టాలీవుడ్ మెగాస్టార్ను స్పెషల్ స్టార్ను చేసాయ్
మెగాస్టార్ చిరంజీవి. ఆయన చిత్రం వస్తుందంటే థియేటర్లు షేక్ చేస్తాయి. ఆయన నటన, డ్యాన్స్ గురించి ఎంతసేపు చెప్పుకున్నా ఇంకా చెప్పాల్సింది మిగిలే వుంటుంది. మారుతున్న జనరేషన్ కు తగ్గట్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కొత్త ఉత్సాహంతో నేటి కుర్ర హీరోలను సైతం వామ్మో అనిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తను మొదటిసారిగా కెమేరా ముందుకు వచ్చినరోజు ఫిబ్రవరి 11. ఈ సందర్భంగా మన శంకరప్రసాద్ గారు తొలిసారి కెమేరా ముందు నిలిచిన అనుభవాలను నెమరేసుకున్నారు. వెండితెరపై మొదటిసారిగా కనిపించిన ఆ క్షణం నిన్న మొన్న జరిగినట్లుందని పేర్కొన్నారు.
Singer Sunitha: లవ్ స్టోరీలో కె.జి.ఎఫ్. లాంటి చిత్రం నిలవే
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా బుధవారంనాడు మాదాపూర్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించారు.
Nikhil: వెయ్యి ఏళ్ల క్రితం చిత్తూరు లోని కృష్ణ అనే వారియర్ కథ స్వయంభు : హీరో నిఖిల్
నిఖిల్ సిద్ధార్థ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సాగా 'స్వయంభు'తో తన కెరీర్లో బిగ్గెస్ట్ చాప్టర్ లోకి అడుగుపెడుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించిన భారీ పాన్-వరల్డ్ విజువల్ వండర్ ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్, హై-వోల్టేజ్ డ్రామాలో నిఖిల్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వారియర్ అవతార్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ పవర్ ఫుల్ టీజర్తో ప్రమోషన్లను ప్రారంభించారు.