మంగళవారం, 7 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 10 అక్టోబరు 2019 (17:41 IST)
సంబంధిత వార్తలు
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
మరేం ఫర్వాలేదులే...
"లంబు : ఇక్కడ జేబు దొంగలుంటారు జాగ్రత్త.
జంబు : మరేం ఫర్వాలేదులే.. నా డబ్బులు మొత్తం పర్స్లో పెట్టుకున్నాన్లే"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బెంగాల్పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలి : రాజ్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్
శత్రుదేశం పాకిస్థాన్కు భారత రక్షణ శాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్పై కన్నెస్తే ఈ సారి పాకిస్థాన్ ఎన్ని ముక్కలు అవుతుందో ఆ దేవుడికే తెలియాలి అంటూ హెచ్చరించారు. భవిష్యత్లో ఏమైనా దాడులు జరిగితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని, ఆ స్థాయి మిస్సైల్స్ తమ వద్ద ఉన్నాయంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రాజ్నాథ్ పై విధంగా బదులిచ్చారు.
చిన్నారులపై మరుగుతున్న వేడి వేడి పాలు పోస్తున్న వ్యక్తి.. వీడియో
సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లను భయపెడుతోంది. ఇద్దరు చిన్నారుల మెడలో పువ్వుల మాల వేసి వారిపై మరుగుతున్న పాలను పోస్తున్నారు. ఈ ఘటన ఆలయాల్లో జరిగే ఏదో ఆచారంలా తెలుస్తోంది. వేడి వేడిగా పొయ్యిపై మరుగుతున్న పాలను చిన్నారుల పోస్తున్నాడు ఓ వ్యక్తి. ఆ వేడికి చిన్నారులు తణకలాడిపోతున్నారు. ఇద్దరు పిల్లలపై మరుగుతున్న పాలు పోసిన ఆ వ్యక్తి.. మరో చిన్నారిని చేత్తో పట్టుకుని మరో కుండ పాలును పోస్తున్నాడు. ఆ వేడికి తాళలేక ఆ బిడ్డ గిలగిలలాడిపోతుంది.
ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం: బాలకృష్ణ
కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారి ఆమోదంతో అమరావతిని ఏకైక రాజధానిగా అధికారికంగా ప్రకటించడంపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఒక సందేశాన్ని విడుదల చేస్తూ... ఇది మన రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు, భవిష్యత్తు తరాల కలలకు లభించిన న్యాయం. అమరావతి ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు – మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకు ప్రతీక.
మూడేళ్ల మేనకోడలిని ఎత్తుకెళ్లి పొలాల్లో స్నేహితులతో సామూహిక అత్యాచారం.
పాట్నాలో దారుణం చోటుచేసుకుంది. డ్రగ్స్కు బానిస అయిన 22 ఏళ్ల యువకుడు మూడేళ్ల సొంత మేనకోడలిపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. బాలిక అరుపులు విని స్థానికులు అక్కడికి రావడంతో నిందితులు పారిపోయారు. నిందితుడు మేనకోడలిని ఇద్దరు స్నేహితులతో కలిసి సమీప పొలాల్లోకి ఎత్తుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిద్రలోనే మేనకోడలిని పొలాల్లోకి తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
నాకంటే వాడే తియ్యగున్నాడా? ప్రియుడి ముందే భార్యను కత్తితో పొడిచిన భర్త
తెలంగాణలోని జహీరాబాద్ లో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి కోసం భర్తను వదిలేసి వెళ్లిపోయిన భార్యను కత్తితో పొడిచి చంపేసాడు కట్టుకున్న భర్త. భార్య ప్రియుడి ముందే నాకంటే వీడే తియ్యగున్నాడా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్య గొంతులో కత్తిని దించాడు. గొంతు కోసి హత్య చేసాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఝరాసంగం మండలం తుమ్మనపల్లికి చెందిన 35 ఏళ్ల సిద్ధారెడ్డి, 29 ఏళ్ల కవిత దంపతులు. సిద్ధారెడ్డి పానీపూరి బండి పెట్టుకుని జీవనం సాగిస్తుండగా అతడి భార్య కవిత టైలరుగా పనిచేస్తుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అమరావతిని ఏకైక రాజధాని.. ఏపీ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం.బాలకృష్ణ
కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారి ఆమోదంతో అమరావతిని ఏకైక రాజధానిగా అధికారికంగా ప్రకటించింది. ఇది మన రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు, భవిష్యత్తు తరాల కలలకు లభించిన న్యాయం. అమరావతి ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు. మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకు ప్రతీక. ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, పార్లమెంట్ సభ్యులందరికీ, మా వెన్నంటి నిలిచిన ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Allu Arjun: #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన
ఏప్రిల్ 8న 44వ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ తాజా సినిమా #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన వెలువడించింది. రేపు 11 గంటలకు హుషారైన అప్ డేట్ రాబోతుందని తెలియజేసింది. మరోవైపు దర్శకుడు అట్లీ కూడా తన సినిమా ప్రోగ్రెస్ గురించి అప్పుడు చెబుతానంటూ సోషల్ మీడియాలో వెలువరించాడు. తన 22వ సినిమా (AA22) టైటిల్ను అధికారికంగా ప్రకటించనున్నారు.
Dacoit: అమీర్ ఖాన్ మేనకోడలు... కెమెరామేన్ కళ్లకు కనిపించిన ఎద అందాలు.. వీడియో వైరల్
అడివి శేష్ డాకాయిట్ ట్రైలర్ విడుదల కార్యక్రమం కేవలం సినిమా కారణంగానే కాకుండా, అమిర్ ఖాన్ మేనకోడలైన జైన్ మేరీ ఖాన్ అనే కొత్త ముఖం కనిపించడం వల్ల కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. జైన్ సాంప్రదాయ చీరలో ఈ కార్యక్రమానికి హాజరై, వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణిలతో సహా చిత్ర బృందం హాజరైనప్పటికీ, ఈ కార్యక్రమంలో జైన్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వైరల్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో, జైన్ మేరీ ఖాన్ ఇప్పుడు ఒక ప్రధాన ట్రెండింగ్ అంశంగా మారింది.
Suriya: గురు శిష్యుల సంబంధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్
గత నెలలో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం టీజర్ ను విడుదల చేశారు. అందులో సూర్య, మమితా బైజు పాత్రలు హైలైట్ గా అయ్యాయి. 40 ఏళ్ళ వయస్సులో వున్న సూర్య ను మమితా బైజు ప్రేమిస్తున్నట్లు వెంటపడుతున్నట్లు దానికి సూర్య వ్యతిరేకిస్తున్నట్లు నీ ఏజ్ ఎంటీ. నా ఏజ్ ఏంటీ అనే డైలాగ్ లు సూర్య అభిమానులను, ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాయి. అయితే వీరిద్దరి మధ్య వున్న రిలేషన్ గురు శిష్యుల సంబంధంగా చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి తెలియజేస్తున్నారు.
ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.