శుక్రవారం, 18 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 10 అక్టోబరు 2019 (17:41 IST)
సంబంధిత వార్తలు
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
మరేం ఫర్వాలేదులే...
"లంబు : ఇక్కడ జేబు దొంగలుంటారు జాగ్రత్త.
జంబు : మరేం ఫర్వాలేదులే.. నా డబ్బులు మొత్తం పర్స్లో పెట్టుకున్నాన్లే"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అమరావతి రాజధాని ప్రారంభోత్సవం: ఐదు లక్షల మంది ప్రజలు.. 4 హెలిప్యాడ్లు
అమరావతికి సంబంధించిన రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నప్పుడు, పరిస్థితులు అంత సజావుగా సాగలేదు. అమరావతి రాజధాని ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్రం నుండి తగిన మద్దతు లేకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు 10 సంవత్సరాల తరువాత, అదే ప్రధాన మంత్రి మోడీ అమరావతి 2.0 ప్రాజెక్ట్ కోసం తిరిగి రాబోతున్నారు. ఆయన మే 2న ఆంధ్రప్రదేశ్కు చేరుకుని అమరావతి 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం ఆంధ్రప్రదేశ్లోని భారత ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరి, వర్షిణి దంపతులు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తమ ఇద్దరిని అరెస్టు చేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై వారు స్పందించారు. తమ జోలికి వస్తే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. తామిక తెలుగు రాష్ట్రాల్లో ఉండబోమని, అడుగుపెట్టబోమని, కేదార్నాథ్కు వెళ్లిపోతున్నామని, తమ శేషజీవితాన్ని అక్కడే కొనసాగిస్తామని ప్రకటించారు.
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు మృత్యువాతపడ్డారు. వాహనం వంతెన గోడను బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ హిందూపురానికి చెందిన నాగరాజు, నాగభూషణ్, సోమ, మురళిగా గుర్తించారు.
గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల
గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఫాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించడానికి రూ.30 కోట్లు విడుదల చేసింది. పాస్టర్లకు ఏడు నెలల పాటు (మే 2024 నుండి నవంబర్ 2024 వరకు) నెలవారీ గౌరవ వేతనం చెల్లించాలని మైనారిటీల సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉత్తర్వు (GO) జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,427 మంది పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించడానికి 2025-26 బడ్జెట్ అంచనా నిబంధన నుండి ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు జిఓ తెలిపింది. మైనారిటీల సంక్షేమ కమిషనర్కు ఈ మొత్తాన్ని డ్రా చేసి, ఏపీ రాష్ట్ర క్రైస్తవ (మైనారిటీలు) ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్కు చెల్లించడానికి అధికారం ఉంది.
భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?
కేవలం 34 రోజుల్లో 12 మంది భర్తలు చనిపోయారు. కాదు చంపబడ్డారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో భర్తల హత్యలకు లేదా బలవన్మరణాలకు భార్యల వివాహేతర సంబంధాలు కారణమయ్యాయి. నివేదికల ఆధారంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 12 మంది భర్తలు వారివారి భార్యల వివాహేతర సంబంధాల వల్ల హత్య చేయబడ్డారు. తమ ప్రియుళ్లతో కలిసి భార్యలు ఈ ఘాతుకాలకు పాల్పడ్డట్లు పోలీసుల రిపోర్టుల్లో వెల్లడవుతోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..
తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు.
పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)
పుష్ప-2 నుండి 'పీలింగ్స్' పాటను ఏపికి చెందిన మహిళ అద్భుతంగా పాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె ఇటీవలి మ్యూజిక్ రీల్కి 36,000 వీక్షణలు వచ్చాయి. చాలామంది ఆమెను ప్రశంసించారు. సోషల్ మీడియాకు సామాన్య ప్రజలను రాత్రికి రాత్రే సంచలనాలుగా మార్చే శక్తి ఉంది. దీనికి కావలసిందల్లా ప్రతిభ. అందుకే ప్రతిభ వున్న వాళ్లను సోషల్ మీడియా గుర్తిస్తుందని చెప్పాలి. అలాగే ఏపీకి చెందిన మహిళ పీలింగ్స్ పాట పాడి పాపులర్ అయ్యింది. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?
నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసే హై ఎమోషన్ యాక్షన్ మూవీగా చిత్రాన్ని ట్రీట్ చేశారు. సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా నిర్మాతలు.నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న శుక్రవారం (నేడు) థియేటర్లలో విడుదలైంది
దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా మరోమారు వార్తలకెక్కింది. దక్షిణాది సినీ ప్రేక్షకులు తనకు గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విచిత్రమైన కామెంట్స్ చూసిన నెటిజన్లు ఫక్కున నవ్వుకుంటున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేర్ వీరయ్య', బాలకృష్ణతో 'డాకు మహారాజ్' వంటి చిత్రాల్లో నటించి ఒక్కసారిగా తెలుగులో సైతం బాగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆమె విచిత్రంగా వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. ఉత్తరాదిలో తన పేరు మీద ఓ ఆలయం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వైరల్గా మారాయి. ఊర్వశి వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్ఫ్లిక్స్ రిలీజ్
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్, ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బాహుబలి చిత్రాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రతిష్టను కొత్త శిఖరాలకు చేర్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలు తెలుగు సినిమా ప్రతిభను ప్రపంచ స్థాయిలో వెలుగులోకి తెచ్చాయి. ఇప్పుడు, బాహుబలి 1 మరో ముఖ్యమైన అంతర్జాతీయ మైలురాయిని సాధించింది. బాహుబలి 1 రూ.650 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించింది.