గురువారం, 2 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 9 అక్టోబరు 2019 (18:13 IST)
సంబంధిత వార్తలు
గాలిలో ఎలా ఎగురుతుంది?
వెనక్కి తగ్గని కార్మికులు : తెలంగాణాలో సాగుతున్న సమ్మె
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. కేసీఆర్కు అల్టిమేటం... తడాఖా చూపిస్తామంటున్న కార్మికులు
తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రంగంలోకి హైదరాబాద్ మెట్రో
ఎక్కడ బస్సులు అక్కడే : తెలంగాణాలో డిపోలకే పరిమితమైన బస్సులు
సారీ అనటానికి బదులుగా...
లంబు: బస్లో అమ్మాయి నీతో అంత సేపు పోట్లాడింది.
జంబు : ఏం లేదు నన్ను కాలు తొక్కి సారీ అనటానికి బదులు నెవర్మైండ్ అంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నాసా అదుర్స్.. 50ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మానవుడు.. ఆర్టెమిస్-II ప్రయోగం (video)
నాసా మరో మైలురాయిని అధిగమించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మానవుడిని పంపే లక్ష్యంతో చేపట్టిన ఆర్టెమిస్-II మిషన్ను విజయవంతంగా ప్రారంభించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి 322 అడుగుల భారీ స్పేస్ లాంఛ్ సిస్టమ్ రాకెట్ నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు చంద్రుడి దిశగా ప్రయాణిస్తున్నారు. వారిలో చంద్రుడి వైపు వెళ్తున్న మొదటి మహిళగా క్రిస్టినా కోచ్ రికార్డు సృష్టించారు. విక్టర్ గ్లోవర్, వీరితో పాటు కమాండర్ రీడ్ వైజ్మాన్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్స్ ఈ బృందంలో వున్నారు.
హవేరీలో ఘోర ప్రమాదం.. ఫ్లాట్ఫామ్కి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి (video)
కర్ణాటకలోని హవేరీలో ఘోర ప్రమాదం సంభవించింది. సెంట్రల్ బస్టాండ్లో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. దీంతో ఘోరం జరిగింది. బస్సు అదుపు తప్పి.. ప్లాట్ఫామ్పై వేచి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పలువురికి తీవ్ర గాయాలైనాయి. దీంతో షాక్ అయిన డ్రైవర్ వెంటనే బస్సు దిగి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
అన్నం పెట్టే అవ్వ చనిపోయిందని విలపించిన వానరం, వీడియో వైరల్
ఈరోజుల్లో కొందరు కన్నవారిని కడపటి చూపుకి కూడా రాని వార్తలు చూస్తున్నాం. అట్లాంటిది ఓ వానరం 85 ఏళ్ల అవ్వ చనిపోయిందని ఆమె భౌతికకాయం వద్ద విలపించింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటకలోని చన్నపట్టణలో 85 ఏళ్ల బామ్మ ఓ వానరానికి రోజూ అన్నం పెడుతుండేది. ఐతే ఆ వృద్ధురాలు మరణించింది. దీనితో తనకు రోజూ భోజనం పెట్టే అన్నదాత నిర్జీవంగా వుండటాన్ని చూసిన వానరం ఆమె మృతదేహం వద్దకు వచ్చి హత్తుకుని విలపిస్తూ కనిపించింది. ఈ దృశ్యాలను చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు.
నడిరోడ్డుపైనే మహిళపై సామూహిక అత్యాచారయత్నం.. బట్టలు చించేసి..?
మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఓ మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారయత్నం చేశారు. స్థానికంగా వున్న మార్కెట్కు వెళ్లి వస్తుండగా బాధిత మహిళను అడ్డుకుని.. ఆపై బలవంతం చేయబోయారు. ఈ క్రమంలో ఆ యువతి బట్టలు చించేశారు. నడిరోడ్డుపైన ఆమె అసభ్యంగా తాకుతూ దారుణంగా హింసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు, ప్రపంచ ప్రసిద్ధి రాజధాని అవుతుందంటూ ఆశాభావం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. ఈ రాజధాని కోసం 29 వేలమంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. కేపిటల్ ప్రాంతానికి ఆర్థిక మద్దతు ఇవ్వాలనీ, నిధులను సమకూర్చాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం అమరావతి రాజధానికి నిధులు ఇవ్వాలి. అన్నివిధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల
‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే సినిమా రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్
తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించ బోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ ప్రాజెక్ట్పై అంచనాలను పెంచాయి. ఈ రోజు సెకండ్ సింగిల్ 'బ్రైడ్ సాంగ్'ను విడుదల చేశారు.
సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. "పళ్లి చట్టంబి" సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు లోహర్
King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్
కింగ్ నాగార్జున తన 100 సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టబు ఓ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఇద్దరు నాయికలు వున్నారు. రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 45% పూర్తైంది. టైటిల్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. వర్కింగ్ టైటిల్ గా కింగ్ 100 అని పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోటీ ఉమెన్స్ కాలేజీలో ఓ ఆపీసుకు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిస్తోంది.