మంగళవారం, 27 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 9 అక్టోబరు 2019 (18:13 IST)
సంబంధిత వార్తలు
గాలిలో ఎలా ఎగురుతుంది?
వెనక్కి తగ్గని కార్మికులు : తెలంగాణాలో సాగుతున్న సమ్మె
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. కేసీఆర్కు అల్టిమేటం... తడాఖా చూపిస్తామంటున్న కార్మికులు
తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రంగంలోకి హైదరాబాద్ మెట్రో
ఎక్కడ బస్సులు అక్కడే : తెలంగాణాలో డిపోలకే పరిమితమైన బస్సులు
సారీ అనటానికి బదులుగా...
లంబు: బస్లో అమ్మాయి నీతో అంత సేపు పోట్లాడింది.
జంబు : ఏం లేదు నన్ను కాలు తొక్కి సారీ అనటానికి బదులు నెవర్మైండ్ అంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సాకర్ మైదానంలో సాయుధ కాల్పులు.. 11మంది మృతి.. 12మందికి గాయాలు
సెంట్రల్ మెక్సికోలోని ఆదివారం గువానాజువాటో రాష్ట్రంలో ఒక సాకర్ మైదానంలో సాయుధ కాల్పులు జరపడంతో కనీసం 11మంది మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ దాడి సలామాంకా పట్టణంలోని ఒక నివాస ప్రాంతంలో జరిగిందని, దీనితో భద్రతా బలగాలు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయని మేయర్ కార్యాలయం నుండి వచ్చిన ఒక ప్రకటన వెల్లడించింది.
బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసిన భార్య.. గుండెపోటు పోయాడని..?
బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసింది భార్య. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే స్నేహితుడు, ప్రియుడితో కలిపి చంపేసింది. ఈ ఘటనకు సంబంధించి భార్యతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, చిలువూరు గ్రామానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు (42) ఈ నెల 18న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్యాస్ సమస్య కారణంగా గుండెపోటుతో సహజంగానే చనిపోయాడని అందరినీ అతని భార్య లక్ష్మీమాధురి నమ్మించే ప్రయత్నం చేసింది.
చైనా మాంజా ప్రాణం తీసింది... తండ్రితో వెళ్తున్న బాలిక మెడకు చుట్టేసింది..
తెలంగాణలో నిషేధిత చైనీస్ మాంజా మరో ప్రాణాన్ని బలిగొంది. సోమవారం హైదరాబాద్లో ఐదేళ్ల బాలిక ఈ మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని కూకట్పల్లి ప్రాంతంలో బాలిక తన తండ్రి, సోదరితో కలిసి మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. గాలిలో ఎగురుతున్న గాలిపటం మాంజా ఆమె మెడకు చుట్టుకుని తీవ్రమైన కోతకు కారణమైంది. తీవ్ర రక్తస్రావం కారణంగా నిష్విక ఆదిత్య (5) అక్కడికక్కడే మరణించింది.
అమరావతిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలు.. ప్రజల్లో ఆందోళన?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నివాసితులకు పెరుగుతున్న కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా మారాయి. ఇటీవలి డేటా ప్రకారం వాయు నాణ్యత సూచిక 221కి చేరుకుంది. ఈ ప్రాంతం చాలా పేలవమైన వర్గంలో ఉంది. తీవ్రమైన ప్రజారోగ్య ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే రాజమండ్రిలో ఏక్యూఐ 115, వైజాగ్లో 117 వద్ద ఉంది. కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ కృష్ణయ్య ఈ అంచనాలను నిర్వహించారు. అధికారులు నీటి స్ప్రింక్లర్లు, గ్రీన్ బెల్టులు, కవర్డ్ కన్వేయర్ బెల్టులు వంటి చర్యలపై దృష్టి సారించారు.
ట్రెండ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్.. ఓపికకు సలాం కొడుతున్న నెటిజన్లు (videos)
2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది. సాధారణంగా పెంగ్విన్లు గుంపులుగా సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఈ వీడియోలో ఒక పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి, మృత్యువు పొంచి ఉందని తెలిసినా ఆకాశాన్ని తాకే మంచు పర్వతాల వైపు వెళ్తుంటుంది. దాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా అది మళ్లీ పర్వతాల వైపుకే దారి తీస్తుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్పై పూనమ్ ఫైర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. తన అర్ధాంగి అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడి శ్రీ గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో పూనమ్ కౌర్ స్పందించారు. తమ వారసత్వాలను మార్చుకుని, దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు - మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేగ్ బహదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు'' అని పూనమ్ ట్వీట్ చేశారు.
క్యాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ .. ఇండస్ట్రీ అద్దం లాంటిది
క్యాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగ పిల్లలైనా, ఆడ పిల్లలైనా చిత్ర పరిశ్రమలోకి వస్తే ఎంకరేజ్ చేయాలని కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీ అద్దం లాంటిది.. మనం ఎలా ప్రవర్తిస్తే.. ఫలితం కూడా అలాగే వుంటుంది. ఎవరి వర్కింగ్ స్టైల్ వారిది.. బాగాలేదు.. ఇబ్బందికర పరిస్థితులు వున్నాయంటే అది వారి తప్పిదమేనని చిరంజీవి తెలిపారు. మన శంకర వర ప్రసాద్ హైదరాబాద్లో భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
స్పిరిట్ చిత్రంలో ప్రభాస్తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారా?
ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పిరిట్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారని టాక్. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో నటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో చిరంజీవి రెండవ భాగంలో ఒక కీలకమైన 15 నిమిషాల సన్నివేశంలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. మెగా, రెబల్ ఫ్యాన్సుకు పండగే పండుగ. నూతన సంవత్సరం సందర్భంగా, చిత్ర నిర్మాతలు ప్రభాస్, త్రిప్తి టించిన ఫస్ట్-లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడికి అదృష్టం అమితంగా కలిసివస్తోంది. ఆయన దర్శకత్వం వహించే సంక్రాంతి రేసులో అందరికంటే ముందు వరుసలో ఉంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఆయన తీసిన "మన శంకరవరప్రసాద్ గారు" చిత్రం సంక్రాంతికి పండుగకు విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.
'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి, నయనతా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుని సంక్రాంతి సందర్బంగా ఈ నెల 12వ తేదీన విడుదలైన చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రను పోషించారు. పైగా, చిరంజీవితో కలిసి అదిరిపోద్ది సంక్రాంతి అనే పాటలో సందడి చేశారు. తాజాగా ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్ పూర్తి వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.