శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 24 అక్టోబరు 2019 (17:24 IST)
సంబంధిత వార్తలు
మోడల్తో ప్రేమాయణం.. బెంజ్ కార్లో చక్కర్లు... దానధర్మాలు... ఘరానా దొంగ లీలలు
జీవిత ఖైదీ అంటే..?
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
తెల్ల చొక్కాలు వేసుకున్నారా?
లంబు : దొంగలు తెల్ల చొక్కాలు వేసుకున్నారా? ఎవరు?
జంబు: రాజకీయ నాయకులు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
న్యాయం కోసం పోరాడుతున్నాం.. షర్మిలను గెలిపించండి : సునీత
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని వారిని దోషులుగా నిలబెట్టాలని, మా తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా తెలిపారు. పైగా, కడప లోక్సభ బరిలో నిలిచిన వైఎస్ షర్మిలను గెలిపించాలని ఆమె కడప జిల్లా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆమె స్పందించారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. 'న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైకాపా అడ్డుపడుతోంది. పులివెందులలో నేను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారు. వివేకా హత్య అంశంపై వైకాపా నేతలు చాలాసార్లు మాట్లాడారు. మీ ఇళ్ల వద్దకు నేను రాలేకపోతే మన్నించండి. ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యత ప్రజలదే' అని ఆమె పేర్కొన్నారు.
ప్రియురాలు దూరం పెడుతోందని కత్తితో పలుమార్లు పొడిచి దారుణ హత్య చేసిన యువకుడు
కర్నాటకలో దారుణ ఘటన జరిగింది. పట్టపగలే కాలేజీ క్యాంపస్లో అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు ఆమె మాజీ క్లాస్మేట్. హుబ్బళ్లిలోని బీవీబీ కాలేజీ (కేఎల్ఈ టెక్నలాజికల్ యూనివర్శిటీ)లో చదువుతున్న యువతి నేహా హిరేమత్ మెడ, పొట్ట, శరీరంలోని ఇతర భాగాలపై నిందితుడు ఫయాజ్ కత్తితో పలుమార్లు పొడిచి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన క్యాంపస్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దురదృష్టవశాత్తు నేహాను కత్తితో నిందితుడు పొడుస్తున్న సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
తెలంగాణకు గుడ్ న్యూస్: 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు
తెలంగాణకు గుడ్ న్యూస్. రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. తెలంగాణలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో శనివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
పోలింగ్ కేంద్రంలో పసుపు రంగు పువ్వులా మెరిసిన త్రిష
తమిళనాడు లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా పలువురు తమిళ తారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు ఎన్నికల కోసం త్రిష, రాఘవ లారెన్స్ శుక్రవారం చెన్నైలోని తమ సమీప పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. త్రిష పసుపు, తెలుపు చారల వదులుగా ఉన్న చొక్కా ధరించింది. ఆమె బూడిద రంగు ప్యాంటుతో జత చేసింది. శుక్రవారం చెన్నైలోని ఓటింగ్ కోసం టిటికె రోడ్లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్కు త్రిష వెళ్లినప్పుడు అభిమానులు గుమికూడారు.
తెలంగాణాలో బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే!!
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. గత యేడాది డిసెంబరు నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతూ, ఆ పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మహేష్ బాబు, రాజమౌళి కలయికతో ఎయిర్ పోర్ట్ లో హల్ చల్
మహేష్ బాబు తన కొత్త సినిమా రాజమౌళితో చేయనున్నవిషయం తెలిసిందే. ఈ సినిమా సందర్భంగా మహేష్ బాబు ఎక్కడ కనిపించినా ఆయన ఆహార్యాన్ని ఫొటోగ్రాఫర్లు ఫొన్ లతోబంధిస్తుంటారు. అలా ఈరోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వారికి ఆ ఛాన్స్ వచ్చింది. ఇటీవలే దుబాయ్ వెళ్ళిన రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరూ దుబాయ్ నుంచి తిరుగు ప్రయాణం అవుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు.
నల్గొండ లో క్లైమాక్స్ చిత్రీకరణ చేయనున్న పోలీస్ వారి హెచ్చరిక
నల్లపూసలు ఫేం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది.
జితేందర్ రెడ్డి నుండి మంగ్లీ పాడిన లచ్చిమక్క పాటకు అనూహ్య స్పందన
ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
టీఆర్పీ రేటింగ్ను కుమ్మేసిన గుంటూరు కారం..
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టీవీల్లో మంచి రేటింగ్ కొట్టేసింది. ఇటీవల టీవీల్లో ప్రసారమైన గుంటూరు కారం సినిమా భారీగా 9.23 టీఆర్పీని నమోదు చేసింది. నెగిటివ్ టాక్, యావరేజ్ రివ్యూలు, డీసెంట్ బాక్సాఫీస్ కలెక్షన్లతో దెబ్బతిన్న ఈ సినిమాకు టీవీ రేటింగ్ కాస్త ఊరటనిచ్చింది. జెమిని ఛానెల్లో, వాల్తేర్ వీరయ్య, దసరా, హాయ్ నాన్న వంటి సూపర్హిట్ బ్లాక్బస్టర్లను ప్రసారం చేసినప్పుడు, టీఆర్పీలు వరుసగా 5.15, 4.99, 4.45గా నమోదైనాయి. హిట్ చిత్రాలకే టీఆర్పీ తక్కువ వచ్చిన నేపథ్యంలో.. మోస్తరుగా ఆడిన గుంటూరు కారం సినిమాకు ఏకంగా 9.23 టీఆర్పీ రేటింగ్ రావడం అందిరీనీ ఆశ్చర్యపరిచింది.
పుష్ప: ది రైజ్తో అదిరే రికార్డులు.. హిందీ రైట్స్ రూ.200కోట్లు
ఐకాన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్తో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పుష్పతో అల్లు అర్జున్ నిర్మాతలకు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. హిందీ థియేట్రికల్ రైట్స్ అడ్వాన్స్ ప్రాతిపదికన రూ.200 కోట్ల రికార్డు ధరకు అనిల్ తడానీకి విక్రయించినట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రం డిజిటల్ హక్కులు కూడా రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ చిత్రం డిజిటల్ హక్కులను దక్కించుకునేందుకు నెట్ఫ్లిక్స్ భారీ మొత్తం (250 కోట్లు) వెచ్చించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.