మంగళవారం, 13 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 24 అక్టోబరు 2019 (17:24 IST)
సంబంధిత వార్తలు
మోడల్తో ప్రేమాయణం.. బెంజ్ కార్లో చక్కర్లు... దానధర్మాలు... ఘరానా దొంగ లీలలు
జీవిత ఖైదీ అంటే..?
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
తెల్ల చొక్కాలు వేసుకున్నారా?
లంబు : దొంగలు తెల్ల చొక్కాలు వేసుకున్నారా? ఎవరు?
జంబు: రాజకీయ నాయకులు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
viral video, ఇదిగో ఈ పామే నన్ను కాటేసింది, చొక్కా జిప్ తీసి నాగుపామును బైటకు తీసాడు, ద్యావుడా
నాగుపామును చూస్తేనే వణికిపోతాం. అది పడగవిప్పి బుసలు కొడుతుంటూ ఇక ఎవ్వరికీ అటువైపు వెళ్లే ధైర్యం కూడా వుండదు. అట్లాంటిది ఏకంగా ఆ పామును తన చొక్కా లోపల పెట్టేసుకుని వచ్చేసాడు ఓ వ్యక్తి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర ప్రభుత్వ ఆసుపత్రికి ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి తనను పాము కాటు వేసిందనీ, తనకు చికిత్స చేయాలంటూ వైద్యులతో చెప్పాడు. అప్పుడా వైద్యులు... నిన్ను ఏ పాము కరిచిందో చెప్పు, తెలిస్తే వైద్యం మరింత సుళువు అవుతుందని అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ నోటిదూల.. ఇరాన్లో అల్లకల్లోలం.. నిరసనల్లో 2వేల మంది మృతి
ఇరాన్ అంతటా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలలో సుమారు 2,000 మంది మరణించారని మంగళవారం ఇరాన్ అధికారి ఒకరు తెలిపారు. ఇది దశాబ్దాలలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన అశాంతి దాడులలో ఒకటిగా గుర్తించబడింది. తీవ్రమవుతున్న అల్లకల్లోలం ఉన్నప్పటికీ, వాషింగ్టన్తో కమ్యూనికేషన్ మార్గాలు తెరిచి ఉన్నాయని టెహ్రాన్ తెలిపింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. అవసరమైనప్పుడల్లా అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్తో సందేశాలను మార్పిడి చేసుకుంటారని తెలిపారు.
హమ్మయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట.. ఆ కేసులో క్లీన్చిట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల దుర్వినియోగంలో ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలపై దాఖలైన కేసును విజయవాడలోని ఒక స్థానిక కోర్టు కొట్టివేసింది. ఈ కేసు ప్రకారం అక్టోబర్ 31, 2023న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు, చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా గడిపారు.
ప్రపంచ దేశాలతో ట్రంప్ గిల్లికజ్జాలు, గ్రీన్ల్యాండ్ను కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్
అమెరికా పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి డొనాల్డ్ ట్రంప్ ఉన్నచోట వుండటంలేదు. ఏదో ఒకటి కెలుకుతూనే వున్నారు. కాసేపు వీసా నిబంధనలు అంటారు. ఇంకాసేపు ఎన్నారైలను తరిమేస్తానంటారు. అంతలోపుగానే టారిఫ్లు పెంచేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. ఈలోపుగానే వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని చెరబట్టేస్తారు. ఇదేంటి ట్రంప్ ఇలా చేస్తున్నారు అనుకునేలోపుగానే గ్రీన్ లాండ్ గురించి మరో 20 రోజుల తర్వాత మాట్లాడుకుందాం అంటూ ప్రపంచానికి షాకిస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఏదోరకంగా చాలామటుకు ప్రపంచ దేశాలతో ట్రంప్ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నట్లు అర్థమవుతోంది.
మకర సంక్రాంతికి బస్ బుకింగ్లలో 65 శాతం జంప్, రెడ్బస్ కోసం ఎగబడ్డ ఏపీ, తెలంగాణ ప్రయాణికులు
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ అంటే అందరికి గుర్తుకు వచ్చేది మకర సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ కోసం తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఏపీ మరియు తెలంగాణ ప్రజలు ఎప్పటినుంచో ప్లాన్స్ వేసుకుని ఉంటారు. ఈ నేపథ్యంలో పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్సిటీ ప్రయాణం మరింత ఊపందుకుంది. రెడ్బస్ ప్లాట్ఫామ్ నుండి వచ్చిన డేటా ప్రకారం, పండుగ ప్రయాణ విండోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి బస్సు బుకింగ్లు 65 శాతం పెరుగుతాయని అంచనా వేయబడింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
నారీ నారీ నడుమ మురారి టికెట్లు ఎంఆర్పీ ధరలకే : నిర్మాత అనిల్ సుంకర
శర్వా, సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ పలు విషయాలు తెలిపారు.
మీకే చెప్పేది, మా ఇద్దర్నీ వీడియో తీయొద్దు: ఫోటోగ్రాఫర్లపై కృతి సనన్ ఆగ్రహం
సినీ నటులు తమ వ్యక్తిగత విషయాలు గోప్యంగా వుండాలని కోరుకుంటారు. కానీ సినీ సెలబ్రిటీలు తమ కంటికి కనిపిస్తే ఊరుకుంటారా ఫోటోగ్రాఫర్లు, ఎక్కడ కనబడితే అక్కడ అలానే బంధించేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. బాలీవుడ్ నటి కృతి సనన్ తన బోయ్ ఫ్రెండుతో వుండగా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ కెమేరాలకు పని చెప్పారు. అదేపనిగా తీయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన కృతి సనన్ వారిపై గట్టిగా కేకలు వేసింది. ఏయ్.. ఏం చేస్తున్నారు. ఫోటోలు తీయకండి, వీడియోలు తీయకండి అంటూ చేతులు ఊపుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అప్పటికే ఫోటోగ్రాఫర్లు తాము చేయాల్సిందంతా చేసేసారు.
Maruti: రాజా సాబ్ గా ప్రభాస్ ని కొత్తగా చూపించాననే ప్రశంసలు వస్తున్నాయి : మారుతి
టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" మూవీ. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
సుమతీ శతకం నుండి అమర్దీప్ చౌదరి డాన్స్ తో తొలి సాంగ్ రిలీజ్
అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న సుమతీ శతకం చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ & టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.