సోమవారం, 9 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు
వర్షాకాలం ప్రారంభంలో చేపల వినియోగానికి శుభప్రదమైన రోజుగా భావించే 'మృగశిర కార్తే' నాడు చేపలను కొనుగోలు చేయడానికి ప్రజలు తరలిరావడంతో ఆదివారం నగరంలోని చేపల మార్కెట్లు కస్టమర్లతో నిండిపోయాయి. అపారమైన డిమాండ్ను సద్వినియోగం చేసుకుని, చేపల వ్యాపారులు తమ సాధారణ ధరల కంటే కనీసం 20 శాతం ధరలను పెంచారు.
కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?
వైకాపా సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలోని ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళే రహదారిపై అక్రమంగా టోల్ ప్లాజా ఏర్పాటు చేసి కంటైయినర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మంచి శుభవార్త చెప్పారు. నియోజకవర్గంలో నిరుద్యోగం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాను నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు.
ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఘోరం జరిగింది. రన్నింగ్ రైలు నుంచి జారిపడి 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు ప్రయాణికులు ప్రమాద స్థలిలోనే చనిపోగా, మిగిలినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు అధికారులు తెలిపారు.
Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్
గుంటూరు నగర మాజీ మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడును పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. మనోహర్ నాయుడుతో పాటు రెండో డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి, ఐదో డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్లను కూడా క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ సస్పెండ్ చేసినట్లు వైసీపీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Samantha: దుబాయ్లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?
పాన్ ఇండియా హీరోయిన్ సమంత రూతు ప్రభు దుబాయ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతూతో విడాకుల తర్వాత కెరీర్పై పూర్తిగా దృష్టి పెట్టిన సమంత.. ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి ఇంపార్టెన్స్ ఇస్తోంది. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. ఇటీవల సమంత రూతు ప్రభు హాలీడేస్ని దుబాయ్లో ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన వెంట రాజ్ నిడిమోరు వుండటం మళ్లీ ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ సినిమా షూటింగ్ విజయవాడలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్నటితో పవన్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. షూటింగ్ లో చాలా సరదాగా చేతిలో రింగ్ తిప్పుకుంటూ డాన్స్ చేస్తూ కనిపించారట. మామూలుగా పవన్ దగ్గరకు వెళ్లడానికి జంకుతారు. కానీ షూటింగ్ ఆఖరిరోజున చిత్ర టీమ్ అంతా కలిసి ఆయనతో ఫొటో దిగి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు.
NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన
దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవలే సన్నీ డియోల్ తో తొలి బాలీవుడ్ చిత్రం "జాత్" కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దాదాపు రూ. 60 కోట్లు పైగా వసూలు చేయడంతో నిర్మాతలు దీనిని హిట్ గా ప్రకటించి, "జాత్ 2" పేరుతో దానికి సీక్వెల్ ను ప్రకటించినప్పటికీ, సన్నీ డియోల్ నుండి వెంటనే తేదీలు దర్శకుడు పొందలేకపోయారు. దాంతో అప్పటికే నందమూరి బాలకృష్ణకు దర్శకత్వం వహించడానికి కమిట్ అయ్యానని చెప్పారు.
Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరువు తీసింది యాంకర్ ఉదయభాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అనేక అడ్డంకులు పడుతూ ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 12న విడుదలని చెప్పి ఆ విడుదల తేదీని కూడా వాయిదా వేసేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకి డైరెక్టర్గా పనిచేసిన జ్యోతి కృష్ణ ఓ ప్రైవేట్ ఈవెంట్ పెట్టారు. ఈ సినిమాలోని ఒక పాట పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టం. ఆ పాట ఆయన దాదాపు 500 సార్ల వరకు చూసి ఉంటారు.. అంటూ లైవ్ లోనే ఆ పాటని ప్లే చేయించారు.
అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.