బుధవారం, 11 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)
పుట్టినరోజు జరుపుకోవడం సంతోషదాయకమే. ఐతే కొంతమంది ఈ పుట్టినరోజు వేడుకను బీభత్సంగా చేసుకుంటూ వుంటారు. అది కాస్తా ప్రాణాల మీదికి తెస్తుంది. సోషల్ మీడియాలో అలాంటి ఘటనలను కొందరు పోస్ట్ చేస్తూ జాగ్రత్తగా వుండండి ఫ్రెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోను షేర్ చేసాడు ఓ నెటిజన్. అందులో బర్త్ డే కేక్ పైన కొవ్వొత్తి వెలుగుతోంది. ఇంతలో అతడు ముఖానికి క్రీమ్ రాసాడు. అది చాలదన్నట్లు కొవ్వొత్తి వెలుగుతున్న మంట మీదుగా బర్త్ డే జరుపుకుంటున్న యువకుడికి స్ప్రే కొట్టాడు. అంతే... స్ప్రేతో పాటు మంటలు అతడి ముఖానికి అంటుకున్నాయి.
నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?
చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతుంది. హర్యానాలో భార్యతో గొడవపడిన కారణంగా ఓ వ్యక్తి తన బిడ్డలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బీహార్లోని సీతామర్హికి చెందిన మనోజ్ కుమార్ (45) అనే వ్యక్తి కూలీగా పనిచేస్తూ.. ఫరీదాబాద్లోని సుభాశ్ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈ కాలనీ రైల్వే ట్రాక్లకు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉంది.
నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...
కేరళ రాష్ట్రంలోని కాసర్కోడ్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. రీయూనియన్ పేరుతో 50 యేళ్ల తర్వాత సమావేశమైన స్నేహితులు కొట్టుకున్నారు. నాలుగో తరగతిలో జరిగిన ఓ గొడవను గుర్తుకు తెచ్చుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ బాల్యపు గొడవకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే,
Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట
అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రధాన ప్రముఖుడు గాలి జనార్ధన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. గత నెల (మే 5న) సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడిన ఆయన, ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో రెడ్డికి శ్వాస సులభమైంది. అయితే కొన్ని కఠినమైన షరతులతోనే ఈ ఉపశమనం లభించింది.
భార్యపై అనుమానం... పిల్లలకు చిప్స్ - కూల్డ్రింక్స్ కొనిచ్చి రైలు కింద తోసేచిన తండ్రి... ఆపై తాను కూడా...
హర్యానా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్యతో గొడవపడి నలుగురు కొడుకులతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ముందు పిల్లలందరికీ చిప్స్, కూల్ డ్రింక్స్ కొనిచ్చిన తండ్రి... ఆ తర్వాత వారిని రైలు కిందకు తోసేసి తాను కూడా ఆ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో ఆ తండ్రి తీసుకున్న నిర్ణయంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Mangli Birthday: త్రిపుర రిసార్ట్లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్
ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి
యజ్ఞం సినిమాతో గోపీచంద్ అనే విలన్ ను హీరోగా మలచిన దర్శకుడు రచయిత ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి గుండెపోటుతో రాత్రి తన ఫ్లాట్ లోనే చనిపోయారు. రాజ్ తరుణ్ తో తిరగ బడరా స్వామి సినిమా తీయగా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో డిప్రెషన్ కు గురై కొంతకాలంగా భార్య నాగ బిందు కు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసం.
Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ లో గ్రే షేడ్స్ తో డా. రాజశేఖర్
యాంగ్రీ యంగ్ మెన్ గా డా. రాజశేఖర్ పెట్టింది పేరు. కాలక్రమేణా ఆయన చిత్రాలకు దూరంగా వున్నారు. కానీ ఆయన విజయ్ దేవరకొండ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఆయన పాత్ర చాలా వైవిధ్యంగా గ్రే షేడ్స్ లో వుండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన శర్వానంద్తో కలిసి నటిస్తున్నాడు.
Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది
మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రం ఎప్పుడో పూర్తయిందని ముందుగా వెల్లడించారు. అప్పట్లో గేమ్ ఛేంజర్ విడుదల కోసం తన సినిమాను వాయిదా వేసుకుంటున్నట్లు మెగాస్టార్ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ఓ పాటను అత్యవసరంగా తెరకెక్కించారు. అదే రామరామ...అనే హిందూ దేవుడి గీతం జోడించినట్లు సమాచారం. ఇక ఇప్పుడు గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమవుతుందని స్టేట్ మెంట్లు వస్తున్నాయి. కానీ, పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల వల్ల వాయిదా వేసుకుంటున్నట్లు మరో వార్త వినిపించింది.
మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాల్దీవుల్లో రొమాంటిక్ వెకేషన్లో ఉన్నారు. తనభర్తతో కలిసి ఆమె పర్యాటక ప్రాంతంలోని అందమైన లొకేషన్లలో విహరిస్తూ తన మ్యారేజ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. తమ వెకేషన్కు సంబంధించి అందమైన ఫోటోలు, వీడియోలను ఆమె తన ఇన్స్టాఖాతాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.