శుక్రవారం, 16 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు
చిన్నచిన్న విషయాలకే హత్యలు జరుగుతున్నాయి. ఓ మహిళ తన ఇంటి ముందు రోడ్డుపైన పొరుగింటివారు చెత్త, నీళ్లు పోస్తున్నందుకు ప్రశ్నించింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఇంట్లోని యువకుడు ఆమె తల నరికేసిన భయానక ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జార్ఖండ్ లోని దంకా జిల్లా కేవత్పర పరిధిలోని కబ్రిస్తాన్ రోడ్ వీధిలో కొత్తగా పిసిసి రోడ్డు వేసారు. ఈ రోడ్డుపైన ఫల్చంద్ షాకి చెందిన కుటుంబం చెత్తాచెదారం వేస్తూ గలీజ్ చేసేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన పొరుగుంటి వ్యక్తి మనోజ్ సింగ్ వారిని ప్రశ్నించాడు. ఇదికాస్తా చిలికిచిలికి గాలివానలా మారింది.
తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!
శత్రుదేశం పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోతోంది. ఆ దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. అలాగే, నిత్యావసర ధరలు మిన్నంటుతున్నాయి. దీంతో ఆ దేశం ఆర్థికంగా నానాటికీ దిగజారిపోతోంది. కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉండేది. కానీ ఆ దేశ పాలకులు అభివృద్ధిపై దృష్టిసారించకపోవడం, ఉగ్రవాదులను పెంచి పోషించడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలపై పాకిస్థాన్ సైన్యం ఆధిపత్యం చెలాయించడం, తమ మాట వినకుంటే సైనిక తిరుగుబాటుతో దేశాన్ని తమ గుప్పెట్లో తెచ్చుకోవడం వంటి పరిణామాల కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది.
కాశ్మీర్ త్రాల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!
జమ్మూ: దక్షిణ కాశ్మీర్లోని అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలోని నాదర్ లోర్గామ్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కొన్ని గంటల పాటు ఉగ్రవాదులతో జరిగిన భీకర కాల్పుల తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఒక ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. చంపబడిన ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నారు. మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నాజర్ వాని, యావర్ అహ్మద్ బట్గా గుర్తించారు. ఈ ముగ్గురిలో ఆసిఫ్ షేక్ ఉగ్రవాది పహెల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు.
హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!
సమోసా విషయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఆ షావు యజమాని హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాకేశ్ అనే వ్యక్తికి ఫరూక్ నగర్ ప్రాంతంలో టీ స్టాల్ ఉంది. ఈ నెల 12వ తేదీన నిందితుడు పంకజ్ తన అనుచరులతో కలిసి టీ స్టాల్కు వచ్చి సమోసా ఇవ్వాలని కోరాడు. ఈ విషయంపై షాపు యజమానికి పంకజ్కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయిన పంకజ్.. కొద్దిసేపటికి తన అనుచరులతో కలిసి షాపు వద్దకు చేరుకుని మళ్లీ యజమానితో ఘర్షణపడ్డాడు.
టీడీపీ మహానాడు.. నారా లోకేష్కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్కు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో జరిగే ముఖ్యమైన మహానాడు కార్యక్రమానికి పార్టీ సిద్ధమవుతుండటంతో, లోకేష్కు కీలక నాయకత్వ పాత్ర ఇస్తారా అనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ మహానాడు అనేక కారణాల వల్ల ప్రత్యేకమైనది. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటిది. ఇంకా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుకుంటుంది. ఈసారి ఈ కార్యక్రమం వైఎస్ జగన్ సొంత జిల్లాలో జరగడం మరింత ఆసక్తికరంగా ఉంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Karate Kid: అజయ్ దేవ్గన్- యుగ్ దేవ్గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!
బాలీవుడ్ మెగాస్టార్ అజయ్ దేవ్గన్ తన కొడుకు యుగ్ దేవ్గన్తో కలిసి ముంబైలో గ్రాండ్ ఈవెంట్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మించిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ను విడుదల చేశారు. ఇది తొలిసారి తండ్రీ-కొడుకులు కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్లో పని చేయడం కావడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్, జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు హిందీలో తన గొంతునిచ్చారు. అదే సమయంలో యుగ్ దేవ్గన్ (Ben Wang పాత్ర - లీ ఫాంగ్) పాత్రకు డబ్బింగ్ చెప్పి, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తన బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించారు.
భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్
తనను భర్తగా చూడలేదని బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారని కోలీవుడ్ హీరో రవి మోహన్ అన్నారు. తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వడం కోసం కోర్టును ఆశ్రయించడం, బెంగుళూరు గాయని కెనిషా ఫ్రాన్సిస్తో రిలేషన్లో తదితర అంశాలపై రవి మోహన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు.
పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్
సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకటరమణ, ప్రగ్య నైనా నటించిన చిత్రం జనం. వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “జనం” మూవీ మే 29న రీ-రిలీజ్ కాబోతుంది. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 10న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటన లను ఎత్తి చూపిస్తూ, అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులందరికి చేరాలనే మళ్లీ విడుదల చేస్తున్నారు.
Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్
ప్రసిద్ధ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం, కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డిని “జూనియర్” అనే ఫన్, ఫ్యామిలీ, ఎమోషన్తో నిండిన ఎంటర్టైనర్ ద్వారా సినీ రంగంలోకి పరిచయం చేస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వంలో, రజని కొర్రపాటి నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రోమోలకే మంచి స్పందన అందుకుంది.
మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు
హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ మూవీ 'వచ్చినవాడు గౌతమ్' రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో - ప్రొడ్యూసర్. ఇప్పటికే విడుదలైన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో పాల్గొని పాక్-ఆక్రమిత కాశ్మీరులో శతృవులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి నిర్మాత చెక్ అందించారు.