మంగళవారం, 17 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Nara Rohit: చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లనున్నారా ?
పార్టీ ఆవిర్భావం నుండి అత్యంత విధేయత కలిగిన వాళ్లలో ముఖ్యులు శ్రీ అయ్యనపాత్రుడు.. పార్టీ తరపున 7 సార్లు గెలిచి నర్సీపట్నం నియోజకవర్గాన్ని టీడీపీ కంచు కోటలా మార్చేశారు.. ఇప్పుడు ఆయన కుమారుడైన చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లనున్నారా ..? అంటే అవుననే సమాధానమే వస్తుంది.. గతంలో రెండుసార్లు ఎంపీ సీటును వదులుకుని అధిష్టానం ఆదేశానుసారం పార్టీ విజయంలో తన పాత్ర పోషించడంలో విజయ్ అధిష్టానం దృష్టిలో పడినట్టు సమాచారం.. పైగా గత ప్రభుత్వ హయాంలో ఐటీ వింగ్ పై దాడులు చేసినా కూడా వెనకడుగు వెయ్యకుండా తన వాణి వినిపించడం లో సత్తా చాటారు.
ఎన్డీఏతో పొత్తు లేదు.. స్వతంత్రంగా పోటీ చేస్తాం.. టీవీకే విజయ్
నటుడుగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో పొత్తు పెట్టుకుంటారన్న ఊహాగానాలను గట్టిగా తోసిపుచ్చారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టీవీకే స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చబోతోంది. రాష్ట్రంలో హోరాహోరీగా సాగే చతుర్ముఖ పోటీకి ఇది మార్గం సుగమం చేస్తుంది. పట్టినంపాక్కంలో టీవీకే నాయకుల సమావేశంలో విజయ్ మాట్లాడుతూ, తమ పార్టీ ఏ రాజకీయ కూటమితోనూ పొత్తు చర్చలు జరపలేదని విజయ్ స్పష్టం చేశారు.
కూకట్పల్లిలో ఒక భారీ దోపిడీ.. కంట్లో కారం చల్లి రూ.1కోటి దోచుకెళ్లారు..
హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య పెరుగుతుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూకట్పల్లిలో ఒక భారీ దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులపై మిరపపొడి చల్లి దాడి చేసి, వారి నుంచి రూ.1 కోటి నగదును దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. బహదూర్పురాకు చెందిన ఖుస్రూ, అజీముద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు. వారు బాధితుల కళ్ళలో కారం చల్లి, వారి వద్ద ఉన్న నగదుతో పరారయ్యారు.
Donald Trump: ఇజ్రాయెల్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తుందని భావించడం లేదు
ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తుందని తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అలా చేయదని వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ చెప్పినట్లు సీఎన్ఎన్ తెలిపింది. పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయని, వైట్హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టో వ్యవహారాల సలహాదారు డేవిడ్ సాక్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా ప్రస్తావించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.
కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 400మంది మృతి.. తాలిబన్
కాబూల్లోని ఓ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఈ వైమానిక దాడిలో కనీసం 400 మంది మరణించారని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో పదేపదే సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులను పాకిస్థాన్ జరుపుతోంది. కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ పిలుపులను పాకిస్థాన్ పట్టించుకోలేదు. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్, ఎక్స్ పోస్ట్లో, స్థానిక సమయం సోమరావం రాత్రి 9 గంటలకు ఆసుపత్రిపై వైమానిక దాడి జరిగిందని, 2,000 పడకల సౌకర్యంతో కూడిన ఆస్పత్రి ధ్వంసమైందని చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Ragini Dwivedi: సస్పెన్స్ థ్రిల్లర్గా పోలీస్ కంప్లైంట్ టీజర్ విడుదల
సౌతిండియా ప్రేక్షకుల ముందుకు యాక్షన్, కామెడీ, హారర్ థ్రిల్లర్ కలగలిపిన సినిమాను తీసుకురాబోతున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ వెర్షన్ టీజర్ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం చిత్రబృందం, అతిథుల సందడితో హర్షాతిరేకంగా జరిగింది.
రాకాస హక్కులను సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్కు ముందే జరిగిన థియేట్రికల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహరణ. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్ను శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.
మాది ఎంటర్ టైన్ మెంట్ గోత్రం, యూత్ ను థియేటర్స్ కు తెప్పించే నక్షత్రం
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ "యూత్". ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న "యూత్" మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
పవనిజం అనే ప్రభంజనం... ఆయనలో ఒక రకమైన అమాయకత్వం వుంది.. రాశీఖన్నా
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్నారని తెలిసిన మరుక్షణమే రాశీఖన్నా స్టోరీ వినకుండా ఓకే చెప్పేశారు. నిజం చెప్పాలంటే, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అని తెలిసిన వెంటనే, కథ వినకముందే నేను ఎంతో ఉత్సాహంతో వెంటనే ఓకే చెప్పేశాను.. అని రాశీ వెల్లడించారు. ఈ గురువారం విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రచారంలో భాగంగా రాశీ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ.. "నా మొదటి సినిమా చేసినప్పటి నుంచే, ఆయన స్టార్డమ్ గురించి, 'పవనిజం' అనే ప్రభంజనం గురించి నేను చాలా విన్నాను. అప్పటి నుంచే, ఆయనతో కనీసం ఒక్కసారైనా కలిసి నటించాలని నేను కోరుకున్నాను. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ఆ కల నెరవేరింది." అంటూ రాశీఖన్నా తెలిపారు.
పిఠాపురంలో చిత్రంలోని మక్కుళు మక్కుళు .. పాట విడుదల చేసిన వి.వి. వినాయక్
మహేష్ చంద్ర దర్శకత్వంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు.