బుధవారం, 21 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. సజ్జనార్, అనిత కితాబు (video)
ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఆదర్శంగా నిలిచారు. ఉద్యోగం లేదా బాధ్యత రెండింటిని సక్రమంగా నిర్వర్తిస్తూ అందరి వద్ద ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రంగంపేట పోలీస్ స్టేషన్లో ఆమదాల జయశాంతి కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త సైతం గుంటూరు ప్రాంతంలో కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లుగా సమాచారం.
నకిలీ మద్యం కేసు: జోగి సోదరులకు బెయిల్ మంజూరు.. కారణం?
నకిలీ మద్యం కేసులో జోగి సోదరులు జోగి రమేష్, జోగి రాముకు మంగళవారం విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భవానిపురం ఆరో ఏజేఎంఎఫ్సీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఈ బెయిల్ మంజూరైంది. భవానిపురంలో నకిలీ మద్యం తయారు చేశారనే ఆరోపణలపై జోగి రమేష్, జోగి రాము ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. ఈ కేసు రికార్డులలో జోగి రమేష్ ఏ18గా, జోగి రాము ఏ19గా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ లభించినప్పటికీ, జోగి సోదరులు జైలులోనే ఉంటారు. ములకలపూడికి సంబంధించిన మరో కేసులో జోగి రమేష్కు బెయిల్ మంజూరు కాకపోవడంతో, ప్రస్తుతానికి అతని విడుదల సాధ్యం కాదు.
ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...
అమెరికా అధ్యక్షుడు 2.0 పవర్ ఏమిటో ప్రపంచానికి చూపిస్తున్నట్లున్నారు. రెండోసారి అమెరికా పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి నిత్యం ఏదో ఒకదానితో వార్తల్లో వ్యక్తిగా వుంటున్నాడు. ఒకవైపు టారిఫ్ లు బాదుడు చేస్తూనే ఇంకోవైపు కొన్ని దేశాలను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కలిపేసుకోవాలని కలలు కంటున్నారు. తాజాగా ట్రూత్ సోషల్ మీడియాలో పేజీలో ఆయన పెట్టిన ఓ మ్యాప్ చూసి ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇంతకీ అందులో ఆయన ఏం చేసాడంటే... అమెరికా పతాకాన్ని కెనడా, వెనిజులా, గ్రీన్ ల్యాండ్ భూభాగాలపైన కూడా పరిచేసినట్లు పెట్టేసారు.
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకుడు హరీష్ రావుకు ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, శైలేంద్ర జోషి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు గతంలోనే వారికి రక్షణ కల్పించింది. తాజాగా, కోర్టు అదే రక్షణను పొడిగించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్లపై ఎలాంటి మధ్యంతర చర్యలు తీసుకోకూడదని స్పష్టంగా పేర్కొంది.
జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?
అధికారిక నోటిఫికేషన్లు ఇంకా విడుదల కానప్పటికీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించారు. ఆమె ముందస్తు చర్యలు క్షేత్ర స్థాయిలో తీవ్ర ప్రయత్నాలను సూచిస్తున్నాయి. కవిత సోమవారం నుండి తన నివాసంలో అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ వర్గాల ప్రకారం, నిజామాబాద్ జెడ్పీటీసీ ఎన్నికల్లో సుమారు 20 నుండి 30 మంది జాగృతి నాయకులు పోటీ చేసే అవకాశం ఉంది. అధికారిక నోటిఫికేషన్కు ముందే అభ్యర్థులను ప్రకటించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆమెకు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, కవిత తన పార్టీ గుర్తుగా సింహాన్ని స్వీకరించే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా
హీరో శర్వా సంక్రాంతి చిత్రం నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా శర్వా సినిమా విశేషాలు పంచుకున్నారు.
Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది
సౌమిత్ పోలాడి హీరోగా శ్రేయాసి సేన్ నాయికగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.
VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్
ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ సాధించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రం ఘన విజయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. అత్యంత వేగంగా 300 కోట్ల మార్క్ను చేరిన తెలుగు చిత్రంగా మన శంకర వర ప్రసాద్ గారు ఘనత సాధించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును కూడా అధిగమించి, చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్
సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని అత్యంత వేగంగా రూ. 300 కోట్ల వసూళ్లను రాబట్టిన చిత్రంగా మన శంకరవరప్రసాద్ గారు చిత్రం రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చిత్రం విజయం పట్ల తన భావాలను పంచుకున్నారు. ఆయన X లో పేర్కొంటూ... మన శంకరవరప్రసాద్ గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను.