మంగళవారం, 21 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
టీజీఎస్సార్టీసీ: ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రధాన కార్యదర్శి ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేశారు. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, సంబంధిత అంశాలపై టీజీఎస్సార్టీసీ ఉద్యోగుల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోసారి పిఠాపురంలో భగ్గుమన్న విభేదాలు- ఫ్లెక్సీల వివాదం.. దొరబాబు వర్సెస్ వర్మ (video)
కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీల వివాదం కాస్తా మాజీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట వరకు వెళ్లడం నియోజకవర్గంలో కలకలం రేపింది. మంగళవారం పాడా కార్యాలయంలో మహిళా సంఘాలకు చెక్కులు, సెల్ ఫోన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇరువర్గాల ఘర్షణతో రసాభాసగా మారింది.
గొరిల్లాల ఎంక్లోజర్లో పొరబాటున జారిపడిన బాలుడు, ఆ గొరిల్లా ఏం చేసిందంటే? వీడియో
జంతు ప్రదర్శన శాలలకు వెళ్లినప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొందరు జంతువులను దగ్గరగా చూడాలనుకుని అత్యుత్సాహం చూపించడం వల్ల ప్రమాదాలకు గురవుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ బాలుడు గొరిల్లాల ఎంక్లోజర్ లోపల పడిపోయాడు. అంతే.. ఒక్కసారిగా గొరిల్లాల గుంపు అక్కడికి వచ్చింది. అందులో ఓ పెద్దగొరిల్లా ఆ బాలుడిని నిశితంగా గమనించింది. బాలుడు భూమిని అతుక్కున్నట్లు పడిపోయి వున్నాడు. కొద్దిసేపు అతడినే గమనించింది. అటుఇటూ తిరిగిన గొరిల్లా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుడిని సురక్షితంగా ఆ ఎంక్లోజర్ నుంచి కాపాడారు.
పాకిస్థాన్కు చెంపదెబ్బ, పహల్గామ్ మారణకాండ తర్వాత పర్యాటకుల భారీ పునరాగమనం
జమ్మూ: అందమైన లోయను నిర్జనంగా మార్చిన పహల్గామ్లోని వినాశకరమైన ఉగ్రవాద దాడి జరిగిన ఒక సంవత్సరం తర్వాత, ఈ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఇప్పుడు సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఇది ఈ ప్రాంతంలో పునరుద్ధరించబడిన విశ్వాసానికి సంకేతం. ఒకప్పుడు హింసతో వణికిపోయిన పహల్గామ్, ఇప్పుడు కార్యకలాపాలతో సందడిగా ఉంది. జమ్మూ- కాశ్మీర్లోని అధికారులు, భద్రతా సంస్థలు, స్థానిక నివాసితులతో కలిసి పనిచేస్తూ, పర్యాటకులలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి గత సంవత్సర కాలంగా అవిశ్రాంతంగా కృషి చేశారు. వారి ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తున్నాయి, ఎందుకంటే భారతదేశం నలుమూలల నుండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు మరోసారి ఈ లోయకు తరలివస్తున్నారు.
తిరుమలలో యువతి అదృశ్యం.. గదిలోంచి బయటికి వెళ్లి.. తిరిగి రాలేదు..
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఒక యువతి సోమవారం అదృశ్యమైంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మి తిరుపతమ్మ, తన కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చింది. సోమవారం రాత్రి దర్శనం పూర్తయ్యాక, వారు తమ గదికి తిరిగి వచ్చారు. తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో, తిరుపతమ్మ గదిలోంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదని తెలిసింది. ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !
రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ గురించి స్వయంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పెద్ది సెట్స్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుజ్జిబాబు ఓ ఫొటో షేర్ చేశారు. మరో 6 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ జూన్లో గ్రాండ్ రిలీజ్ కాబోతుందని వెల్లడించారు. నిమ్మశివన్న, జాన్వీకపూర్ నటిస్తున్న ఇతర నటీనటులు.
Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్
వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘CASTE’. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రని రంగరాజన్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం
ముగ్గురు డిఫరెంట్ క్రియేటివ్ మైండ్స్ కలయిక ఈ ప్రాజెక్ట్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. కరుణాకరన్ తనదైన శైలిలో సాఫ్ట్, ఎమోషనల్ లవ్ స్టోరీని అందిస్తుండగా, దర్శకుడు అనుదీప్ కెవీ తన యూనిక్ క్విర్కీ హ్యూమర్, షార్ఫ్ స్టైల్ డైలాగ్స్తో కథకు న్యూ కలర్ తెస్తున్నారు. ఆయన డైలాగ్ రైటర్గా పనిచేయడం ఫన్ ఫ్రెష్ నెస్ మరింత పెరగనుంది.
Vishwak Sen: థాయ్లాండ్లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా జాయిన్ అవుతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ తన యూనిక్ క్విర్కీ స్టైల్ను కొనసాగిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా బ్యానర్పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు.
చూస్తే నిజం, చూడకపోతే అనుమానాలు పాయింటే గేదెల రాజు : చైతన్య మోటూరి
రఘుకుంచే టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్లైన్. రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ చైతన్య మోటూరి.