మంగళవారం, 20 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భర్త కుటుంబం వేధింపులు.. కట్టుకున్న వాడితో గొడవలు.. కన్నబిడ్డలతో వివాహిత ఆత్మహత్య
భార్యాభర్తల మధ్య గొడవలు, వేధింపులు ఆ వివాహిత ప్రాణాలను బలిగొంది. ఇంకా తన కన్నబిడ్డలను కూడా తనతోటే తీసుకుపోయింది ఆ మహిళ. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని లలితానగర్కు చెందిన ఉదయ్కిరణ్కు, ఎన్జీవో కాలనీకి చెందిన మల్లిక (27)కు ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు ఇషాంత్సాయి(5), కుమార్తె పరిణిత (7 నెలలు) సంతానం.
ప్రియుడి కోసం కొడుకుని చంపేసిన తల్లి, ఏవండీ... మన అబ్బాయిని నేనే చంపేసానంటూ భర్త వద్ద బావురుమంది
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో దారుణం జరిగింది. ఓ వివాహిత ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ వుండగా ఆ సమయంలో ఆమె కుమారుడు దాన్ని చూసేసాడు. దాంతో ఈ విషయాన్ని తన బిడ్డ ఎక్కడ తన భర్తకు చెప్పేస్తాడోనన్న భయంతో పిల్లవాడిని భవనంపైకి తీసుకుని వెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో పోలీసు కానిస్టేబుల్ ధ్యాన్ సింగ్, అతడి భార్య జ్యోతి నివాసముంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు వున్నాడు. ఇదిలావుండగా జ్యోతిపై పొరుగింటి ఉదయ్ కన్నేసాడు.
Hyderabad: నీలి చిత్రాల్లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని చెప్పి.. సామూహిక అత్యాచారం
హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసిన ఒక దారుణమైన ఘటన మహిళలు ఎలా మోసపోతున్నారో కళ్లకు కట్టింది. నీలి చిత్రాల్లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని చెప్పి.. ఆమె హోటల్ గది తీసుకెళ్లి కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న వివాహితను నీలి చిత్రాలలో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తాం అంటూ కొందరు దుర్మార్గులు ఆమెకు ఆఫర్ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు హాజరైన బీఆర్ఎస్ నేత హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు మంగళవారం సిట్ ముందు హాజరయ్యారు.హరీష్ రావుకు సంఘీభావం తెలిపేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ సమీపంలో గుమిగూడారు. విచారణ సమయంలో ఆయన న్యాయవాదిని లోపలికి అనుమతించలేదు. మాజీ మంత్రికి సోమవారం రాత్రి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు జారీ చేశారు. ఈ కేసులో జరిగిన దర్యాప్తులో ఆయనకు కేసులోని కొన్ని వాస్తవాలు, పరిస్థితుల గురించి తెలుసని వెల్లడైందని ఆ నోటీసులో పేర్కొన్నారు.
Republic Day: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు 10,000 మంది ప్రత్యేక అతిథులు
న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగే 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ను వీక్షించడానికి జీవితంలోని వివిధ రంగాలకు చెందిన సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులను, వారి జీవిత భాగస్వాములతో సహా ఆహ్వానించారు. 2026 జనవరి 26న జరిగే ఈ కార్యక్రమానికి అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అతిథులలో ఆదాయం, ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయమైన పని చేసిన వ్యక్తులు, ప్రముఖ ఆవిష్కర్తలు, పరిశోధకులు, స్టార్టప్లు, స్వయం సహాయక బృందాలు, కీలక ప్రభుత్వ కార్యక్రమాల కింద ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు ఉన్నారు. దేశ నిర్మాణానికి వారు చేసిన సేవలను గౌరవించడం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం అనే లక్ష్యంతో వారిని ఆహ్వానించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కాన్ సిటీ టైటిల్, ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన లోకేష్ కనకరాజ్
అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అన్నా బెన్, కామెడీ కింగ్ యోగి బాబు, వెటరన్ నటి వడివుకరసి తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ అకిలన్ కీలక పాత్రలు పోషించిన చిత్రం కాన్ సిటీ. పవర్ హౌస్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది, హరీష్ దురైరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ లాంచ్ చేసిన టైటిల్ & ఫస్ట్-లుక్ పోస్టర్ మధ్యతరగతి కుటుంబం మనసుని తాకేలా ప్రజెంట్ చేస్తోంది.
NTR: కుల వివక్షను ప్రశ్నిస్తూ దండోరా తీసినందుకు అభినందించిన ఎన్టీఆర్
మంచి సినిమాలకు ఎప్పుడూ మద్ధతుగా నిలిచే స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్గా ‘దండోరా’ సినిమాను చూశారు. కథ, కథనం, పాత్రల తీరు తెన్నులు, సాంకేతిక నిపుణుల పనితీరు అన్ని ఆయనకు చాలా బాగా నచ్చాయి. దీంతో ఆయన తన ఎక్స్(ట్విట్టర్)లో ‘‘నేను ఇప్పుడే ‘దండోరా’ సినిమా చూశాను. చాలా లోతుగా, బలమైన ఆలోచనలకు దారి తీసేలా రూపొందించిన సినిమా ఇది. శివాజీ గారు, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి.... ఇలా అందరూ అద్భుతంగా నటించారు.
న్యూయార్క్లో ది స్టోరీటెల్లర్ యూనివర్స్ ఫిల్మ్ ఫెస్టివల్
భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ ఫిల్మ్మేకర్, నటుడు, నిర్మాత వెంకట్ సాయి గుండా న్యూయార్క్ నగరంలో 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ను విజయవంతంగా ప్రారంభించారు. ఈ బూటిక్ ఫెస్టివల్ స్వతంత్ర కథకులకు ప్రపంచ వేదికగా నిలిచింది. కరీంనగర్ (తెలంగాణ)కు చెందిన వెంకట్ సాయి గుండా, తన ఫీచర్ ఫిల్మ్ 'ది డిజర్వింగ్'తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
Asin: పదేళ్లు గడిచాయి.. అద్భుత భాగస్వామితో మా ప్రయాణం అదుర్స్.. అసిన్
గజినీ నటి అసిన్ తొట్టుంకల్ తన భర్త రాహుల్ శర్మతో కలిసి తమ వైవాహిక జీవితంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, రాహుల్ తన భార్యకు ఒక మనోహరమైన పోస్ట్ను అంకితం చేస్తూ, వారి క్రైస్తవ వివాహ వేడుకకు సంబంధించిన ఒక అరుదైన చిత్రాన్ని పంచుకున్నారు. ఆ చిత్రంలో, అసిన్ తెల్లటి పెళ్లి గౌనులో అద్భుతంగా కనిపిస్తోంది. అతను అసిన్తో కలిసి తీసుకున్న ఒక సహజమైన సెల్ఫీని కూడా పంచుకున్నారు.
Rashmi Gautam: కల్చర్ మరిచిపోయారు.. ఆవు, కుక్కలకు అన్నం పెట్టలేదా?
వీధికుక్కలను చంపేయడంపై నటి రేణూ దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా డాగ్స్ విషయంలో ప్రభుత్వాలు, కోర్ట్లు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని వారు అంటున్నారు. రష్మి గౌతమ్ ఆవేదన చెందింది. ఒకప్పుడు.. మన ఇంట్లో అన్నం మిగిలితే మొదట ఆవుకి, ఆ తర్వాత కుక్కకి పెట్టేవాళ్లం. ఇది మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నుంచి ఉండేది. అప్పట్లో ప్రతి ఒక్కరు ఇదే చేశారు. అదొక కల్చర్లాగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, దాన్ని అంతా మర్చిపోయారు, ఎవరూ ఆ వైపు ఫోకస్ చేయడం లేదు. కల్చర్ అంటే బట్టలకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.