మంగళవారం, 7 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
2029లో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం వుంది.. ఉండవల్లి
2029లో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం వుందని సీనియర్ రాజకీయ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. ఒకవేళ కూటమిలో ఏదైనా చీలిక వచ్చి, పరిస్థితులు చెదిరిపోతే... జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కూటమిని బలంగా నిలబెట్టే ప్రధాన శక్తి అయిన పవన్ కళ్యాణ్ స్వయంగా, ఈ కూటమి 15 ఏళ్లకు పైగా బహుశా అంతకంటే ఎక్కువ కాలం కూడా కొనసాగుతుందని పదే పదే చెబుతున్నారు. పార్లమెంటులో టీడీపీ, జేఎస్పీలతో సహా ఏపీ నాయకత్వం నుండి పూర్తి మద్దతు లభిస్తోంది కాబట్టి, బీజేపీ ఎలాగూ ఒక సౌకర్యవంతమైన స్థితిలో ఉంది.
2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర
ఆంధ్ర-తెలంగాణలు విడిపోయాక రాజధాని విషయంలో సందిగ్దత నెలకొన్నది. ఆ సందిగ్దతకు తెరదించుతూ ఇటీవలే ఏపీ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ మార్చి 28న తీర్మానం చేసింది. ఈ క్రమంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ని సవరించి ఏపీ రాజధాని అమరావతిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఏప్రిల్ 1, 2 తేదీలలో పార్లమెంటులో ఈ అంశంపై చర్చించారు. మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. వైసిపికి చెందిన ఇద్దరు ఎంపీలు మినహా పార్లమెంటులోని సభ్యులందరూ అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు పలికారు.
జంట హత్యల కేసులో తొమ్మిది పోలీసులకు మరణశిక్ష: మదురై కోర్టు సంచలన తీర్పు
గతంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యలు (తండ్రీకుమారుడు) కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మదురై మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్షలు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మదురై జిల్లాలోని సాత్తాన్కుళంలో తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ల మృతికి కారణమైన తొమ్మిది మంది పోలీసులను దోషులుగా తేల్చి, వారికి మరణ శిక్ష విధించింది. సోమవారం మదురై మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి. ముత్తుకుమారన్ ఈ తీర్పును ప్రకటించారు. ఈ కేసును "అత్యంత అరుదైన కేసు" (రేర్ ఆఫ్ ది రేరెస్ట్)గా అభివర్ణించిన న్యాయమూర్తి, రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వివాహేతర సంబంధం - గొంతులో పొడిచి భార్యను హత్య చేసిన భర్త
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న కట్టుకున్న భార్యను భర్త హత్య చేశాడు. గత మార్చి నెల 27వ తేదీన కవిత (29) అనే మహిళ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
భార్యతో మాజీ ఎమ్మెల్యే అఫైర్- సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భర్త
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. అన్నదాని తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని, అది దాదాపు ఒక దశాబ్ద కాలంగా సాగుతోందని ఆరోపిస్తూ, ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఒక భర్త తన సొంత యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించారు. జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీకి చెందిన డాక్టర్ అన్నదాని, మండ్య జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గమైన మాలవల్లికి ప్రాతినిధ్యం వహించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Allu Arjun: #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన
ఏప్రిల్ 8న 44వ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ తాజా సినిమా #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన వెలువడించింది. రేపు 11 గంటలకు హుషారైన అప్ డేట్ రాబోతుందని తెలియజేసింది. మరోవైపు దర్శకుడు అట్లీ కూడా తన సినిమా ప్రోగ్రెస్ గురించి అప్పుడు చెబుతానంటూ సోషల్ మీడియాలో వెలువరించాడు. తన 22వ సినిమా (AA22) టైటిల్ను అధికారికంగా ప్రకటించనున్నారు.
Dacoit: అమీర్ ఖాన్ మేనకోడలు... కెమెరామేన్ కళ్లకు కనిపించిన ఎద అందాలు.. వీడియో వైరల్
అడివి శేష్ డాకాయిట్ ట్రైలర్ విడుదల కార్యక్రమం కేవలం సినిమా కారణంగానే కాకుండా, అమిర్ ఖాన్ మేనకోడలైన జైన్ మేరీ ఖాన్ అనే కొత్త ముఖం కనిపించడం వల్ల కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. జైన్ సాంప్రదాయ చీరలో ఈ కార్యక్రమానికి హాజరై, వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణిలతో సహా చిత్ర బృందం హాజరైనప్పటికీ, ఈ కార్యక్రమంలో జైన్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వైరల్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో, జైన్ మేరీ ఖాన్ ఇప్పుడు ఒక ప్రధాన ట్రెండింగ్ అంశంగా మారింది.
Suriya: గురు శిష్యుల సంబంధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్
గత నెలలో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం టీజర్ ను విడుదల చేశారు. అందులో సూర్య, మమితా బైజు పాత్రలు హైలైట్ గా అయ్యాయి. 40 ఏళ్ళ వయస్సులో వున్న సూర్య ను మమితా బైజు ప్రేమిస్తున్నట్లు వెంటపడుతున్నట్లు దానికి సూర్య వ్యతిరేకిస్తున్నట్లు నీ ఏజ్ ఎంటీ. నా ఏజ్ ఏంటీ అనే డైలాగ్ లు సూర్య అభిమానులను, ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాయి. అయితే వీరిద్దరి మధ్య వున్న రిలేషన్ గురు శిష్యుల సంబంధంగా చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి తెలియజేస్తున్నారు.
ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
సినీ కెరీర్కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?
సీనియర్ నటి, చెన్నై చంద్రం త్రిష తన సనీ కెరీర్కు స్వస్తి చెప్పనుందా? తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఓ సినీ నిర్మాత, నటుడు చిత్రా లక్ష్మణ్ మాత్రం ఔననే సమాధానం చెబుతున్నారు. చెన్నైలో ఓ ట్యూబర్ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.