శనివారం, 14 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోడీ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్, video
భారతదేశంలోని అసోం రాష్ట్రంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. శనివారం నాడు ప్రధాని మోడి అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని C-130J విమానంలో ఈశాన్యంలోని మొదటి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం(ELF) వద్ద చారిత్రాత్మక ల్యాండింగ్ చేశారు. ప్రధాని మోదీ చాబువా ఎయిర్ఫీల్డ్ నుండి బయలుదేరి, జాతీయ రహదారి-37లోని మోరాన్లోని ELF వద్ద దిగారు. ప్రధానమంత్రి ప్రారంభించిన మోరాన్ బైపాస్లో రూ.100 కోట్ల విలువైన ELF, 4.2 కి.మీ.ల రియన్ఫోర్స్డ్ స్ట్రెచ్, IAF ఫైటర్ జెట్లు, రవాణా విమానాలకు వ్యూహాత్మక, బహుళ-ఫంక్షనల్ రన్వేగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎమర్జెన్సీ రన్ వే రక్షణ, లాజిస్టిక్స్, విపత్తు ప్రతిస్పందనను బలోపేతం చేస్తుందని వెల్లడించారు.
Kolkata: బురఖాతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య-గణిత పరీక్ష బాగా రాయలేదని?
కోల్కతాలోని టాప్సియా ప్రాంతంలో సెకండరీ మాధ్యమిక్ పరీక్ష విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గణిత పరీక్ష సరిగ్గా రాయకపోవడంతో బాలిక బురఖాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి ఆమె ఇంటి నుండి మైనర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అదే రోజు గణిత పరీక్ష రాసినప్పటి నుండి ఆమె నిరాశకు గురైందని మృతురాలి కుటుంబం పేర్కొంది. ఫిబ్రవరి 12న సెకండరీ పరీక్షలు ముగిశాయి. మిగిలిన పరీక్షలు బాగా రాసినప్పటికీ, గణిత పరీక్ష గురించి ఆమె ఆందోళన చెందిందని మృతురాలి కుటుంబం తెలిపింది.
Jaipur road accident: కోట-జైపూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
జైపూర్లోని చక్సులో జరిగిన ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో కోట-జైపూర్ జాతీయ రహదారిపై ఒక కారు ట్రయిలర్ను ఢీకొట్టడంతో ఒక మహిళతో సహా ఐదుగురు మరణించారు. బాధితులు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నివాసితులు. చక్సు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మనోహర్ లాల్ మేఘ్వాల్ ప్రకారం, శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చక్సులోని టిగారియా మోడ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి మోదీ దత్తపుత్రుడు.. బీజేపీకి బినామీగా మారారా? -షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇటీవలి వారాల్లో చాలా మౌనంగా ఉన్నారు. అయితే, ఆమె ఇప్పుడు తన సోదరుడు జగన్ సహా అనేక మంది నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో జగన్ పాత్రను లక్ష్యంగా చేసుకుని షర్మిల పదునైన, దూకుడు వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు, జగన్, చంద్రబాబు నాయుడు హయాంలో తీసుకున్న రుణాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడుతోంది.
Berkeley: శాన్ ఫ్రాన్సిస్కోలో 22 ఏళ్ల భారతీయ విద్యార్థి అదృశ్యం
బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 22 ఏళ్ల భారతీయ విద్యార్థి అదృశ్యం కావడంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు తూర్పు బే ప్రాంతంలో శోధన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కర్ణాటకకు చెందిన బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యం కావడం పట్ల శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాన్సులేట్ శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్లో తెలిపింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Chiranjeevi: దైవ కృప ఎల్లప్పుడూ వుంటుంది : మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
తనకూ తన కుటుంబానికి, చరణ్ కుటుంబానికి దైవ క్రిప వుంటుందనీ, ప్రతి తల్లిదండ్రులకూ అలా వుండాలని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు. తన మనవడు, మనవరాలుకు పేర్లు పెట్టిన తర్వాత అభిమానులు, శ్రేయోభిళాషుల నుంచి వస్తున్న స్పందనతో మనసు ఉప్పెంగిపోతుందని మనసులోని మాట వెల్లడించారు.
రాగిణి-3లో తమన్నా భాటియా.. అమీర్ ఖాన్ కుమారుడితో రొమాన్స్
తమన్నా భాటియా ప్రస్తుతం బాలీవుడ్లో వరుస ఒప్పందాలు చేసుకుంటోంది. స్పెషల్ డ్యాన్స్ నంబర్ల నుండి వెబ్ డ్రామా వరకు, పూర్తి స్థాయి ప్రధాన పాత్రల నుండి కీలక పాత్రల వరకు, అన్ని ఫార్మాట్లలో ఆమెకు అధిక డిమాండ్ ఉంది. ఇప్పుడు, ఆమె ఒక పెద్ద ఫ్రాంచైజీ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఏక్తా కపూర్ నిర్మించిన రాగిణి 3లో తమన్నా నటించనుంది. ఈ చిత్రం 2011లో రాగిణి ఎంఎంఎస్తో ప్రారంభమై 2014లో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన రాగిణి ఎంఎంఎస్2తో కొనసాగిన ప్రసిద్ధ హర్రర్ ఫ్రాంచైజీలో తదుపరి చాప్టర్ తెరకెక్కుతోంది.
Sita Payanam Review: యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన సీతా పయనం రియల్ రివ్యూ
సీత (ఐశ్వర్య అర్జున్) కు తల్లిలేని లోటును తెలీకుండా తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్య రాజ్) పెంచుతాడు. సీతకు తండ్రే ప్రపంచం. యుక్తవయస్సు వచ్చాక పెండ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనుకుంటే సీత ఏదో కారణంతో వాయిదా వేస్తుంది. ఓరోజు పని మీద సీత వైజాగ్ నుంచి హైదరాబాద్కు కారులో వెళుతుంది. ఆ ప్రయాణంలో అభి (నిరంజన్) పరిచయం అవుతాడు. అంతేకాకుండా ఈ జర్నీలో గిరి (అర్జున్ సర్జా), బసవన్న (ధృవ్ సర్జా) పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. దానితో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటి? ఎందుకు జరిగాయి? పెండ్లి అంటేనే మాటమార్చే సీత చివరికి ఏమి చేసింది? అనేది మిగిలిన కథ.
Vijay Devarakonda: రూ.60 కోట్ల ఆఫర్ వచ్చినా వద్దని వదులుకున్న విజయ్- రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్లో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలతో సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఈ నివేదికల ప్రకారం, ఈ వివాహం ఒక రాజభవనంలో జరిగే ప్రైవేట్ వ్యవహారంగా ఉంటుందని, సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఈ వివాహం చాలా సింపుల్గా జరుగుతుందని భావిస్తున్నప్పటికీ, మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం చాలా పెద్దదిగా ఉంటుందని, సినీ ప్రముఖులు, అగ్ర రాజకీయ నాయకులు, వ్యాపార నాయకులు హాజరవుతారని చెబుతున్నారు.
ఓటీటీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేసిన మన శంకరవర ప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు, డిజిటల్ వరల్డ్ లో మరో రికార్డును బద్దలు కొట్టింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అద్భుతాలు సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో అదరగొడుతోంది. ZEE5లో ప్రీమియర్ తెలుగు సినిమా ఇంతకు ముందు ఎన్నడూ చూడని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది