మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్ సిద్ధం చేయండి.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ విద్య- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, జంట గోదావరి జిల్లాలు, కృష్ణ-గుంటూరు ప్రాంతానికి జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా నిర్ణయాత్మక విజయం సాధించాలని ఉద్ఘాటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రచార సమయం పరిమితంగా ఉండటం వల్ల ప్రతి ఓటరును చేరుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో లోకేష్ పేర్కొన్నారు.
ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్పై ప్రధాని మోడీ ప్రశంసలు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ పని పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం యాదవ్ను ప్రశంసించారు ప్రధాని. రాష్ట్ర రాజధాని భోపాల్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2025 మొదటి రోజు ఫిబ్రవరి 24న, ఆంత్రోపోలాజికల్ మ్యూజియంలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన మధ్యప్రదేశ్ నుండి అభివృద్ధి చెందిన భారతదేశం వరకు ఈరోజు కార్యక్రమం చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, ఆయన బృందానికి నా అభినందనలు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. దాంతోపాటే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలకు కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన తన రాజీనామా లేఖను పంపించారు.
సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)
మనిషన్నాక కూసింత కళాపోషణ వుండాల అనేది సినిమా డైలాగ్. అంటే... ఎంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా... ఇంకా తీరక లేని పనులు చేస్తున్నా కూడా జీవితంలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులుతో కలిసి అప్పుడప్పుడు ప్రకృతి అందాల మధ్య సంతోషంగా కొంత సమయాన్ని గడపాలి. పాపం... ప్రస్తుతం చాలామంది మనుషులకు మాత్రం ఇది సాధ్యం కావడంలేదు. కానీ జంతువులు మాత్రం కాస్తో కూస్తో ఎంజాయ్ చేస్తున్నాయ్. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్కపిల్ల తనతో పాటు బాతుపిల్లను వెంటేసుకుని తెగ చక్కెర్లు కొట్టేస్తుంది. బాతుపిల్ల కిందపడిపోతుంటే పైకి లేపుతుంది. పరుగెత్తలేకపోతే నోటితో పట్టుకుని తనతో తీసుకెళ్తోంది.
మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు
మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని ఓ 16 ఏళ్ల బాలుడు ఏకంగా బాలిక తండ్రిని అడిగాడు. ఇప్పుడే తొందర ఎందుకు... మీ ఇద్దరికీ పెళ్లీడు వచ్చాక చూద్దాములే అని బాలిక తండ్రి చెప్పాడు. ఇలా చెప్పిన ఆయన తనకు పిల్లనివ్వడని నిర్ణయించుుకున్న ఆ బాలుడు బాలిక తండ్రిపై హత్యా యత్నం చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణ లోని నిర్మల్ లో 16 ఏళ్ల బాలుడు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక పట్ల ప్రేమను పెంచుకుని ఆమె వెంటబడుతూ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'హరి హర వీర మల్లు' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'మాట వినాలి' గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ గీతం విడుదలైంది.
మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క
మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. “23” కి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని నిర్వహించగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.
నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అపెక్స్ కోర్టు ఆదేశించింది. దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ ట్రయల్ కోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. వీటిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. "నా మనసు నిన్ను కోరే నవల" ఆధారంగా "మిస్టర్ ఫర్ఫెక్ట్" అనే సినిమా తీశారంటూ రచయిత్రి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు.
క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మిస్తున్నారు. ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా సర్కార్స్ లాఠీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?
అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 తర్వాత తర్వాత మార్కెట్ హై లెవెల్ లో ఉంది. ఆ సినిమా ఇచ్చిన బలంతో ఇండియా లోనే మరింత ఫేమస్ అయ్యాడు.ప్రముఖ సంస్థ ఓ యాడ్ చేయడానిని వంద కోట్లు ఇచ్చిందని తెలుస్తోంది. ఇక పుష్ప 2 కోసం అల్లు అర్జున్ మొత్తం మార్కెట్ ఆదాయంలో 27%, 250 కోట్లకు పైగా అందుకుంటున్నట్లు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. దానితో ఆ తర్వాత ఎటువంటి సినిమా చేయాలనేది ఆలోచనలో ఉన్నట్లు తెలుశ్తోంది.