గురువారం, 22 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్
పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తమ ప్రాంతానికి వచ్చే నీళ్లను ప్రాజెక్టు నిర్మించి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్కి మళ్లించేందుకు పాకిస్తాన్ సింధ్ హోం మంత్రి జియా ఉల్ హసన్ లంజార్ కుట్ర చేస్తున్నారంటూ అక్కడి ప్రజలు మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. అంతేకాదు... దరిద్రుడు, మా పాలిట పడ్డ పనికిమాలిన మంత్రి అంటూ దూషించారు. ఇంకొందరైతే రోడ్లపైకి వచ్చి AK 47 తుపాకులను చేతపట్టుకుని మా నీళ్లను ఎలా మళ్లిస్తారో చూస్తాం అంటూ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణల్లో కనీసం ఇద్దరు పాకిస్తాన్ పౌరులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్లైన్లో వీడియో
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత బాలికపై అత్యాచారం జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్ గదిలోనే ఈ దారుణానికి ఇరుగు పొరుగున ఉండే విద్యార్థులు కావడం గమనార్హం. అత్యాచార వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. ఈ దారుణం యూపీలోని మురాదాబాద్లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చెట్టుపై బోలెడు పాములు కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా ఆ వీడియోలో ఏముందంటే.. కొండపైన వున్న ఓ చెట్టు కొమ్మలకు పాములు అల్లుకుని వున్నాయి. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు కనిపించాయి. ఈ వీడియో ఇన్ స్టాలో పోస్టు అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వామ్మో ఎన్ని పాములో అంటూ నెటిజన్లు షాకవుతున్నారు.
ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!
ప్రియుడుతో వెళుతున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత భార్య నుదుటిపై ఉన్న సిందూరాన్ని తుడిచివేశాడు. పిమ్మట ఆమె ప్రియుడుతోనే భార్యకు నుదుట బొట్టు పెట్టించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుకు పూర్తిగా లొంగిపోయారని, ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చేందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్పై మళ్లీ ఇన్స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్
నటి పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తనకు చాలా కాలంగా ఉన్న సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా, ఆమె సోషల్ మీడియాలో అనేక రహస్య పోస్టులు చేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, పూనమ్ త్రివిక్రమ్పై తన అధికారిక ఫిర్యాదుకు రుజువుగా పనిచేస్తున్నట్లు చెప్పే రెండు పోస్ట్లను షేర్ చేసింది. పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు
హైదరాబాద్లోని భారీ సెట్లో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో కీలక తారాగణంతో భారీ ఫైట్ సీక్వెన్స్, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించ నున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రామ్ చరణ్ ఓ ఫొటోను షేర్ చేశారు. సెట్లో ఓ మార్కెట్ దగ్గర సత్తిబాబు కిళ్లీకొట్టు ముందుర దర్శకుడు బుజ్జిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ తో కలిసి ముచ్చటిస్తున్న ఫొటోను బయటకు ఈరోజు విడుదల చేశారు.
Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది
విద్యాధికులైన ఈ సోదరుల్లో.. తమ్ముడు సాత్విక్ దర్శకుడిగా అన్నయ్య రుత్విక్ హీరోగా పరిచయమవుతూ... తల్లి రమాదేవి నిర్మాతగా రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "వైభవం" ఈ శుక్రవారం (మే 23) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన "వైభవం" ప్రి - రిలీజ్ వేడుకలో... తమ మాతృమూర్తి రమాదేవిని సాదరంగా సత్కరించుకున్నారు హీరో రుత్విక్ - డైరెక్టర్ సాత్విక్. అంతేకాదు తమ మాతృమూర్తే ముఖ్య అతిథిగా వేడుకను నిర్వహించుకున్నారు.
మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి
వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘ఏస్’ అనే చిత్రం మే 23న ఆడియెన్స్ ముందుకు రానుంది. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్రాన్ని మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. "మన ఊరు - మాటామంతి" పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో మాట్లాడారు.