బుధవారం, 2 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం : 13 మంది మిస్సింగ్
హైదరాబాద్ నగరంలోని పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో 36 మంది కార్మికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది గాయపడ్డారని సమాచారం. అయితే, మరో 13 మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. వీరంతా మిస్సింగ్ అయినట్టు సమాచారం.
Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు- ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోదా? (video)
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం తిరుమల శ్రీవారి గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం విరుద్ధం. అలాంటి పరిస్థితుల్లో విమానాలు తరచూ తిరుమల కొండలపై చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ అని ప్రకటించాలని భక్తులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో వున్నప్పటికీ ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
హంతకులు కూడా ఇలా కొట్టరు... తమిళనాడు ఖాకీలపై హైకోర్టు సీరియస్
తమిళనాడు ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగారం చోరీ కేసులో విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన నిందితుడు లాకప్లో చనిపోయాడు. నిందితుడుని పోలీసులు కర్రలతో చావబాదడం వల్లే ఈ దారుణం జరిగిందని పోస్టుమార్టం నివేదిక సైతం నిర్ధారించింది. నిందితుడుని ఇద్దరు పోలీసులు కర్రలతో చావబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ షాక్కు గురవుతున్నారు. పోలీసులు సైతం ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
రైలుకు - ఫ్లాట్ఫామ్ మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)
ఫ్లాట్ ఫామ్ నుంచి కదిలిన రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతి.. పట్టుకోల్పోయి రైలుకు, ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయింది. ఆ యువతిని ఓ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్మెంట్లో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్లోని నల్లగండ్లలోని తన అపార్ట్మెంట్లో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్తతో జరిగిన వాగ్వాదం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి కుటుంబం ఆమె జీవిత భాగస్వామిని ప్రేరేపించిందని ఆరోపించిన నేపథ్యంలో చందానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ - మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) సంయుక్తంగాచేస్తున్నారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్ తో అలరించబోతోంది.
పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం
తెలుగు చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన మహిళా నటి వాసుకి అలియాస్ పాకీజా ఇపుడు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పూట గడవడం కోసం భిక్షాటన కూడా చేస్తున్నారు. ఈ విషయం ప్రధాన పత్రికాల్లో ప్రధాన శీర్షికల్లో వచ్చింది. దీన్ని చూసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. పాకీజా దీనస్థితి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్... తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేశారు.
పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి
త్వరలో విడుదల కు సిద్ధమవుతున్న పోలీస్ వారి హెచ్చరిక సినిమా లోని సామాజిక చైతన్య గీతాన్ని ఎర్ర అక్షరాల రచయిత, తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ ఆవిష్కరించారు. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించారు.
Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన శ్రీ పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పి. హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాకీజాకు అందజేశారు.
Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్
రణబీర్ కపూర్ రాముడుగా యష్, రావణుడిగా, సీతగా సాయి పల్లవి, సన్నీ డియోల్ హనుమంతుడిగా లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్న రామాయణం నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. 5,000 సంవత్సరాల క్రితం సెట్ చేయబడి, ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది ప్రజలు గౌరవించే నమిత్ మల్హోత్రా రామాయణం రెండు భాగాల లైవ్-యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్ ఇది. ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద టెంట్పోల్స్ స్థాయిలో ఊహకందని రీతిలో నిర్మించబడుతుంది.