శనివారం, 27 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (17:38 IST)
సంబంధిత వార్తలు
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
"లంబు : చిట్ఫండ్ కంపెనీని జాగ్రత్తగా నడిపితే లాభాలొస్తాయి కదూ..
జంబు : నడిపితే రావోయ్.. ఎత్తేస్తే వస్తాయి."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నూతన సంవత్సర వేడుకలకు సినీ నటి మాధవీలతను చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇందుకుగాను ప్రత్యేకించి కొన్నిరోజులు కార్యకర్తల కోసం, కొన్ని రోజులు కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఐతే ఈసారి నూతన సంవత్సర వేడుకలకు సినీ నటి మాధవీలతను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని అన్నారు. గతంలో హీరోయిన్ మాధవీలత మాపై విమర్శలు చేసారు. ఐతే మాధవీలత మేము కాంప్రమైజ్ అయ్యాము. నేను మాధవీలతకు క్షమాపణలు చెప్పాను. ఆమె నాకు చెప్పింది కనుక ఇక ఎలాంటి వివాదం లేదు. నూతన సంవత్సర వేడుకలకు నేను పిలిచాను. ఆమె వస్తుందో రాదో చూడాలి అని అన్నారు.
ఆస్ట్రేలియా తరహాలో 16 యేళ్ళలోపు చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్...
ఆస్ట్రేలియా తరహాలోనే 16యేళ్ళ లోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సూచించింది. ఈ మేరకు ఎస్.విజయ్ కుమార్ అనేవ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు పై విధంగా వ్యాఖ్యానించారు.
పిజ్జా, బర్గర్ తిని ఇంటర్ విద్యార్థిని మృతి, ప్రేవుల్లో ఇరుక్కుపోయి...
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని అమ్రోహాలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత మరణించింది. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల ఆమె ప్రేవుల్లో వాటికి చెందిన పదార్థాలు ఇరుక్కుపోయి జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు నిర్ధారించారు. అహానా చిన్నప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్ ప్రియురాలు. ఆమె చౌ మెయిన్, మ్యాగీ, పిజ్జా, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్ పదార్థాలను ఎక్కువగా తినేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగింది, కానీ ఆమెను కాపాడలేకపోయారు.
బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు - హిందువులను చంపేస్తున్నారు...
పొరుగు దేశం బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అదేసమయంలో ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని మూక దాడులు జరుగుతున్నాయి. కొందరిని చంపేస్తున్నారు. ఈ హింసాత్మక చర్యలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
15 ఏళ్ల క్రిందటి పవన్ సార్ బైక్, ఎలా వుందో చూడండి: వ్లాగర్ స్వాతి రోజా
పవన్ కల్యాణ్ సార్ ఇంటి దగ్గర నేను ఓ బైకును చూశాను అంటూ ఢిల్లీకి చెందిన వ్లాగర్, బైక్ రైడర్ స్వాతి రోజా చెప్పారు. పవన్ సార్ 15 ఏళ్ల క్రితం వాడిన హార్లిడేవిడ్సన్ మోటార్ బైకును చూసి, దాన్ని ఆయన అలా మెయింటైన్ చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇదిగో చూడండి పవన్ సార్ బైక్ అంటూ స్వాతి ఆ వాహనంపైకి ఎక్కి ఫోటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఆన్సర్ చెప్పలేకపోతే మీరేమనుకుంటారోనని భయం... అమితాబ్ బచ్చన్
'కౌన్ బనేగా కరోడ్పతి' షోకు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఇక్కడకు వచ్చిన తర్వాత ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినా మీరు ఏమనుకుంటారోనని భయం అని ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా అన్నారు.
మహిళకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంది.. : హెబ్బా పటేల్
మహిళలకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ వారికి ఉందని యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ అన్నారు. ఇటీవల హీరో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై పలువురు సినీ హీరోయిన్లు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై హెబ్బా పటేల్ సూటిగా స్పందించేందుకు నిరాకరించారు. ఇలాంటి వివాదాల్లో తలదూర్చకపోవడమే మంచిదని అంటున్నారు.
4 చోట్ల బిర్యానీలు తింటే ఏది రుచైనదో తెలిసినట్లే నలుగురితో డేట్ చేస్తేనే ఎవరు మంచో తెలుస్తుంది: మంచు లక్ష్మి
నటుడు శివాజీ దండోరా చిత్రం ప్రమోషన్ కార్యక్రమం సమయంలో టంగ్ స్లిప్ అయి బైటకు వచ్చిన 2 పదాల కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు గ్రూపులుగా విడిపోయి విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ సాగుతున్నారు పలువురు నెటిజన్లు. కొందరు శివాజీ మాట్లాడిన మాటల్లో తప్పులేదని వాదిస్తుంటే మరికొందరు యాంకర్ అనసూయ, గాయని చిన్మయి వాదనల్లో తప్పేమీ లేదని పరస్పరం వాదనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను xలో పోస్ట్ చేసాడు.
దండోరాను ఆదరించండి.. లేదంటే నింద మోయాల్సి వస్తుంది? హీరో శివాజీ
దండోరా చిత్రాన్ని ఆదరించాలని లేకపోతే ఆ నింద తాను మోయాల్సి వస్తుందని హీరో శివాజీ అన్నారు. ఈ చిత్రం థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయన్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం పాజిటవ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ను నిర్వహించింది.
Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత
నటి సమంత రూత్ ప్రభు 2025 సంవత్సరాన్ని తన జీవితంలో చాలా ప్రత్యేకమైన, మరచిపోలేని సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరం ఆ నటి జీవితంలో రెండు ముఖ్యమైన మైలురాళ్లను గుర్తించింది. ఆమె 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన తొలి నిర్మాణ సంస్థ చిత్రం శుభం ప్రారంభం, చిత్రనిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం. 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, సమంత క్రిస్మస్ రోజున ఇన్స్టాగ్రామ్లో తన ఈ స్మరణీయ సంవత్సరానికి సంబంధించిన కొన్ని క్షణాలను పంచుకున్నారు. గురువారం డిసెంబర్ 25 ఆమె పంచుకున్న ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయింది. అభిమానుల నుండి సాదర స్పందనలను పొందింది.