సోమవారం, 6 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (17:38 IST)
సంబంధిత వార్తలు
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
"లంబు : చిట్ఫండ్ కంపెనీని జాగ్రత్తగా నడిపితే లాభాలొస్తాయి కదూ..
జంబు : నడిపితే రావోయ్.. ఎత్తేస్తే వస్తాయి."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కీలక దశకు చేరుకున్న ఆర్టెమిస్-2 యాత్ర - 10న భూమికి తిరిగిరాక
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్ర కీలక దశకు చేరుకుంది. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడు గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించారు. వీరిని తీసుకెళ్లిన ఒరాయన్ వ్యోమనౌక 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అంత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన నౌకగా రికార్డు సృష్టించింది. 1970లో అపోలో 13 ప్రయాణించి దూరం కంటే ఇది 2500 కిలోమీటర్లు అదనం కావడం గమనార్హం.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు అమరావతి బిల్లు
ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను పార్లమెంటు ఏప్రిల్ 2న ఆమోదించింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడంతో, ఏ చట్టమైనా పూర్తి స్థాయి చట్టంగా మారడానికి అనుసరించే సాధారణ ప్రక్రియ ప్రకారం, రాష్ట్రపతి ఆమోదం కోసం దీనిని భారత రాష్ట్రపతికి పంపించారు.
విపక్ష సభ్యులను శత్రువులుగా చూసే ప్రభుత్వం కాదు : సీఎం రేవంత్ రెడ్డి
విపక్ష సభ్యులను శత్రువులుగా చూసే ప్రభుత్వం తమది కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నీళ్లు పారిస్తుందన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఈ జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. త్వరలోనే జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ వైపు వేగంగా దూసుకొచ్చిన కారు... మాస్క్ ధరించిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఓ కారు అసెంబ్లీ వైపు అమిత వేగంగా దూసుకొచ్చింది. అసెంబ్లీ గేట్లు వేసివున్నప్పటికీ వాటిని బలంగా ఢీకొట్టి లోపలకు వెళ్లింది. ఆ తర్వాత ఆ కారులో నుంచి ఓ వ్యక్తి మాస్క్ ధరించి, అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంపై వైపు వెళ్లి, తనతో పాటు తీసుకొచ్చిన పూలబొకేను కార్యాలయం ముందు ఉంచి తిరిగి కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడు.
వైకాపా నేతల్లో మావిగన్ పిచ్చి ముదిరింది.. రాష్ట్రంపై పగబట్టారు : సీఎం చంద్రబాబు
వైకాపా నేతల్లో మావిగన్ పిచ్చి బాగా ముదిరిందని అందుకే వారు రాష్ట్రంపై పగబట్టారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన సోమవారం అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘాలు, రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి బొట్టు విలువను ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య
హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రంతో మాస్ అవతార్ తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు , శౌర్యను మునుపెన్నడూ ఇంటెన్స్ గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్ చేసిన తర్వాత...
చెన్నై నగర శివారు ప్రాంతమైన అయ్యప్పన్ తాంగల్లోని ఓ అపార్టుమెంట్లో బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ తమిళ టీవీ చానెల్లో ప్రసారమయ్యే కయల్ అనే టీవీ సీరియల్ షూటింగ్ కోసం బెంగుళూరు నుంచి చెన్నైకు వచ్చిన ఆమె.. అయ్యప్పన్ తాంగల్లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బెంగుళూరులో ఉంటున్న తన భర్తతో వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం.
Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్
ఒకరోజు ఒక విజువల్ మెటాఫర్ నా మైండ్ లోకి వచ్చింది. 'ఒక బిజీ రోడ్డుపైన ఒక కాంక్రీట్ సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి ఒక చిన్న పువ్వు బయటికి వస్తే'...ఈ విజువల్ ఇమాజినేషన్ నుంచి ఈ కథ మొదలైంది. ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం. అదే డెకాయిట్ చిత్రానికి స్పూర్తి అని కథానాయకుడు అడివి శేష్ తెలిపారు.
Anil Ravipudi: ఫన్టాస్టిక్ హిట్ అయిన రాకాస చూడని వాళ్లు వెంటనే చూడండి : అనిల్ రావిపూడి
రాకాస’ టీంకి బిగ్ కంగ్రాట్స్. ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి. నిహారిక చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఓ మూవీని ఆడియెన్స్కి ఎంత వరకు రీచ్ చేయాలో, ఎలా ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేశారు. ఐపీఎల్ సీజన్లోనూ ‘రాకాస’ కోసం ఆడియెన్స్ వస్తుండటం గొప్ప విషయం. కామెడీ ఉంటే జనాలు కచ్చితంగా థియేటర్కు వచ్చి సినిమాని చూస్తారు అని అనిల్ రావిపూడి అన్నారు.
JD Chakravarthy: కమల్ హాసన్ కూడా నాలా చేసివుండరు : జేడీ చక్రవర్తి
సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి తను చేసిన క్యారెక్టర్ గురించి చెబుతూ కమల్ హాసన్ కూడా నాలా చేసివుండరంటూ పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం' నుంచి రెట్రో స్టైల్, & డార్క్ హ్యూమర్ తో బ్రూటల్ ధర్మగా జేడి చక్రవర్తి గ్లింప్స్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.