బుధవారం, 18 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
శనివారం, 12 అక్టోబరు 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Sudarshan Reddy: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ.. సుదర్శన్ రెడ్డికి ఆ ఛాన్స్?
తెలంగాణలో సుదర్శన్ రెడ్డి మరోసారి రాజకీయ చర్చల్లో ఉన్నారు. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా పోటీ చేసి, స్థానం కోల్పోయిన తర్వాత, ఇప్పుడు ఆయన పేరు రాజ్యసభ స్థానానికి పరిశీలనలో ఉంది. భారత ఎన్నికల కమిషన్ రాబోయే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు పోలింగ్ నిర్వహించబడుతుంది. ఈ స్థానాలు ఏప్రిల్లో ఖాళీ కానున్నందున, రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
భోపాల్లో 'శుభలగ్నం' మూవీ రిపీట్ - రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లోని శుభలగ్నం సినిమా రిపీట్ అయింది. కట్టుకున్న భర్తను ఓ భార్య రూ.1.5 కోట్లకు అమ్మేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ ప్రాంతంలో 42 యేళ్ల వ్యక్తి 52 యేళ్ళ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య... భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, ఆ వ్యక్తి భార్య కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే భార్యతో కలిసి వుండేందుకు భర్త అంగీకరించలేదు.
ఏపీలో రాజకీయాలు.. తెలంగాణలో వ్యాపారాలు.. జగన్, బాబుపై ఉండవల్లి ఫైర్
మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబుకు మద్దతుగా మాట్లాడి ప్రచారం పొందారు. ప్రస్తుతం ఉండవల్లి చంద్రబాబు, జగన్ గురించి మాట్లాడారు. వారిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. కానీ రాజకీయ పరిశీలకులను ఆకట్టుకునే ఒక అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి, పురోగతి హామీలు ఇచ్చినప్పటికీ, హెరిటేజ్, భారతి సిమెంట్స్ ప్రధాన కార్యాలయాలు తెలంగాణలో ఉన్నాయని ఉండవల్లి అన్నారు. హెరిటేజ్ గ్రూప్ చంద్రబాబు నాయుడు కుటుంబ యాజమాన్యంలో ఉంది. భారతి సిమెంట్, సాక్షి మీడియా జగన్ యాజమాన్యంలో ఉన్నాయి.
అరుణాచలం యాత్ర ముగించుకుని ఇంటికి వస్తుండగా.. అలా జరిగింది?
తెలంగాణ, రంగారెడ్డి జిల్లాలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద అరుణాచలం యాత్ర కోసం వెళ్లి తిరిగి వస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ప్రయాణిస్తున్న ఎస్యూవీ కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు.
రెండో పెళ్లి చేసుకున్న భార్య.. చంపేసిన మాజీ భర్త
హైదరాబాద్ నగరంలోని వనస్థలి పురంలో ఓ మహిళను ఆమె మాజీ భర్త చంపేశాడు. తనను కాదని రెండో వివాహం చేసుకున్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను చంపేందుకు కట్టర్, పెట్రోల్తో ఆమె ఉన్న ఇంటికే వచ్చి హత్య చేశాడు. మృతురాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. అలాగే, భర్త మహేశ్ ఆస్ట్రేలియాలో ప్రవాసభారతీయుడుగా ఉంటున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
భారతదేశంలోని 12 భాషల సినీ పరిశ్రమలను ఒకే అకాడమీ కింద కలిపే తొలి జాతీయ వేదికగా INCA రూపుదిద్దుకుంది. భాషలు, ప్రాంతాలు మధ్య మరింత సహకారం పెంపొందించడమే లక్ష్యంగా, భారతీయ సినిమా వైవిధ్యాన్ని, ప్రపంచ స్థాయి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ వేదిక రూపొందించబడింది. ఇకపై విడివిడిగా కాకుండా, భారతీయ సినిమా ఒకే సాంస్కృతిక శక్తిగా నిలబడే దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టార్డమ్కు మించి, తనలోని భావోద్వేగాన్ని, కృతజ్ఞతను చూపించారు. తన భార్య సురేఖకు పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన హృద్యమైన సందేశం నిజాయితీతో, ఆప్యాయతతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.
కన్నడలోనూ అద్భుతమైన టాక్తో షెరాజ్ మెహదీ.. ఓ అందాల రాక్షసి
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీకి చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కెఎస్ 100, ఆమ్లెట్, ఇంకా ఏమీ అనుకోలేదు, పార్సిల్ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన షెరాజ్ మెహదీ రీసెంట్గా ‘ఓ అందాల రాక్షసి’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇక ఈ ఇదే మూవీని కన్నడలోనూ రిలీజ్ చేశారు. కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ అనే టైటిల్తో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ను దక్కించుకున్నట్టుగా షెరాజ్ మెహదీ తెలిపారు.
Faria Abdulla: సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ లో చిత్రం
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ పై చిల్డ్రన్ మూవీగా సమ్మర్ హాలిడేస్
ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని పంపిణీలో కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ఆదరణతో సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" పేరుతో కొత్త సినిమాను అందించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.