మంగళవారం, 11 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
శనివారం, 12 అక్టోబరు 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం
బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై అమరావతిలోని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. కరుణసాగర్ మాట్లాడుతూ, ఈ అల్పపీడనం తీవ్రత గురువారం తర్వాత స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న వాతావరణ వ్యవస్థ వల్ల దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమకు వర్షపాతం రావచ్చని, ఉత్తర తీరప్రాంత ఆంధ్రప్రదేశ్పై తక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు.
నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?
హైదరాబాద్ శివార్లలోని కొత్తూరులో ఒక నిర్మాణ స్థలంలో బీహార్కు చెందిన 26 ఏళ్ల టైల్ మేస్త్రీ హత్యకు గురయ్యాడు. నిద్రపోతున్నప్పుడు అతనిపై భారీ వస్తువుతో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రశ్నించడానికి ఇద్దరు సహోద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగర శివార్లలోని కొత్తూర్లోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో టైల్ కార్మికుడు హత్యకు గురయ్యాడు.
బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ - మావోయిస్టుల హతం
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ జిల్లాలోని నేషనల్ పార్కు అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడించారు.
తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి: తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు
తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి కేసు రోజురోజుకీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. తాజాగా తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసు ఇచ్చింది. దర్యాప్తు అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని వైవీకి నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పటికే ఈ కేసులో 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో A16గా వున్న అజయ్ కుమార్ ను సిట్ అరెస్ట్ చేసింది. గత వైసిపి ప్రభుత్వంలో తిరుమల లడ్డూల్లో కల్తీ వ్యవహారంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.
Exit polls, జూబ్లిహిల్స్లో కాంగ్రెస్, బీహారులో ఎన్డీయే
ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. సర్వే సంస్థలన్నీ దాదాపు అధికార కాంగ్రెస్ పార్టీయే జూబ్లిహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తేల్చాయి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓట్లు, బీఆర్ఎస్ 43 శాతం, బీజేపి 6 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపింది. పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపికి 6 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపింది. ఐతే ఓటర్ల తీర్పు ఎలా వుందన్నది తెలియాలంటే నవంబర్ 14 వరకూ వేచి చూడాల్సి వుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?
స్టాక్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా నటించిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండు అతిథిగా హాజరుకానున్నట్టు ప్రచారం సాగుతోంది.
నవంబర్ 15న జియోహాట్స్టార్లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ లైవ్ స్ట్రీమ్
నవంబర్ 15వ తేదీ శనివారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమయ్యే ఎస్ఎస్ రాజమౌళి రాబోయే యాక్షన్-అడ్వెంచర్ గ్లోబ్ ట్రోటర్ గ్రాండ్ ప్రీమియర్ ఈవెంట్ను జియోహాట్స్టార్ ప్రత్యేకంగా లైవ్ స్ట్రీమ్ చేయనుంది. ఇదే తరహాలో తొలిసారిగా డిజిటల్ లాంచ్లో, ఈ ఈవెంట్ అద్భుతమైన ప్రదర్శనలు, సినిమా టీజర్ ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రంతో మరపురాని సినిమాటిక్ వేడుకను ఆవిష్కరించనుంది. ఈ మెగా ఈవెంట్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక్కడ 50,000 మందికి పైగా ప్రేక్షకులు ఈ గ్రాండ్ వేడుకలో పాల్గొంటారని భావిస్తున్నారు.
మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ
మహిళల శరీరాకృతిపై ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా స్పందించారు. మహిళల వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వారి శరీరాకృతిలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. అందువల్ల మహిళల శరీరాకృతి ఒకేలా ఉండదని ఆమె వ్యాఖ్యానించారు.
కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్ ఇంటికి అగంతకులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. అజిత్తో పాటు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ కార్యాలయమైన సత్యమూర్తి భవన్కు కూడా ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన చెన్నై నగర పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి
భవిష్యత్లో తనకు తల్లి పాత్రలు వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేస్తానని యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి అంటున్నారు. ఆమె గతంలో దుల్కర్ సల్మాన్తో కలిసి 'లక్కీ భాస్కర్' అనే చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీనిపై ఆమె తాజాగా స్పందించారు.