శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
శనివారం, 12 అక్టోబరు 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
రూ. 60 లక్షల నగదుతో పరారైన ఏటీఎం క్యాష్ డిపాజిట్ వ్యాన్ డ్రైవర్
అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తూ వున్న ఏటీఎం క్యాష్ డిపాజిట్ డ్రైవర్, కాస్త సమయం దొరకగానే వ్యానులో వున్న రూ. 60 లక్షల నగదుతో వుడాయించాడు. ఈ ఘటన రాయదుర్గంలోని గోపనపల్లిలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఏటీఎంల్లో నగదు నిర్వహణ చేసే సీఎంఎస్ సంస్థలో అజిత్ కుమార్ అనే వ్యక్తి వ్యాను డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ నగదు డిపాజిట్ చేసేందుకు విధులు నిర్వహిస్తున్న అజిత్ కుమార్ డబ్బు దొంగిలించాలన్న దురాశ పుట్టింది. దీనితో అవకాశం కోసం వేచిచూస్తున్నాడు.
అతివేగంగా వచ్చి ఆగి వున్న కంటైనర్ ను ఢీకొట్టిన కారు, ఆరుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. చిత్తూరు నగర శివారులోని ఇరువారం కూడలిలో తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారు అతివేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఆగి వున్న కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ వేగానికి కారు పూర్తిగా కంటైనర్ కిందకి చొచ్చుకుని వెళ్లి నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు ప్రమాదంలో మరణించినవారి వివరాలు తెలియాల్సి వుంది. కంటైనర్ కింద ఇరుక్కుపోయిన కారు నుంచి మృత దేహాలను బైటకు తీయడం కష్టతరంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న హస్తం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2586 మునిసిపాలిటీలకు, 414 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నాడు కౌంటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన హవా సాగిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్ 69 స్థానాల్లోనూ, బీఆర్ఎస్ 31 స్థానాల్లోనూ, భాజపా 12 స్థానాల్లోనూ, ఇతరులు 4 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నారు. మొత్తమ్మీద పుర, నగర ప్రజలు రేవంత్ రెడ్డి సర్కారుకే మొగ్గు చూపినట్లు కనబడుతోంది. కార్పొరేషన్లలో కూడా రెండింటిలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది.
Balayya: అసెంబ్లీలో బాలయ్య, పవన్ కల్యాణ్ భేటీ.. ఫోటోలు వైరల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో కనిపించారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ను కలవడానికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరూ అనేక అభివృద్ధి, రాజకీయ అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. పంచాయితీ రాజ్ - అటవీ శాఖ మంత్రి కూడా అయిన కళ్యాణ్ నుండి బాలయ్య తగిన మద్దతు కోరినట్లు భావిస్తున్నారు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోంది.. కంటి చూపు పోయిందా?
పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఇప్పటికే ఆయన కుడి కన్ను కంటి చూపు 85 శాతం మేరకు పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. జైలు గదిలో సుధీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచడంతో ఆయన కంటి చూపు కోల్పోతున్నారని, ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తోందని సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది పరిశీలనలో వెల్లడైంది. ఈ పరిణామాలపై స్పందించిన కోర్టు.. వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Naresh: చీరలు కట్టుకొచ్చారు, ఇంకేం హగ్ చేసుకునేది: సీనియర్ నరేష్
ఈరోజు ఓ ఆసక్తికర సంఘటన హే భగవాస్ సినిమా వేడుకలో జరిగింది. స్టేజీపైన యాంకర్, నటి కూడా పాల్గొన్నారు. సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. స్టేజీపైన నరేశ్ మాట్లాడుతూ, అమ్మా మీ ఇద్దరిని హగ్ చేసుకోవాలనుంది. కానీ మీరు చీరలో వున్నారు. ఇటీవలే ఒక సంఘటన (శివాజీ హీరోయిన్ల డ్రెస్) తర్వాత చాలా మంది స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు, అది మన భారతీయ సంస్కృతి.
కొన్ని పరిణామాల వల్ల మహిళలు చీరలు ధరిస్తున్నారు : సీనియర్ నటుడు నరేశ్
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల వల్ల సినిమా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే మహిళలు చీరకట్టులో వస్తున్నారంటూ సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. కొన్ని నెలల క్రితం నటుడు శివాజీ ఓ సినిమా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి నరేశ్ పై విధంగా కామెంట్స్ చేశారు.
Natural Star Nani,: ది ప్యారడైజ్ నేచురల్ స్టార్ నాని రిలీజ్ డేట్ ప్రకటన
నేచురల్ స్టార్ నాని మ్యాసీవ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హాటెస్ట్ పాన్-ఇండియన్ రిలీజెస్ లో ఒకటిగా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్లో చిత్రీకరణ జోరుగా సాగుతుండగా, నిర్మాతలు ఇప్పుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
Manasa Varanasi: ప్రొఫెషనల్ గా ఉండాలనే ముద్దు సీన్స్ లో నటించా : మానస వారణాసి
సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలకాబోతోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా హైలైట్స్ తెలిపారు హీరోయిన్ మానస వారణాసి
Mahesh Babu: శివరాత్రి రోజు నాగబంధం టీజర్ ను లాంచ్ చేయనున్న మహేష్ బాబు
విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి శుభ సందర్భంగా ఉదయం 11:11 గంటలకు టీజర్ విడుదల కానుండగా, మేకర్స్ ఇప్పుడు ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు టీజర్ను లాంచ్ చేస్తారని టీం అనౌన్స్ చేసింది. సూపర్ స్టార్ అసోసియేషన్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న బజ్ను మరింత పెంచుతుంది.