శుక్రవారం, 16 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
శనివారం, 12 అక్టోబరు 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Mysamma Temple: మైసమ్మ ఆలయంలో విధ్వంసం.. అనుమానితుడి అరెస్ట్
హైదరాబాద్ పురానాపూల్ దర్వాజా సమీపంలోని మైసమ్మ ఆలయంలో జరిగిన విధ్వంసంపై కామటిపురా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు శుక్రవారం ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఆలయ వరండాలో ఉంచిన ఫ్లెక్సీ బ్యానర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం ధ్వంసమయ్యాయి.
Bank Employee: ప్రేమకు నో చెప్పిందని నర్సును కత్తితో పొడిచి చంపిన బ్యాంక్ ఉద్యోగి
బెంగళూరులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. గురువారం నాడు కోలార్ బస్ డిపో సమీపంలో పగటిపూట ఒక బ్యాంక్ ఉద్యోగి అయిన చిరంజీవి (27) ఒక స్టాఫ్ నర్సు అయిన సుజాతను కత్తితో పొడిచి చంపాడు. ఈ దాడిలో సుజాత మరణించగా, నిందితుడిని స్థానికులు పట్టుకుని కోలార్ టౌన్ పోలీసులకు అప్పగించారు. పెళ్లి ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించడమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు.
నేను మహిళా జర్నలిస్టునే కదా, నన్నెందుకు వేధిస్తున్నారు: NTV జర్నలిస్ట్ దేవి (video)
ఎన్టీవీలో వార్తలను చదివే జర్నలిస్ట్ దేవి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసారు. ఆమె తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... నేను నా వృత్తిధర్మంలో భాగంగా వార్తలను చదువుతాను. యాజమాన్యం ఇచ్చినదాన్ని చదవడం నా బాధ్యత. ఇది ఏ జర్నలిస్ట్ అయినా చేసేదే. మరి అలా వార్త చదివినందుకు నన్ను తెలంగాణ పోలీసులు 3 గంటల పాటు విచారించారు. నాకు ఎంతగానో మెంటల్ హెరాస్మెంట్ వున్నప్పటికీ వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను. వారడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినా మళ్లీ అర్థరాత్రి నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది.
అర్థరాత్రి వీధికుక్కల ఊళలు, కరుస్తున్నాయని 600 కుక్కల్ని చంపేసారు?!!
వీధి కుక్కలు బెడదను తొలగించాలంటూ ఇటీవలే సుప్రీంకోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో సుమారు 600 కుక్కల్ని మట్టుబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీధికుక్కలు అర్థరాత్రి కాగానే ఊళలు పెడుతూ గ్రామస్థులను భయపెడుతున్నాయనీ, రాత్రీ పగలు అనే తేడా లేకుండా అకస్మాత్తుగా దాడి చేసి కరుస్తున్నాయని సమాచారం. దీనితో విసిగిపోయిన బండ రామేశ్వరపల్లి, పాల్వంచ, వాడి, ఫరీద్ పేట, భవానీ పేట పరిధిలో వీధికుక్కలపై విషప్రయోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జంతు సంరక్షణ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది.
సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి
సంక్రాంతి పండుగ సందర్భంగా వెస్ట్ గోదావరి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ రెండో రోజైన గురువారం తాడేపల్లి గూడెం పరధిలో జరిగిన ఓ భారీ కోడిపందెం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక్క కోడిపందెంలోనే ఓ వ్యక్తి ఏకంగా రూ.1.53 కోట్లు గెలుచుకున్నాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
టాలీవుడ్లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్
తెలుగు చిత్రపరిశ్రమలో సంక్రాంతి సందడి నెలకొంది. టాలీవుడ్ కళకళలాడుతోంది. ఈ పండుగను పురస్కరించుకుని పలువురి హీరోలు తమతమ కొత్త చిత్రాల పోస్టర్లను రిలీజ్ చేశారు. అలాగే, ఇప్పటికే విడుదలై విజయం సాధించిన చిత్రాల హీరోలు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
జన నాయగన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటించిన జన నాయగన్ చిత్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ చిత్రం విడుదలకు సెన్సార్ సర్టిఫికేట్ జారీపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. ఈ ఉత్తర్వులపై స్టే విధిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ఆదేశించింది.
ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్ను ఫస్ట్ లుక్
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' సెకండ్ లుక్ పోస్టర్ను లాంచ్ చేశారు. ఏనుగుల వేట నుండి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్ను సూచిస్తూ, ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్లో ఆంటోనీ వర్గీస్ను పరిచయం చేస్తుంది. సినిమా టైటిల్కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్ను ఫస్ట్ లుక్లోనూ, తాజాగా విడుదలైన సెకండ్ లుక్లోనూ పవర్ ఫుల్ లుక్లో చూపించారు.
ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి అర్థ్యా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', ప్రముఖ నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'తో చేతులు కలిపిన విషయం విదితమే. ఈ రెండు సంస్థలు కలిసి గొప్ప చిత్రాలను ప్రేక్షకులను అందించడానికి సిద్ధమవుతున్నాయి. గతంలోనే ఈ సంస్థల మధ్య కథలకు సంబంధించిన చర్చలు జరిగాయి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిసి రాబోయే ప్రాజెక్టులపై చర్చించారు.