సోమవారం, 20 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
శనివారం, 12 అక్టోబరు 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బ్రహ్మంగారి మాటలు నిజమవుతున్నాయా... ఏనుగు పిల్ల ఆకారంలో జన్మనిచ్చిన పంది
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలోని పలుకులు నేటి ప్రపంచంలో నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఓ పంది కడపున ఏనుగు పిల్ల ఆకారంలో ఉండే పిల్ల జన్మించింది. జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం, కార్పాముల గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే వ్యక్తి పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు.
విరుదునగర్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : 17 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడులో 17 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి పరిశ్రమ ధ్వంసం కాగా.. పరిసర ప్రాంతాలు కంపించినట్లు సమాచారం. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి.
ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ పేరును 59 సార్లు ప్రస్తావించారని, మహిళల గురించి కొన్నిసార్లు మాత్రమే మాట్లాడారని ఆయన ఆరోపించారు.
కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో కుక్కల బారినపడిన ఓ మచ్చల జింకను గ్రామస్థులు కాపాడారు. ఆ తర్వాత ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. మచ్చల జింకను ఎవరైతే కుక్కల బారి నుంచి రక్షించారో వారే ఈ జింకను చంపి వంట చేసుకుని ఆరగించారు. ఈ దారుణం రాయగఢ్ జిల్లాలోని దెలారి గ్రామంలో జరిగింది.
ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20వ తేదీన తన 76వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఏపీలోని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు. శనివారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అన్న క్యాంటీన్ సీఈవోకు ఆమె చెక్కును అందజేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రామాయణంపై నా మాటలను వక్రీకరించారు : ప్రకాష్ రాజ్
ఇటీవల రామాయణం, హిందూ ధర్మపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటుడు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. రామాయణంపై తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వేదికగా ఓ వీడియోలో వివరణ ఇచ్చారు.
బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి
టాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీహరి. ఆయన తన కెరీర్లో అగ్రస్థానంలో వుండగానే దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో కన్నుమూశారు. తన భర్త శ్రీహరి గురించి ఆయన భార్య డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. తన బావ శ్రీహరి గారు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎంతోమంది పేదలకు సాయం చేసారని వెల్లడించారు. ఎందరికో ఉద్యోగాలు ఇప్పించారనీ, డబ్బులు కోసం ఎవరైనా వస్తే తనవంతు సాయం చేసి గౌరవంగా పంపేవారని గుర్తుచేసుకున్నారు. ఐతే ఆయన నుంచి సాయం పొందినవారు ఇప్పుడు మంచి పొజిషన్లో వున్నారని అన్నారు.
సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు
మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో గాయని మంగ్లీ చుట్టూ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఈరోజు అది ఇంకాస్త ముందుకు సాగింది. తెలంగాణ సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్, గాయని మంగ్లిని చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. నిరుపేదలైన బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లిని నిషేధించాలని సంపత్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు. మైక్రోఫైనాన్స్ ముసుగులో డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలపై మంగ్లిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్
అడివి శేష్ లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్
అవసరంలో ఉన్నవారికి దేవుడు రక్షకుడిగా దేవదూతను పంపుతాడని అంటారు. కానీ మరణం వెంబడిస్తూనే ఉండి, తప్పించుకోవడం అసాధ్యమయ్యే సమయంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారుతుంది. కరుణ మాయమైతే మిగిలేది కేవలం ఆగ్రహం మాత్రమే. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం అన్నీ కలిసి ‘రేజర్’గా మారుతుంది