శనివారం, 20 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
శనివారం, 12 అక్టోబరు 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఆరుగురు పిల్లలకు ఒకే కాన్పులో జన్మనిచ్చిన పాకిస్థాన్ మహిళ
ఓ మహిళ ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది. రావల్పిండిలోని ఓ ఆసుపత్రిలో 27 ఏళ్ల మహిళ నలుగురు మగ శిశువులు, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మహ్మద్ వహీద్ భార్య జీనత్ వహీద్గా గుర్తించిన మహిళ శుక్రవారం (ఏప్రిల్ 19) జిల్లా ఆసుపత్రిలో కాన్పులకు జన్మనిచ్చినట్లు వార్తలు వచ్చాయి. జీనత్ ఒక గంట వ్యవధిలో మొత్తం ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రావల్పిండిలోని హజీరా కాలనీకి చెందిన జీనత్ వహీద్ గర్భవతికి ప్రసవ నొప్పి రావడంతో గురువారం (ఏప్రిల్ 18) జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు.
సీఎం జగన్, భార్య భారతికి రూ.82 కోట్ల బకాయిలు
కడప పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ ప్రక్రియలో భాగంగా వైఎస్ షర్మిల దాఖలు చేసిన అధికారిక అఫిడవిట్లో ఆమెకు రూ.182 కోట్ల ఆస్తులున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అఫిడవిట్లోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని భార్య భారతికి కలిపి రూ.82 కోట్లకు పైగా బకాయిపడినట్లు పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు.. 750 కొబ్బరికాయలు, అన్నదానం
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం 74వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో వచ్చే నెలలో ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి రాయదుర్గం నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలతను నెట్టేసిన మహిళ, ఎందుకు?- Video
హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలత ఎండలను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేయాలనీ, తద్వారా దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వాన్ని తీసుకురావాలంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ బస్తీలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఓ మహిళతో తనకు ఓటు వేయాలని అడిగారు. ఐతే ఆ మహిళ కరపత్రం తీసుకున్న తర్వాత మాధవీలతను నెట్టివేస్తూ కనిపించింది. ఐతే వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో తెలియలేదు కానీ మాధవీలతను మహిళ నెట్టివేసిన వీడియో మాత్రం వైరల్ అయ్యింది.
లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894 కోట్లు
ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ (జేఎస్పీ) తరపున పోటీ చేస్తున్న లోకం మాధవి రూ.894 కోట్ల ఆస్తులను వెల్లడించారు. తనకు మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ అనే కంపెనీ ఉందని, విద్యాసంస్థలు, భూములు, నగదు, బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఆస్తులు ఉన్నాయని మాధవి తన అఫిడవిట్లో పేర్కొంది. తన వద్ద బ్యాంకులో రూ.4.41 కోట్లు, లిక్విడ్ క్యాష్ రూ.1.15 లక్షలు ఉన్నాయని మాధవి అఫిడవిట్ ద్వారా పంచుకున్నారు. ఆమె డిక్లరేషన్ ప్రకారం, చరాస్తుల విలువ రూ. 856.57 కోట్లు మరియు స్థిర ఆస్తులు రూ. 15.70 కోట్లు. 2.69 కోట్ల అప్పులు ఉన్నాయని ఆమె తెలిపారు. ఏప్రిల్ 19, 2024న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
నా శరీరంలో వంద కుట్లున్నాయి, రత్నం కచ్చితంగా పైసా వసూల్ : హీరో విశాల్
విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 26న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్లో విశాల్ పాల్గొన్నారు.
రాజకీయ నాయకులపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటల్లో... దయచేసి మే 13న కొత్త ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలి. తమిళనాడులో నా ఓటు నేను వేశాను. తమిళనాడులో 70 శాతం ఓటింగ్ నమోదైంది, ఇంకో 20 శాతం పోలైతే విప్లవాత్మకమయ్యేది. తమిళనాడులో ఓటింగ్ స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలి.
దేవరలో స్టెప్పులేయనున్న పూజా హెగ్డే?
యంగ్ టైగర్ స్వయంగా నటిస్తున్న భారీ అంచనాల చిత్రం దేవర విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న "దేవర" ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్పోన్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ దేవరలో ఒక ఐటమ్ సాంగ్ ఉందట. ఆ పాటలో ఓ స్టార్ హీరోయిన్ తన డాన్స్తో అలరించనున్నారని తెలుస్తోంది.
ఇంతటితో నా జీవితం ముగిసింది: కన్నీళ్లు పెట్టిస్తున్న ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి చివరి పోస్ట్
ఇంతటితో నా జీవితం ముగిసింది అంటూ ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి చేసిన చివరి పోస్టును చూస్తే ఎవరికైనా దుఃఖం ఆగదు. ఆమె ప్రాణాంతక వ్యాధి అండాశయ కేన్సర్తో పోరాడి మృత్యువు చేతిలో ఓడిపోయింది. 30 ఏళ్లకే తను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. గత కొంతకాలంగా అండాశయ కేన్సరుతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఇన్ స్టాగ్రాంలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన సురభి జైన్ నెటిజన్లతో తన అభిప్రాయాలను పంచుకుంటూ వుండేవారు.
తండ్రీ కొడుకు మధ్య సాగే కథతో భజే వాయు వేగం టీజర్ : మెగాస్టార్ చిరంజీవి
హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా సెట్ లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్ తో పాటు టైటిల్ ఇట్రెస్టింగ్ గా, ఇప్రెసివ్ గా ఉందని చెప్పారు. తన అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటించిన "భజే వాయు వేగం" సినిమా విజయం సాధించాలని మెగాస్టార్ తన బెస్ట్ విశెస్ అందించారు. "భజే వాయు వేగం"చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.