మంగళవారం, 27 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 16 అక్టోబరు 2019 (17:32 IST)
సంబంధిత వార్తలు
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
జీవిత ఖైదీ అంటే..?
లంబు : జీవిత ఖైదీ అంటే ఎవడ్రా.
జంబు : ఇంకెవరు.. సాఫీగా జరిగే జీవితాన్ని పెళ్లి పేరుతో సంసారం అనే ఖైదులో గడిపేవాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అక్రమ మైనింగ్ను బాట వేస్తోన్న ఉచిత ఇసుక విధానం.. పచ్చి మోసం.. గోవర్ధన్ రెడ్డి
వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కె. గోవర్ధన్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ నాయకులకు పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేయడానికి వీలు కల్పిస్తోందని, తద్వారా రాష్ట్ర సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉచిత ఇసుక పథకంగా ప్రచారం చేసినప్పటికీ, ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఉచిత ఇసుక విధానం ఒక పూర్తి మోసం. ఇది అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేయడానికి, సహజ వనరులను వ్యవస్థీకృతంగా దోచుకోవడానికి ఒక ముసుగుగా మారిందని రెడ్డి ఆరోపించారు.
రైల్వేకోడూరు ఎమ్మెల్యే వల్ల 5 సార్లు ప్రెగ్నెంట్, అబార్షన్ అయ్యింది: మహిళ ఆరోపణ
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి, కారు లోపలే తనపై లైంగిక దాడి చేసాడనీ, కేకలు వేసేందుకు ప్రయత్నిస్తే భౌతిక దాడి చేసాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఇలా చెప్పుకొచ్చింది. నేను ఫేస్ బుక్ ద్వారా రైల్వేకోడూరు ఎమ్మెల్యేకి విషెస్ చెప్పాను. నా నెంబర్ చూసి ఆయన నాకు కాల్ చేసారు. మొదటిసారే నాతో 2 గంటలు మాట్లాడాడు. నా వివరాలు తెలుసుకున్నారు.
సీఎం హోదాను పక్కనబెట్టి.. సాధారణ కార్యకర్తలా శిక్షణకు హాజరైన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ సామాన్య కార్యకర్తలా మారిపోయారు. ఇక్కడ తాను ముఖ్యమంత్రిని కాదని, మీలాగే తాను కూడా ఓ సాధారణ కార్యకర్తనేనని అన్నారు. దీంతో పార్టీ శిక్షణ తరగతుల్లో కూర్చొని శ్రద్ధగా పాఠాలు ఆలకించారు.
Telangana: ఫిబ్రవరి 11 నుంచి మున్సిపల్ ఎన్నికలు.. ఫలితాలు ఫిబ్రవరి 13న విడుదల
తెలంగాణలో మున్సిపాలటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జనవరి 28న ఎన్నికల నోటీసు జారీ చేయడం, నామినేషన్ల స్వీకరణతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఎపుడైనా.. ఎక్కడైనా.. ఆధార్లో మొబైల్ నంబర్ అప్డేట్...
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్ కార్డులో మొబైల్ నంబరును ఎపుడైనా, ఎక్కడి నుంచైనా అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఉడాయ్ డే సందర్భంగా తీసుకొచ్చిన ఈ కొత్త సౌకర్యం జనవరి 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్టు ఉడాయ్ తెలిపింది. దీని ద్వారా ఆధార్ సేవలు మరింత సరళం కానున్నాయని తెలిపింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా
తాను టీనేజ్లో ఉన్న సమయంలోనే తొలిసారి ప్రేమలోపడ్డానని, తన లక్ష్యాలు, కెరీర్ కోసం ఆ బంధానికి స్వస్తి పలకాల్సి వచ్చిందని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. ఆ తర్వాత ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నానని, కొన్నాళ్లకు ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదని గ్రహించి దూరం పెట్టినట్టు తెలిపారు.
15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు
మన శంకరవరప్రసాద్ గారు బుక్మైషోలో ఆల్టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది, 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్ గా MSG రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెపై కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీపికా తన లక్కీ ఛార్మ్ అంటూ వ్యాఖ్యానించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ ఓ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఎంపిక చేశారు. 'ఏఏ22' అనే వర్కింట్ టైటిల్తో చిత్రీకరణ సాగుతోంది. ఈ నేపథ్యంలో అట్లీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా వస్తున్న నూతన చిత్రం బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్గా నటించారు.
న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం "దేవగుడి". ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. "దేవగుడి" సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, నటుడు రఘు కుంచె.