గురువారం, 1 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 16 అక్టోబరు 2019 (17:32 IST)
సంబంధిత వార్తలు
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
జీవిత ఖైదీ అంటే..?
లంబు : జీవిత ఖైదీ అంటే ఎవడ్రా.
జంబు : ఇంకెవరు.. సాఫీగా జరిగే జీవితాన్ని పెళ్లి పేరుతో సంసారం అనే ఖైదులో గడిపేవాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Chilli Powder: రూ.19కి రీఛార్జ్ చేయమన్నాడు.. కళ్లల్లో కారం కొట్టి రూ.50వేలు దోచుకున్నాడు.. వీడియో
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో పట్టపగలు ఒక మొబైల్ దుకాణ యజమాని నుంచి రూ. 50వేలను దొంగలు దోచుకున్న సంఘటన కలకలం రేపింది. మొబైల్ దుకాణ యజమాని కళ్ళలో కారం పొడి పోసి నగదుతో పారిపోయాడు. ఈ సంఘటన కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. బిజ్నోర్లోని సుహైల్ అనే వ్యక్తి మొబైల్ దుకాణంలో ఈ దోపిడీ జరిగింది. ఒక వ్యక్తి సాధారణ కస్టమర్గా నటిస్తూ సుహైల్ మొబైల్ దుకాణంలోకి ప్రవేశించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ వ్యక్తి మొదట సుహైల్ను తన మొబైల్ ఫోన్ను రూ.19కి రీఛార్జ్ చేయమని అడిగాడు. మొత్తం సంఘటన సమయంలో అతను ముసుగు ధరించాడు.
హఫీజ్ సయీద్ను లేపేస్తాం: బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్, పాకిస్తాన్ బెంబేలు
Pahalgam attack పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) పేరు పైన ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed)ను లేపేస్తాం అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్చల్ చేస్తోంది. 'అతడి తలపైన కోట్ల రూపాయలు రివార్డ్ వుందని మాకు తెలుసు కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం లక్ష రూపాయలే. హఫీజ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు. ఇక అతడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు' అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.
లైప్ పార్టనర్ను చంపి బెడ్ కింద దాచిన కిరాతకుడు - ఎలుక చనిపోయిందని నమ్మించాడు...
ఎన్సీటీ పరిధిలోని ఫరీదాబాద్లో ఓ దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని బెడ్ కింద దాచాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఎలుక చనిపోయిందని ఇంటి యజమానిని నమ్మించాడు. హత్య చేసిన రెండు రోజుల తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత తాను చేసిన పని నానమ్మకు చెప్పడం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను మొహరించిన భారత్ : అష్టదిగ్బంధనం చేస్తోందంటూ పాక్ గగ్గోలు...
పాకిస్థాన్కు చెందిన విమానాలకు నేవిగేషన్ సిగ్నల్ అందకుండా భారత్ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మొహరించింది. ఈ విషయాన్ని గ్రహించిన పాక్ గగ్గోలు పెడుతోంది. తమను భారత్ అష్టదిగ్బంధనం చేస్తోందంటూ విలపిస్తోంది.
భారత్ అంటే అంత భయం అందుకే - పాక్ సైనికులే కాదు ఉగ్రవాదులు ఉ... పోసుకుంటున్నారు...
భారత్ అంటే శత్రుదేశం పాకిస్థాన్ పాలకులు వణికిపోతున్నారు. చివరకు పాకిస్థాన్ ఆర్మీకి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే భారత్తో యుద్ధమంటేనే పాక్ సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇక పాకిస్థాన్ పాలకులు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాక్ సైనిక బలగాలు రక్షణ కల్పిస్తున్నప్పటికీ ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీంతో ఉచ్చపోసుకుంటూ, బంకర్లలో దాక్కుంటున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే క్రేజ్ తెచ్చుకుంది. హిట్ పరంపరలో 3వ పార్ట్. నేడే విడుదలైంది. సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ: ఎస్పీగా పదవి తీసుకున్న అర్జున్ సర్కార్ (నాని) సిటీకి దూరంగా క్రూరంగా మనుషుల్ని చంపే వారిని శోధించడానికి వెళతాడు. అయితే.. అసలు కిల్లింగ్ చేసింది అర్జున్ సర్కార్ అని తెలిసి అరెస్ట్ చేస్తారు. జైల్లో వేయగానే అతనిపై ఎటాక్ జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన సినిమా.
కింగ్డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో
కింగ్డమ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హృదయం లోపాల ప్రోమో ఇప్పుడు విడుదలైంది. పూర్తి సాంగ్ను మే 2న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రోమోలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీల రొమాన్స్ సముద్రం ఒడ్డున లిప్ కిస్ లతోనే ఎక్కువగా వుంది. ఆ తర్వాత సాంగ్ పాడుతూ బైక్ పై వెళుతున్న సీన్ కూడా చూపించారు. పూర్తి రొమాంటిక్ సాంగ్గా ఈ పాట రాబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి
1990ల నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా ’కింగ్ జాకీ క్వీన్" అనే చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టితో పాటు శశి ఓదెల, యుక్తి తరేజ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కె.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ గ్లింప్స్ తో సంచలనాన్ని సృష్టించింది.
త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్
ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" ఫేమ్ దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా...విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.