బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (22:39 IST)

మరోసారి మహమ్మారిపై భీకర యుద్ధం చేస్తున్నాం: జాతిని ఉద్దేశించి నరేంద్ర మోదీ(Live)

కరోనా మహమ్మారి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ.... ''మరోసారి మహమ్మారిపై భీకర యుద్ధం చేస్తున్నాం. మనందరం కలిసి ఈ పరీక్షను ఎదుర్కొందాం. ధైర్యాన్ని కోల్పోవద్దు. కరోనా వేవ్ దేశంలో ఉధృతంగా వుంది.'' అన్నారు. ఇంకా ఆయన మాటల్లోనే...