మహాభరణి- యమదీపం.. కాకులకు నల్ల నువ్వులు.. ఆవు నెయ్యి?

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (10:23 IST)
మహాభరణి పితృపక్షంలో వస్తుంది. ఈ రోజున పితృ దేవతలకు తర్పణం ఇస్తే ముక్తిని పొందుతారు. దీనిని పితృదేవతల ఆశీర్వాదం పొందేందుకు ఈ రోజుగా పరిగణించబడుతుంది. మొత్తం 27 నక్షత్రాలలో రెండవ నక్షత్రంగా భరణిని పరిగణించబడుతుంది. 
 
ఈ భరణి నక్షత్రానికి శుభఫలితాలను ఇస్తుంది. ఇంకా పితృదోషాలను దూరం చేస్తుంది. ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కోసం పితృపక్షంలో వచ్చే ఈ భరణి నక్షత్రం రోజున పితృదేవతలను పూజించడం మంచిది. చతుర్థశి రోజున వచ్చే ఈ భరణి నక్షత్రం నాడు యమదీపం వేయడం ద్వారా నరకం అనుభవించే పితరులను స్వర్గానికి పంపుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తద్వారా పితరుల ఆశీర్వాదం అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. 
 
ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే.. 
ఈ దీపాన్ని భరణి నక్షత్రం వున్న రోజు బ్రహ్మముహూర్తం లేదా.. సాయంత్రం పూట ఇంటికి వెలుపల వెలిగించాలి. ఈ దీపం దక్షిణ ముఖాన వుండాలి. దీప జ్యోతి దక్షిణం వైపు చూసేలా వుండాలి. అలా ఇంట్లో వెలిగించడం కుదరకపోతే.. ఈ యమ దీపాన్ని శనీశ్వరుడి ముందు వెలిగించాలి. 
 
ఈ రోజున అన్నదానం చేయడం.. నల్ల నువ్వులు, ఆవు నెయ్యి కాస్త కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇలా చేస్తే పితృశాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి.

అన్నీ చూడండి

పెళ్లిలో ఏంటి ఈ వెకిలి డ్యాన్సులు? వధువును మందలించిన వరుడు, పెళ్లి కేన్సిల్ చేసిన పిల్ల తండ్రి

జనసేనాని పవన్‌కు కాంగ్రెస్ ఆఫర్.. ఓకే అంటే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం..?

కోడలికి మళ్లీ పెళ్ళి చేసిన మామ.. ఎక్కడ?

ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందంటూ ఇజ్రాయెల్ రహస్య నివేదిక

ఏపీలో కరోనా కలకలం: కోవిడ్ లక్షణాలతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

10-07-2025 గురువారం మీ రాశి ఫలితాలు.. రుణ సమస్యలు వేధిస్తాయి..

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రి

09-07-2025 బుధవారం ఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...

08-07-2025 మంగళవారం ఫలితాలు - తొందరపాటు నిర్ణయాలు తగవు....

ఈ పంచ కన్యల శ్లోకం స్మరిస్తే మహాపాతకాలు పోతాయ్

తర్వాతి కథనం
Show comments