రాళ్ల ఉప్పు, పసుపును ఇంటి చుట్టూ వేస్తే.. వైరస్ మటాష్

బుధవారం, 25 మార్చి 2020 (17:54 IST)
రాళ్ల ఉప్పు, పసుపును ఇంటి చుట్టూ వేయడం ద్వారా వైరస్‌ను నిర్మూలించవచ్చు. వేపాకు, పసుపు నీటిని ఇంటి గుమ్మం వద్దే ఉంచడం ద్వారా అంత సులువుగా ఇంట్లోకి బ్యాక్టీరియా, వైరస్‌లు రావని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే రాళ్ల ఉప్పును ఇంట్లోని పై స్లాబుల్లో వుంచితే వ్యాధి కారక క్రిములు నశించిపోతాయి. ఉల్లి ముక్కలను కూడా ఇంటి పై స్లాబుల్లో వుంచితే బ్యాక్టీరియా, వైరస్ కారకాలతో ఏర్పడే వ్యాధులు దరిచేరవు. 
 
ఆధ్యాత్మిక పరంగానూ రాళ్ల ఉప్పు మంచే చేస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది. ఒక గాజు గ్లాసులో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి అందులో శుభ్రమైన నీటిని నింపాలి. ఈ గాజు గ్లాసును పడకగదిలోని మంచం కింద వుంచాలి.
 
రాత్రి పూట ఇలా వుంచి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ నీటిని వాష్ బేసిన్‌లో పారబోయాలి. ఇలా 21 రోజులు చేస్తే.. మానసిక ఆందోళనలు దూరమవుతాయి. అలాగే వాష్ రూమ్‌ పై స్లాబ్‌లోనూ ఉప్పు నీటితో నింపిన గాజు గ్లాసును ఉంచడం ద్వారా నెగటివ్ ఫలితాలు వుండవని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 

అన్నీ చూడండి

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

అన్నీ చూడండి

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments