Mukkanuma 2021: తొమ్మిది పిండివంటలు.. గోవులకు విశ్రాంతి
Mukkanuma
ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అలాగే ఈ రోజును దూడల పండుగ అని కూడా అంటారు. ముక్కనుమ నాడు గోవులను, ఎద్దులను మాత్రమే పూజిస్తారు. పశువుల పండుగ అంటేనే పశువులకు విశ్రాంతి. ఆ రోజు పొలం పనులు చేయరు.
Mukkanuma
ఉదయమే పశువులను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు పూసి అందంగా అలంకరిస్తారు. కొమ్ములకు మువ్వలు, మెడలో గంటలు కడతారు.
