సంబంధిత వార్తలు
- జబాలియా శిబిరంపై వైమానిక దాడులు - 200మంది పాలస్థానీయులు మృతి
- పని ఒత్తిడి, అప్పుల బాధ.. ఏడో అంతస్థు నుంచి దూకేసిన టెక్కీ
- పెళ్లైన కొత్త.. భర్తతో అలా షికారుకెళ్లింది.. అంతే సామూహిక అత్యాచారం
- సోమశిల నుంచి శ్రీశైలం వరకు నడిచే క్రూయిజ్.. అక్టోబర్ 26 నుంచి రెడీ
- బిల్డింగ్ పైనుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
వేములవాడలో వానరాలు.. ఒకే చోట 50 మృతి.. ఏమైంది?
వేములవాడలో వానరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. సుమారు 50 వరకు కోతుల వరకు అనుమానస్పద స్థితిలో మృతి చెందదం తీవ్ర కలకలం రేపింది. మృతిచెందిన కోతులను ఒకే దగ్గర కుప్పలుగా వేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
కోతులను ఎవరైనా చంపి వేశారా.. లేక ఏదైనా క్రిమిసంహారక మందు తిని కోతులు మృతిచెందాయా.. అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శాంతినగర్లో ఈ దారుణ ఘటన
చోటుచేసుకుంది.
