రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?
Ram Charan at Mysore
కాగా, ఈ తాజా సినిమా కూడా రాజకీయనేపథ్యంలో వుంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ గత కొద్దిరోజులుగా మైసూర్ లో చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో సమాచారం మేరకు తర్వాత చిత్రం దర్శకుడు సుకుమార్ తో చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
