బుధవారం, 14 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శనివారం, 7 మే 2016 (12:11 IST)
వెయ్యి రూపాయలు ఆదాచేసుకోవచ్చు..
భర్త : "నీకే గనుక వంట చేతనైవుంటే ఈ వంటావిడని పీకేసి, నెలకు వెయ్యి రూపాయలు ఆదాచేసుకోవచ్చు మనం !''
భార్య : ''మీకే గనుక సంసారం చేయడం సరిగ్గా చేతనైతే మనం డ్రైవర్ని కూడా పీకేసి ఏకంగా ఐదువేలు ఆదాచేసుకునే వాళ్లం !''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన
పాకిస్తాన్ దేశం పనికిమాలిన పనులు చేస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశ ప్రజల అభివృద్దిని గాలికి వదిలేసింది. తీవ్ర వాదానికి మద్దతు ఇస్తూ పాకిస్తాన్ ప్రజల మౌలిక అవసరాల గూర్చి పట్టించుకోవడం మానేసింది. ఎంతసేపటికి LOC దగ్గరకి ముష్కరులను పంపిస్తూ దొంగదెబ్బలు తీస్తూ పైశాచికానందం పొందుతూ వచ్చింది. మొన్నటి పహెల్గాం దాడి తర్వాత భారతదేశం పాక్ పైన విరుచుకుపడి నడ్డి విరిచింది. దీంతో ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు దీనితో పాటు పాకిస్తాన్ దేశంలో 40 శాతం భూభాగం కలిగి వున్న బలూచిస్తాన్ ప్రాంతం తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని పాకిస్తాన్ దేశానికి షాకిచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టర్కీకి షాకిచ్చిన జేఎన్యూ ... కీలక ఒప్పందం రద్దు
జాతీయ భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీకి చెందిన ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఈ వివాదంలో పాకిస్థాన్కు టర్కీ బాహాటంగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో జేఎన్యూ తీసుకున్న ఈ చర్యకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు
జపాన్లోని టోహో విశ్వవిద్యాలయ పరిశోధకులు భూమి భవిష్యత్తు గురించి ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించారు. టోహో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, భూమిపై ఆక్సిజన్ దాదాపు ఒక బిలియన్ సంవత్సరాల తర్వాత అదృశ్యమవుతుంది. దీనివల్ల ప్రస్తుత జీవుల మనుగడ అసాధ్యం అవుతుంది. ఈ పరిశోధనలు నాసా నుండి గ్రహాల డేటాను ఉపయోగించి తీసుకోబడ్డాయి. జర్నల్ నేచర్ జియోసైన్స్లో "భూమి ఆక్సిజనేటెడ్ వాతావరణం - భవిష్యత్తు జీవితకాలం" అనే శీర్షికతో ప్రచురించబడింది. టోక్యోలోని టోహో విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కజుమి ఓజాకి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్హౌస్లో..?
బెళగావి జిల్లాలోని సావ్గావ్ సమీపంలోని ఒక ఫామ్హౌస్లో 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఒక షాకింగ్ సంఘటన జరిగింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, బీఎన్ఎస్-లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. తిలక్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలితో నిందితుడు ముగ్గురు యువకులు స్నేహం చేశారు. వారికి ఆమె మైనర్ అని తెలుసు. ఇద్దరు యువకులు, మూడవ వ్యక్తితో పాటు మే 10న మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఆమెను ఒక ఫామ్హౌస్కు తీసుకెళ్లారని ఆరోపణలున్నాయి.
Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర
దేశ భద్రతకు సవాళ్లుగా మారుతున్న డ్రోన్లను క్షణాల్లో నిర్వీర్యం చేయగల శక్తిసామర్థ్యాలున్న భార్గవాస్త్రా (Bhargavastra)ను పరీక్షించారు ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ అధికారులు. ఈ భార్గవాస్త్రా స్వదేశీ పరిజ్ఞానంతో అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసినట్లు సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ తెలియజేసింది. కాగా ఈ అస్త్రాన్ని ఒడిశాలోని గోపాల్పుర్లో సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో పరీక్షించగా అన్ని లక్ష్యాలను ఇది సమర్థవంతంగా ఛేదించింది. మొత్తం 3 ట్రైల్స్ నిర్వహించగా అందులో రెండు ఒక్కో రాకెట్ ను పంపి పరీక్షించారు. 3వ ట్రైల్లో ఒకేసారి 2 రాకెట్లను పంపగా అవి రెండూ సమర్థవంతంగా లక్ష్యాన్ని ఛేదించాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?
పసుపు పాలు లేదా గోల్డెన్ మిల్క్ ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఈ పసుపు పాలు తయారుచేయడానికి సరైన మార్గం ఏమిటో చూద్దాం. పసుపు పాలు తాగడం వల్ల జలుబు, ఫ్లూ నయం కావడంతో పాటు దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. నల్ల మిరియాలను పసుపు పాలలో కలిపి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. గోల్డెన్ మిల్క్ తయారుచేయడానికి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని అరకప్పు వెచ్చని పాలలో కలపండి. తీపి లేకుండా తాగలేకపోతే కాస్త బెల్లం జోడించండి. పాలను గ్యాస్పై వేడి చేసి అందులో పసుపు వేయాలి.
రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?
తేనె. తేనెను సహజ రోగనిరోధక శక్తి కలిగివున్నదిగా చెపుతారు. తేనెను సేవిస్తున్నట్లయితే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనెతో కలిపి తాగడం మంచిది. శరీరానికి శక్తిని అందించడంలో తేనె చాలా మంచిది. వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.