బుధవారం, 23 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శనివారం, 7 మే 2016 (12:11 IST)
వెయ్యి రూపాయలు ఆదాచేసుకోవచ్చు..
భర్త : "నీకే గనుక వంట చేతనైవుంటే ఈ వంటావిడని పీకేసి, నెలకు వెయ్యి రూపాయలు ఆదాచేసుకోవచ్చు మనం !''
భార్య : ''మీకే గనుక సంసారం చేయడం సరిగ్గా చేతనైతే మనం డ్రైవర్ని కూడా పీకేసి ఏకంగా ఐదువేలు ఆదాచేసుకునే వాళ్లం !''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!
ఫ్యూచర్ సిటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అని తెలిసిందే. తాజా అప్డేట్ ఏమిటంటే ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు మార్గాన్ని ఆమోదించారు. రాష్ట్ర విభజన చట్టంలో, అమరావతి, ఫ్యూచర్ సిటీ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే కోసం వాగ్దానం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, అమరావతి మధ్య ఎక్స్ప్రెస్వేతో పాటు, మంగళగిరికి ఈ ప్రాంతంలో డ్రై పోర్టును అనుసంధానించే రైల్వే లైన్ను కూడా ఏపీ సర్కారు కేంద్రాన్ని అడుగుతోంది.
Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..
గుజరాత్లో 36 ఏళ్ల వ్యక్తి ఒకేసారి ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇద్దరిని మూడేళ్ల వ్యవధిలో ప్రేమించాడు.. నిశ్చితార్థం చేసుకున్నాడు.. చివరికి ఒకే వేదికపై ఇద్దరినీ పెళ్లాడాడు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్లోని వాన్స్డాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని నవ్సరి జిల్లా వాన్స్డా తాలూకాలోని ఖాన్పూర్ గ్రామానికి చెందిన మేఘరాజ్భాయ్ దేశ్ముఖ్ అనే వ్యక్తి వివాహ వేడుక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఫ్రిజ్లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు
హైదరాబాదులో Bonalu సందర్భంగా మటన్ తెచ్చుకుని తినగా మిగిలినదాన్ని ఫ్రిజ్లో పెట్టుకుని మరుసటి రోజు వేడి చేసుకుని తిన్నారు. అంతే... తిన్న వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఫ్రిజ్లో పెట్టిన మాంసాహారం విషపూరితం కావడం వల్లనే ఇలా జరిగినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. వనస్థలిపురంలో నివాసం వుంటున్న ఆర్టీసి కండక్టర్ శ్రీనివాస్ ఆదివారం నాడు బోనాలు సందర్భంగా మటన్ తెచ్చుకుని తిన్నారు. ఆరోజు వారు తినగా మిగిలినది ఫ్రిజ్లో పెట్టుకున్నారు. దాన్ని మంగళవారం బైటకు తీసి పొయ్యి మీద కాస్త వేడి చేసుకుని తిన్నారు.
పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే తమిళనాట విజయ్ రాజకీయాల్లోకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. దీనిపై పవన్ మీడియాతో మాట్లాడుతూ, వారాల తరబడి ఊహాగానాలకు ముగింపు పలికారు. తమిళనాడులో తన రాజకీయ ఆశయాల గురించి పవన్ మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామిగా, ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా, నేను నా మద్దతును అందిస్తానని నిర్ధారించుకోవడం నా ప్రాథమిక బాధ్యత. అది ఎన్డీఏ పట్ల నా నిబద్ధతలో భాగం." అంటూ చెప్పుకొచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాలకులు దోహదపడతాయి.
అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు. మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. సన్నగా చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్న కండెను నిప్పుల మీద వేడి వేడిగా కాల్చుకుని తింటే ఆ మజా మాటల్లో చెప్పలేనిది. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. అవి ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ మరియు రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.
జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు. తేనె లేదంటే పాలతో యాపిల్ పండ్లను తీసుకుంటే నాడుల పునరుత్తేజం కలిగి మతిమరుపు దూరమవుతుంది.
తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?
ఆయుర్వేదం ప్రకారం తులసి ఔషధ మొక్క. దేవతా మొక్కగా చెప్పుకునే తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసిని అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు దీనికి సహాయపడతాయి. తులసితో నీటిని మరిగించి త్రాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచిది.