శనివారం, 5 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 6 డిశెంబరు 2018 (17:20 IST)
సంబంధిత వార్తలు
తాగి తొంగునేవారు ప్రజాసేవ చేస్తారా? : నటి ఖుష్బూ
వృద్ధులకు ముద్దులు పెడితే సరిపోతుందా..?: జనసేనాని సెటైర్లు
హై హీల్స్ వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు.....
పాకిస్థాన్ నేతలు మహాముదుర్లు.. 60మందికి రెండో పెళ్లి.. ఇమ్రాన్ మోదీని?
యాంకర్ లోబోకు యాక్సిడెంట్.. ఎలా జరిగింది..?
చెప్పులు కొనే బెడద తప్పింది...
విలేకరి: సార్.. ఓ మాట..
నాయకుడు: ఏంటో చెప్పు...
విలేకరి: రాజకీయాల్లోకి రాగానే మీకు మొట్టమొదట కలిగిన లాభమేమిటో చెపుతారా..?
నాయకుడు: నాతో పాటు మా కుటుంబానికి వంద సంవత్సరాల వరకు చెప్పులు కొనే బెడద తప్పింది...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, కె. చంద్రశేఖర్ రావు, ఆరోగ్య సమస్యల కారణంగా రెండు రోజుల పాటు హైదరాబాద్లోని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 71 ఏళ్ల కేసీఆర్ జూలై 3న ఆసుపత్రి పాలయ్యారు. పరీక్షల్లో అధిక రక్తంలో చక్కెర, తక్కువ సోడియం స్థాయిలు ఉన్నట్లు వెల్లడైంది. అయినప్పటికీ ఇతర ముఖ్యమైన పారామీటర్స్ సాధారణంగానే ఉన్నాయి.
IMD: హిమాచల్ ప్రదేశ్లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ
జూలై 6న హిమాచల్ ప్రదేశ్లో, ముఖ్యంగా కాంగ్రా, సిర్మౌర్, మండి జిల్లాల్లో అతి భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు, అనేక మేఘావృతాల కారణంగా కొండ ప్రాంతంలో కనీసం 69 మంది ప్రాణాలు కోల్పోగా, 37 మంది గల్లంతైన వారం తర్వాత ఈ హెచ్చరిక జారీ చేయబడింది.
ఫ్లైఓవర్పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ పోలీసింగ్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్లు, నిర్మానుష్య ప్రాంతాలు, నగర శివార్లలో గంజాయి వినియోగం, పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్
టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలోని మన్నవ గ్రామానికి చెందిన దళిత గ్రామ పంచాయతీ అధ్యక్షుడు నాగమల్లేశ్వర్ రావుపై ఇటీవల పట్టపగలు జరిగిన దాడి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యగా జగన్ తెలిపారు.
బీహార్లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..
బీహార్లోని ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ జనతా పార్టీ నాయకుడు గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి రాజధాని నగరం పాట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో కాల్చి చంపబడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మగధ్ హాస్పిటల్ యజమాని అయిన ఖేమ్కాను రామ్ గులాం చౌక్లోని తన నివాసం సమీపంలో గుర్తు తెలియని దుండగులు తన కారు నుండి దిగుతుండగా కాల్చి చంపారు. ఖేమ్కా కుమారుడు గుంజన్ ఖేమ్కాను ఆరు సంవత్సరాల క్రితం వైశాలి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతంలో హత్యకు గురయ్యాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు
వర్షాకాలం రాగానే పంటికింద పటపటమంటూ బఠానీలను నములుతుంటే ఈ కిక్కే వేరు. ఈ బఠానీలు ఆరోగ్యకరమైనవి. వీటిలో ప్రోటీన్ కావలసినంత వుంటుంది. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము. తెల్ల బఠానీలను తింటుంటే శరీరంలో వున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి సాయం చేస్తాయి. బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ వుంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో బఠానీలు మేలు చేస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
తొలకరి జల్లులతో పాటు బత్తాయి పండ్లు కూడా వచ్చేస్తాయి. బత్తాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బత్తాయి రసం తాగితే జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది. గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.
పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చి టమోటాలు. వీటిని తినడం వల్ల వాటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి విటమిన్లు ఎ, సి, కె, అలాగే పొటాషియం, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. పచ్చి టమోటాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టమోటాలలోని పొటాషియం, ఫైబర్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టమోటాలలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్లతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమోటాలలోని విటమిన్ సి, లైకోపీన్ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా రక్షించడంలో, ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి.
జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు
జాయింట్స్ పెయిన్స్... కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తుంటాయి. కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆ నీటిని పోస్తే ఉపశమనం కలుగుతుంది. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకుంటుంటే సమస్యను దూరంగా పెట్టవచ్చు. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో కాపడం పెట్టాలి. మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి.
మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?
బాదం పప్పులు మహిళల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. గుండె ఆరోగ్యం, మెరుగైన చర్మం, జుట్టు, బరువు నిర్వహణలో సహాయం, మెరుగైన మెదడు పనితీరుతో సహా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బాదం పప్పులులోని మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు గుండెకు ఆరోగ్యకరమైనవి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బాదం పప్పులోని విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షించి ఆరోగ్యకరమైన మెరుపును ప్రోత్సహిస్తుంది. బాదం పప్పులోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడతాయి.