ఆదివారం, 22 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 6 డిశెంబరు 2018 (17:20 IST)
సంబంధిత వార్తలు
తాగి తొంగునేవారు ప్రజాసేవ చేస్తారా? : నటి ఖుష్బూ
వృద్ధులకు ముద్దులు పెడితే సరిపోతుందా..?: జనసేనాని సెటైర్లు
హై హీల్స్ వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు.....
పాకిస్థాన్ నేతలు మహాముదుర్లు.. 60మందికి రెండో పెళ్లి.. ఇమ్రాన్ మోదీని?
యాంకర్ లోబోకు యాక్సిడెంట్.. ఎలా జరిగింది..?
చెప్పులు కొనే బెడద తప్పింది...
విలేకరి: సార్.. ఓ మాట..
నాయకుడు: ఏంటో చెప్పు...
విలేకరి: రాజకీయాల్లోకి రాగానే మీకు మొట్టమొదట కలిగిన లాభమేమిటో చెపుతారా..?
నాయకుడు: నాతో పాటు మా కుటుంబానికి వంద సంవత్సరాల వరకు చెప్పులు కొనే బెడద తప్పింది...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నిరుపేద కుమ్మరికి రూ.1.25 కోట్ల జీఎస్టీ నోటీస్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీలో నిరుపేద కుమ్మరికి ఎవరూ ఊహించని షాక్ తగిలింది. మట్టి కుండలు విక్రయిస్తూ జీవనం సాగించే ఆయనకు ఏకంగా రూ.1.25 కోట్లకు జీఎస్టీ నోటీసును అధికారులు పంపించారు. ఈ నోటీసు చూసిన ఆ కుమ్మరి లబోదిబోమంటూ తలలు పట్టుకున్నారు.
మరికొన్ని గంట్లలో పెళ్లిపీటలెక్కాల్సిన అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య
మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కాల్సిన అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్పూర్లోని మనాయ్ గ్రామంలో జరిగింది. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే ముహూర్తానికి పెళ్లిపీటలపై కూర్చోవాల్సివుంది. ఇంతలోనే గుండెలను పిడేసే విషాదాన్ని నింపారు.
సిద్ధిపేటలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఆమె ప్రాణాలు తీసుకుంది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం, మెడిపెల్లి గ్రామానికి చెందిన శ్రీజ, సిద్ధిపేటలోని ఓ ప్రైవేట్ వైద్య కాలేజీలో ఫిజియోథెరపిస్ట్గా మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. ఈ నెల 22వ తేదీన హాస్టల్లో ఎవరూ లేని సమయంలో శ్రీజ తన చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భార్య - ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్గంజ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ మరణాలు స్థానికంగా పెను సంచలనం రేపాయి. కట్టుకున్న భర్తే తన భార్య, ముగ్గురు పిల్లలను కిరాతకంగా హతమార్చి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకునివుంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్సీ కాలువలో శవమై తేలిన బీజేపీ నేత
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో బీజేపీకి చెందిన స్థానిక నేత ఒకరు నీటి కాలువలో శవమై తేలాడు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాలోని పెగడపల్లి మండలం సుద్దపల్లి వద్ద శవమై కనిపించడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రమాదమా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
ఔషధ గుణాలను కలిగి వున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు. బొప్పాయి తింటుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. బొప్పాయి పండు తింటే స్థూలకాయం తగ్గిపోవడమే కాకుండా, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్లో చేరారు.
మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్ను విడుదల చేసిన జైడస్
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్ అనేది పేటెంట్ పొందిన డిజైన్తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్హెల్డ్ పరికరం.