ఆదివారం, 15 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 22 జూన్ 2023 (16:16 IST)
సంబంధిత వార్తలు
గర్భం దాల్చిన ప్లస్ వన్ విద్యార్థిని.. ప్రేమికుడిపై కేసు
ఆన్లైన్ గేమ్ వ్యసనం... అమ్మ తిట్టిందనీ ఆత్మహత్య
విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలి.. మంత్రి బొత్స
మద్యం మత్తులో ఉన్న మహిళను గదికి తీసుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?
టెన్త్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు.. ఎక్కడ?
అమ్మ-భార్య. చందమామ- చుక్కలు..?
"అమ్మకు భార్యకు తేడా ఏమిటి రా? " అడిగింది టీచర్ స్టూడెంట్ని
"అమ్మ చందమామను చూపిస్తే, భార్య చుక్కలు చూపిస్తది సార్..!" అసలు విషయం చెప్పాడు స్టూడెంట్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హత్రాస్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. హత్రాస్ జిల్లాలోని ముర్సాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం బాలిక తన కుటుంబ పొలం సమీపంలోని గొట్టపు బావి పక్కన కూర్చొని ఉండగా ఈ సంఘటన జరిగిందని సదాబాద్ సర్కిల్ ఆఫీసర్ హిమాన్షు మాథుర్ తెలిపారు.
విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర కృషి కారణంగా గత 10 సంవత్సరాలుగా యోగా వ్యక్తిగత సంక్షేమ దినచర్య నుండి ప్రపంచ ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిందని, ఇప్పుడు దీనిని 170కి పైగా దేశాలు ఉత్సాహంగా ఆచరిస్తున్నాయని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY)కి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు జాదవ్ ప్రధానమంత్రిని ప్రశంసించారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం వల్లే ప్రపంచవ్యాప్తంగా యోగా విస్తృతంగా స్వీకరించబడిందని చెప్పవచ్చు. ఆయన 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో IDY ఆలోచనను ప్రతిపాదించడమే కాకుండా, ప్రపంచ నాయకులను వ్యక్తిగతంగా సంప్రదించి ఏకగ్రీవ మద్దతు పొందారని జాదవ్ అన్నారు.
దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు
2025వ సంవత్సరం భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఫహల్గమ్, అహ్మదాబాద్ వంటి ఘటనలతో భారీగా ప్రాణనష్టం ఏర్పడింది. ఇవి చాలదన్నట్లు విదేశాల్లో గాజాలో దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ప్రఖ్యాత టైగర్ టవర్గా పిలువబడే 67 అంతస్తుల మెరీనా పినాకిల్ నివాస భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భవనంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన శుక్రవారం ఏఐజీని సందర్శించారు. ఆయన రెండవసారి ఆసుపత్రిని సందర్శించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. అలాగే, ఈసారి, కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ నేత కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు కేసిఆర్తో పాటు ఆసుపత్రికి వచ్చారు. కొన్ని పరీక్షల తర్వాత, శనివారం కేసీఆర్ మరిన్ని పరీక్షల కోసం వెళ్ళారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ ఏఐజీ వద్దకు చేరుకున్నారు. ఆయన అక్కడ ఒక గంట పాటు ఉన్నారు. ఏఐజీ చీఫ్, ప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంతా ఆయనతోనే ఉన్నారు.
Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్లు, ప్రైవేట్ ఫామ్హౌస్లలో రేవ్ పార్టీలు
హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్లు, ప్రైవేట్ ఫామ్హౌస్లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్న వ్యాపారవేత్తలు వంటి ఉన్నత వర్గాలకు రహస్య పార్టీ స్థావరాలుగా వేగంగా మారుతున్నాయి. అక్రమ మద్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగం విపరీతంగా పెరుగుతోందని ఆరోపించారు. ప్రైవేట్ వేడుకలు, పుట్టినరోజు పార్టీలు, ఆ తర్వాత జరిగే కార్యక్రమాల ముసుగులో, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాద్నగర్, షామీర్పేట్, శంషాబాద్ వంటి ప్రాంతాలలోని ఈ విలాసవంతమైన వేదికలను వాటి యాజమాన్యం రేవ్ పార్టీల కోసం అద్దెకు ఇస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?
గోరువెచ్చని మంచినీరు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ క్లీన్ అవుతాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వేడి నీటిని తాగడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు, అందాన్ని పెంపొందించేందుకు వేడినీరు ఎంతో మేలు చేస్తుంది.
జామ ఆకుల టీ తాగితే?
జామ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వీటిని ఎలా ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం. దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి. జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం వేసి కషాయం చేయాలి. జామ ఆకుల టీ తీసుకోవడం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి.
టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది
టీ అనేది కేవలం పానీయం కంటే ఎక్కువ; ఇది చరిత్రతో మిళితమైన ఒక ఆచారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహ్లాదాన్ని పంచే ఒక అనుభవం. అయితే, మనం టీ తాగుతున్నప్పుడు, మనం వేసే ప్రతి గుటక లోనూ దాని స్వచ్ఛత , ప్రామాణికతను తరచుగా విస్మరిస్తుంటాము. విడిగా విక్రయించే (లూజ్)టీలో కల్తీ సమస్య ఒక ముఖ్యమైన ఆందోళనగా ఉద్భవించింది, ఇది ఈ ప్రియమైన పానీయం యొక్క నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం అధికంగా ఉంది. కల్తీతో సంబంధం ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడం, నిజమైన లూజ్ టీని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ప్రామాణికమైన, సురక్షితమైన టీ అనుభవాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది.
కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే
వాము. దీనిని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
సబ్జా విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటారు చాలామంది. ఐతే సబ్జా విత్తనాలను నిమ్మకాయ నీటితో కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా విత్తనాలు నీటిలో నానబెట్టినప్పుడు అవి నీళ్లను పీల్చుకుని జిగురులాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఇది శరీరాన్ని హైడ్రట్గా వుంచుతుంది. సబ్జా విత్తనాలతో నిమ్మకాయ నీరు తాగుతుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కడుపులో గడబిడ వుండదు. సబ్జానిమ్మకాయ నీరు తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో వుంటాయి. మధుమేహం వున్నవారికి ఇది మేలు చేస్తుంది.