సోమవారం, 12 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 22 జూన్ 2023 (16:16 IST)
సంబంధిత వార్తలు
గర్భం దాల్చిన ప్లస్ వన్ విద్యార్థిని.. ప్రేమికుడిపై కేసు
ఆన్లైన్ గేమ్ వ్యసనం... అమ్మ తిట్టిందనీ ఆత్మహత్య
విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలి.. మంత్రి బొత్స
మద్యం మత్తులో ఉన్న మహిళను గదికి తీసుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?
టెన్త్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు.. ఎక్కడ?
అమ్మ-భార్య. చందమామ- చుక్కలు..?
"అమ్మకు భార్యకు తేడా ఏమిటి రా? " అడిగింది టీచర్ స్టూడెంట్ని
"అమ్మ చందమామను చూపిస్తే, భార్య చుక్కలు చూపిస్తది సార్..!" అసలు విషయం చెప్పాడు స్టూడెంట్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పబ్లో పనిచేసే ఫాతిమాను మాట్లాడట్లేదని చంపేశాడు..
పబ్లో పనిచేసే ఫాతిమా అనే మహిళను, ఆమె తనతో మాట్లాడటం మానేసిందనే కారణంతో ఆదివారం రాత్రి బోరబండలో ఆమె స్నేహితుడు హత్య చేశాడు. బంజారా హిల్స్లోని ఒక పబ్లో పనిచేస్తున్నప్పుడు వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. అయితే, అతను ఆ ఉద్యోగాన్ని మానేసి, తర్వాత మరో పబ్లో చేరాడు.
కోడిగుడ్డు కూర దగ్గర భార్యాభర్తల మధ్య గొడవ, ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య
ఇటీవలి కాలంలో చిన్నచిన్న గొడవలకే భార్యాభర్తలు ప్రాణాలు తీసుకునేవరకూ వెళ్లిపోతున్నారు. చాలా చిన్నగొడవలు. అంతదానికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఘటన మరొకటి జరిగింది. భార్య కోడిగుడ్డు కూర వండలేదన్న కోపంతో భర్త ఆగ్రహం వ్యక్తం చేసాడు. అంతేకాదు.. తనే ఆ కూర వండుకుని తినబోతున్న తరుణంలో భార్య అతడిపై మరోసారి గొడవకు దిగింది. మాటామాటా పెరిగింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందాలో 28 ఏళ్ల శుభమ్ అనే పేరు గల వ్యక్తి పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇప్పుడు వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే: ట్రంప్ సంచలన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు రోజుకో ఆశ్చర్యకర విషయాన్ని చెపుతున్నాడు. వెనెజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న ట్రంప్ తిన్నగా ఇప్పుడు మరో షాకింగ్ పోస్ట్ పెట్టాడు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. జనవరి 2026 నుంచి బాధ్యతలు అని ట్యాగ్ లైన్ పెట్టారు. అందులోనే ఆయన పేర్కొంటూ.. వెనిజులా దేశంలో సురక్షితమైన అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశ అధ్యక్షుడిని నేనే అంటూ వెల్లడించారు.
షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు
ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సుల కోసం సోమవారం షిర్డీని సందర్శించారు. ఆయన వెంట ఆయన భార్య నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. ఈ దంపతులు ఆదివారం రాత్రి షిర్డీకి చేరుకున్నారు. అక్కడ సోమవారం తెల్లవారుజామున జరిగే కాకడ హారతిలో పాల్గొని, ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లోకేష్, బ్రాహ్మణి ఆలయ అర్చకుల నుండి ఆశీస్సులు అందుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. తమ ప్రార్థనల సమయంలో, ఈ దంపతులు ప్రజలకు శాంతి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. వారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పురోగతి కోసం కూడా ప్రార్థించారు.
లైంగిక దాడికి ఒప్పుకోలేదని టెక్కీని చంపేశాడు.. నిప్పంటించి హత్య చేశాడు..
బెంగళూరులో జరిగిన ఒక షాకింగ్ ఘటన కలకలం రేపుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఊపిరాడక మరణించాడని గతంలో భావించిన 34 ఏళ్ల టెక్నీషియన్ను ఒక యువకుడు హత్య చేశాడని అధికారులు తెలిపారు. ఆ మహిళ రామూర్తి నగర్లో తన లివ్-ఇన్ భాగస్వామితో కలిసి నివసించింది. ఆమె సెలవుల కోసం తన స్వస్థలానికి వెళ్లింది. ప్రాథమిక నివేదికల ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి
పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ, మాఘ బిహు ఇలా వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి పండుగ కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. కుటుంబాలు సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి కలిసి వచ్చినప్పుడు, కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పోషకాహారంతో వేడుకను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేక కలయికతో, బాదం బలాన్ని పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవటానికి సహాయపడుతుంది. పోషకాలు అధికంగా కలిగిన బాదం, వేడుకల సమయంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఆనందాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.
winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.
ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్కి తగ్గట్లుగా మన ఆహారం కూడా మార్చుకోవాలి. గుండె ఆరోగ్యంతో ఇతరత్రా వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము. శీతాకాలంలో విటమిన్ సి, విటమిన్ కె వున్నటువంటి ఆకుకూరలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. క్యారెట్లు, బీట్ రూట్ వంటి దుంపకూరలను తీసుకుంటే వాటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లను తింటుండాలి. వాటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. కోడిగుడ్డు తెల్లసొన, పాలు, పుట్టగొడుగులు తింటుంటే విటమిన్ డి అందుతుంది. చిక్కుడు కాయలు ఆహారంలో భాగంగా చేసుకుంటే వాటి ద్వారా అమైనా యాసిడ్లు చేరి మేలు కలుగుతుంది.