బుధవారం, 21 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 22 జూన్ 2023 (16:16 IST)
సంబంధిత వార్తలు
గర్భం దాల్చిన ప్లస్ వన్ విద్యార్థిని.. ప్రేమికుడిపై కేసు
ఆన్లైన్ గేమ్ వ్యసనం... అమ్మ తిట్టిందనీ ఆత్మహత్య
విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలి.. మంత్రి బొత్స
మద్యం మత్తులో ఉన్న మహిళను గదికి తీసుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?
టెన్త్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు.. ఎక్కడ?
అమ్మ-భార్య. చందమామ- చుక్కలు..?
"అమ్మకు భార్యకు తేడా ఏమిటి రా? " అడిగింది టీచర్ స్టూడెంట్ని
"అమ్మ చందమామను చూపిస్తే, భార్య చుక్కలు చూపిస్తది సార్..!" అసలు విషయం చెప్పాడు స్టూడెంట్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్బైజాన్ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు బహిరంగ మద్దతు పలికిన టర్కీ, అజర్బైజాన్లకు గట్టి దెబ్బ తగిలింది. ఆ దేశాలు పాకిస్థాన్కు మద్దతు ప్రకటించడంపై మన దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలకు వెళ్లేందుకు భారత పర్యాటకులు అనాసక్తి చూపుతున్నారు. దీనికి కారణం ఆ రెండు దేశాల వీసా దరఖాస్తుల్లో గత కొన్ని రోజులుగా 42 శాతం క్షీణత కనిపించడమే. ఈ విషయాన్ని వీసా ప్రాసెసింగ్ సంస్థ అట్లీస్ వెల్లడించింది. వీసా ప్రక్రియ మధ్యలో ఉన్నప్పటికీ అనేక మంది ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది.
పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కోవిడ్ 19 కేసులు క్రమంగా దేశంలో పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు, జాగ్రత్తలు వెల్లడించింది. దగ్గుతున్నా, తుమ్ముతున్నా చేతి రుమాలు లేదా టిష్యూ పేపరును ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవాలి. తరచూ చేతులు కడుక్కుంటూ వుండాలి, సబ్బు లేదా ఆల్కహాల్ ఆధారిత లిక్విడ్ ఉపయోగిస్తూ చేతులు శుభ్రం చేసుకోవాలి. జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు అరచేతిని అడ్డుపెట్టుకోకుండా మోచేయి లోపలభాగాన్ని అడ్డుగా పెట్టుకోవాలి.
పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్ జనరల్కు బహుమతి!!
భారత్పై ప్రతీకార జ్వాలతో నిత్యం రగిలిపోతూ పహల్గాం ఉగ్రదాడికి కుట్రపన్నిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్కు ఆ దేశ ప్రభుత్వం బహుమతి ఇచ్చింది. ఆయనకు అత్యున్నత స్థాయితో కూడిన పదోన్నతి కల్పించింది. ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దేశంలోనే అత్యున్నత సైనిక హోదా గుర్తింపు పొందారు. ఈ మేరకు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపింది.
మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!
మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు చేసుకుంది. అదీ 23 ఏళ్లకే రాష్ట్రానికి ఒకడితో సంసారం చేసింది. పెళ్లికాని పురుషులను టార్గెట్ చేసి వారిని వివాహం పేరిట దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నవ వధువు నగలు, నగదుతో పారిపోయిందని ఫిర్యాదులు వెల్లడైన నేపథ్యంలో, పోలీసులు రహస్య ఆపరేషన్ ప్రారంభించి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సోమవారం భోపాల్లో సవాయి మాధోపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్
వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సంకీర్ణ ప్రభుత్వంపై, కొంతమంది అధికారులపై తీవ్ర దాడికి దిగారు, అన్యాయాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని తీవ్రంగా హెచ్చరించారు. వైకాపా స్థానిక సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, "మీరు కోరుకునే ఏ పుస్తకంలోనైనా పేర్లను రాయండి. మీరు అన్యాయాలు చేయాలనుకుంటే ముందుకు సాగండి. మీరు సమ్మె చేయాలనుకుంటే సమ్మె చేయండి. కానీ మా సమయం వస్తుంది, అన్యాయాలు చేసిన మీలో ప్రతి ఒక్కరికీ మేము ఒక సినిమా చూపిస్తాము. పదవీ విరమణ చేసిన వారిని కూడా వెనక్కి లాగుతారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి
ఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా క్యాల్షియం లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. 45 ఏళ్లు పైబడిన దగ్గర్నుంచి మెనోపాజ్ సమస్య ఉత్పన్నమవగానే శరీరంలో క్యాల్షియం తగ్గిపోయి ఇబ్బందిపడుతున్నారు. కనుక ఇలాంటివారు క్యాల్షియం పుష్కలంగా వున్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. పాలు, పెరుగు, జున్న వంటి పాల ఉత్పత్తులలో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. గసగసాలు, నువ్వులు, అవిసె గింజలు, చియా గింజలు, బాదం పప్పు వంటివి తింటుంటే శరీరానికి క్యాల్షియం అందుతుంది.
థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స
దక్షిణాసియాలోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ నెట్వర్క్ అయిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ), 61 ఏళ్ల రోగి వట్టివేల ఆదినారాయణకు గుంటూరులోని తమ కేంద్రంలో విజయవంతంగా చికిత్స అందించింది. ఈ రోగికి థైమోమాతో కూడిన మస్తీనియా గ్రావిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఇది థైమస్ గ్రంథి(ఛాతీలో, రొమ్ము ఎముక వెనుక, గుండె పైన ఉంది)లోని కణితితో సంబంధం ఉన్న అరుదైన ఆటో ఇమ్యూన్ రుగ్మత. ఈ పరిస్థితికి కీలకమైన సూచికలుగా వాలిపోతున్న కనురెప్పలు, బల్బార్ లక్షణాలు, మింగటంలో ఇబ్బంది వంటి లక్షణాలు అతనికి వున్నాయి.
తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లిపాయ తీసుకుంటే అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. వేడి నీటితో వెల్లుల్లి ప్రయోజనాలు తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లిని వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్న వెల్లుల్లిలోని బ్యాక్టీరియా వైరస్ను చంపే గుణాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లి వెచ్చని నీరు కాలానుగుణ ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ, అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి వేడినీరు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి
గ్రీన్ టీ అనగానే సాధారణంగా కొవ్వును కరిగించుకోవటానికి వాడతారు అని తెలుసు. కాని గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ సేవిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. గ్రీన్ టీకి శరీరంలోని క్రొవ్వు, రక్తపీడనాన్ని తగ్గించే శక్తి వుంది. గ్రీన్ టీ కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది. గ్రీన్ టీ త్వరగా బరువు తగ్గటానికి అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకు మంచిది, మతిమరుపు రాకుండా చేస్తుంది. కీళ్లనొప్పులతో బాధ పడేవారికి గ్రీన్ టీ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.