బుధవారం, 5 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 22 జూన్ 2023 (16:16 IST)
సంబంధిత వార్తలు
గర్భం దాల్చిన ప్లస్ వన్ విద్యార్థిని.. ప్రేమికుడిపై కేసు
ఆన్లైన్ గేమ్ వ్యసనం... అమ్మ తిట్టిందనీ ఆత్మహత్య
విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలి.. మంత్రి బొత్స
మద్యం మత్తులో ఉన్న మహిళను గదికి తీసుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?
టెన్త్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు.. ఎక్కడ?
అమ్మ-భార్య. చందమామ- చుక్కలు..?
"అమ్మకు భార్యకు తేడా ఏమిటి రా? " అడిగింది టీచర్ స్టూడెంట్ని
"అమ్మ చందమామను చూపిస్తే, భార్య చుక్కలు చూపిస్తది సార్..!" అసలు విషయం చెప్పాడు స్టూడెంట్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?
ఉత్తరప్రదేశ్లో వింత ఘటన చోటుచేసుకుంది. కొత్త పెళ్లి కొడుకు తండ్రి కావాలనే కల పెళ్లైన మూడో రోజే నెరవేరింది. అవును మీరు చదువుతున్నది నిజమే. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్రాజ్లోని కార్చన తహసీల్కు చెందిన యువకుడు బంధువుల బృందం వివాహం చేసుకునేందుకు అమ్మాయి ఇంటికి ఫిబ్రవరి 24న జస్రా గ్రామానికి వెళ్ళింది. అమ్మాయి తరపు వాళ్లు ఘనంగా స్వాగతం పలికారు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి తర్వాతి రోజు ఫిబ్రవరి 25న వధువు వీడ్కోలు జరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని
2,000కి పైగా జాతులు, 1.5 లక్షలకు పైగా రక్షించబడిన, అంతరించిపోతున్న, ప్రమాదంలో ఉన్న జంతువులకు గృహంగా ఉన్న వంతారా భారత ప్రధానికి ఆతిథ్యం ఇచ్చింది. తన సందర్శనలో, ప్రధానమంత్రి వంతారా వైల్డ్లైఫ్ ఆసుపత్రిని పరిశీలించారు. ఇది MRI, CT స్కాన్లు, ICUలు, వైల్డ్లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ వంటి ప్రత్యేక విభాగాలతో సమకూర్చబడింది. ఆసుపత్రిలో ఆసియాటిక్ సింహంపై MRI నిర్వహణను వీక్షించారు. అలాగే, ఓపరేషన్ థియేటర్లో రహదారిపై ప్రమాదానికి గురై రక్షించబడిన చిరుతపులిపై అత్యవసర శస్త్రచికిత్సను గమనించారు.
Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి (video)
జనసేన పార్టీకి సంబంధించిన అత్యంత అపఖ్యాతి పాలైన సంఘటనలలో ఒకటి తిరుపతి జెఎస్పీ నాయకుడు కిరణ్ రాయల్ కుంభకోణం. లక్ష్మీ రెడ్డి అనే మహిళ మీడియా ముందుకు వచ్చి, కిరణ్ రాయల్ తనను శారీరకంగా మోసం చేశాడని, డబ్బు కోసం దోపిడీ చేశాడని చెప్పింది. కిరణ్ రాయల్, లక్ష్మీ రెడ్డి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ వర్గాలు షేర్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే లక్ష్మీ రెడ్డిని మోసపూరిత ఆరోపణలపై రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కొంతకాలం మీడియా దృష్టికి దూరంగా ఉంది.
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై జనసేన పార్టీ (జేఎస్పీ) నాయకులు పలు పోలీసు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల ప్రకారం, కొన్ని విషయాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి పవన్ కళ్యాణ్ రూ.50 కోట్లు తీసుకున్నారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్
సంకీర్ణ ప్రభుత్వం త్వరలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని, సమీప భవిష్యత్తులో దాని మార్గదర్శకాలను విడుదల చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్య-ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ పథకం గురించి శాసన మండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ లోకేష్ ఈ ప్రకటన చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.9,407 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సమయంలో, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. "తల్లికి వందనం" సహా ఆరు కీలక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్
హైదరాబాద్: రక్త క్యాన్సర్, రక్త రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన DKMS ఫౌండేషన్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IIT హైదరాబాద్)తో కలిసి రక్త మూల కణ అవగాహన, దాన కార్యక్రమాన్నిIIT హైదరాబాద్ కళాశాల ఉత్సవం ఎలాన్& ఎన్విజన్ 2025 సందర్భంగా విజయవంతంగా నిర్వహించింది. 16వ వార్షిక సాంకేతిక-సాంస్కృతిక ఉత్సవంలో DKMS ఫౌండేషన్ ఇండియా సామాజిక సంక్షేమ భాగస్వామిగా ఉంది. రక్త క్యాన్సర్లు, ఇతర ప్రాణాంతక రక్త సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవడానికి భారతదేశంలో బలమైన రక్త మూల కణ దాత రిజిస్ట్రీని కలిగి ఉండవలసిన అవసరం గురించి యువతకు అవగాహన కల్పించడానికి DKMS ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది.
గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?
నట్స్- ఎండు గింజలను నీటిలో నానబెట్టి తింటుంటారు. ఇలా నానబెట్టి తినడం వెనుక కారణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. గింజలు, విత్తనాలను చిక్కుళ్ళు నానబెట్టినట్లే నానబెట్టాలి. గింజలు, విత్తనాలలో జీర్ణక్రియను దెబ్బతీసే, ఖనిజ శోషణ, పోషక స్థాయిలను తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. గింజలను నీటిలో నానబెట్టడం ద్వారా, ఆ యాంటీ-న్యూట్రియంట్లు తటస్థీకరించబడి చాలా పోషకమైన ఆహారం లభిస్తుంది. గింజలను సాధారణ ఫిల్టర్ చేసిన నీటిలో లేదా చిటికెడు సముద్రపు ఉప్పు కలిపిన నీటిలో కొన్ని గంటలు లేదా 12 గంటల వరకు నానబెట్టవచ్చు.
ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? మీరు ఎండుద్రాక్షలను నానబెట్టి ప్రతిరోజూ తినవచ్చు. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో ఒకటి. ఇవి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎండు ద్రాక్షలో వుండే విటమిన్లు ఎ, ఇ వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. సోడియం సమతుల్యతను కాపాడే పొటాషియం ఉంటుంది.
యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా చేసే కొన్ని పండ్లు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఉసిరి కాయల రసం త్రాగుతుండాలి. కాఫీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్
శరీరంలో ఏదైనా నొప్పి అనిపిస్తే వెంటనే మనం పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటాం. కానీ సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్ మన వంటిట్లోనే వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. దంతాలు నొప్పిగా వున్నప్పుడు ఓ లవంగం చప్పరిస్తే నొప్పి తగ్గుతుంది. గొంతునొప్పిగా వున్నప్పుడు కాస్తంత తేనెను సేవిస్తే ఫలితం వుంటుంది. కీళ్లనొప్పులు, వెన్నునొప్పి బాధిస్తున్నప్పుడు మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్లాడర్ సమస్యలతో వున్నవారు బ్లూబెర్రీలు తింటుండాలి. సీజనల్ వ్యాధులు రాకుండా వుండాలంటే పసుపు పాలు తాగుతుండాలి.