శుక్రవారం, 2 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 7 జనవరి 2020 (19:12 IST)
సంబంధిత వార్తలు
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
ఒకటవ నెంబరు ఫ్లాట్ఫాం పైకి రైలు వస్తోంది
ఇది నో పార్కింగ్ జోన్
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
"నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!" అన్నాడో బౌలర్
"మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! అడిగాడు విలేకరి
"ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కన్నడ నటుడు దర్శన్ భార్యకు అసభ్య సందేశాలు... ఇద్దరు అరెస్టు
కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మికి అసభ్య సందేశాలు పంపిన కేసులో ఇద్దరిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ నిపుణుడు కావడం గమనార్హం. దావణగెరకు చెందిన టెక్కీ నితిన్, బెంగుళూరులోని చిక్కబానవర ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ చంద్రుగా వీరిని గుర్తించారు. ఐపీ అడ్రెస్ల ఆధారంగా వీరిద్దరిని గుర్తించారు.
KCR: అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిన కేసీఆర్.. బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న కవిత
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీకి కొద్దిసేపు హాజరై నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం హాజరు వేయించుకోవడానికే వచ్చి, చర్చల్లో పాల్గొనడం లేదని కాంగ్రెస్ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ చర్చకు మరింత ఆజ్యం పోస్తూ, ఆయన కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి సరిగ్గా హాజరు కాకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె అన్నారు. తప్పులు జరిగినప్పుడు కేసీఆర్ సభలో ఉండి ప్రశ్నలను ఎదుర్కోవాలని కవిత పేర్కొన్నారు.
వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో చికెన్ ముక్కలు కనిపించాయి..
వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో చికెన్ ముక్కలు కనిపించాయి. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో నిర్లక్ష్యం వహించిన డెలివరీ యాప్, హోటల్పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.55 వేల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ, వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యతను గుర్తుచేసింది. ఈ ఘటనపై రాతపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా డెలివరీ యాప్ సంస్థ, హోటల్ నిర్వాహకుల్ని ఆదేశించింది.
అసెంబ్లీని బూతుల మయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నేత హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం శాసనసభ నుంచి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వాకౌట్ చేసింది. అంతేకాకుండా, ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. అసెంబ్లీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల మయం చేశారని, అందుకే సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు, స్పీకర్ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం గన్పార్క్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్రావు నిరసన తెలిపారు.
పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. స్వీట్స్ ఇస్తానంటూ ఇంటికి పిలిచి మర్మాంగంపై దాడి చేసిన ప్రియురాలు
తనను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియుడిపై ప్రియురాలు దాడి చేసింది. వంట గదిలో కూరగాయలు తరిగే కత్తిపీటతో మర్మాంగంపై దాడి చేసింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడి. కొత్త సంవత్సరం రోజున స్వీట్స్ ఇస్తానంటూ ఇంటికి పిలిచి ఈ దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరిని తింటుంటాము. అయితే మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు అమ్ముతుంటారు. ఈ కొబ్బరి పువ్వులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్ను నివారించడంలో సహాయపడుతుంది.
పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం
మానవ ఆరోగ్యానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్ ఔషధం అయిన నిమెసులైడ్ కలిగిన ఔషధ తయారీ, అమ్మకం, పంపిణీని కేంద్రం నిషేధించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సిఫార్సు, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(DTAB)తో సంప్రదించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిషేధం విధించబడింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది. క్యాన్సర్, అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తటస్థీకరిస్తుంది.