శనివారం, 31 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 7 జనవరి 2020 (19:12 IST)
సంబంధిత వార్తలు
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
ఒకటవ నెంబరు ఫ్లాట్ఫాం పైకి రైలు వస్తోంది
ఇది నో పార్కింగ్ జోన్
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
"నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!" అన్నాడో బౌలర్
"మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! అడిగాడు విలేకరి
"ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో కోల్కతా పోలీసులు శుక్రవారం రాత్రి గురుగ్రామ్లో పూణే లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిని అరెస్టు చేశారు. అందుకోసం వారు సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఆపరేషన్ సింధూర్ పైన, పహెల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో ముస్లిం కమ్యూనిటిపైన ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనితో కొంతమంది ఆమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపించారు. కాగా సదరు యువతి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయబడిన అభ్యంతరకర వీడియో ఆన్లైన్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్
ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం రేపింది. కలెక్టరేటులో పనిచేసే ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో వారు హోం ఐసోలేషన్లో వున్నారు. కలెక్టరేట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మిగిలిన సిబ్బందికి నెగెటివ్గా వచ్చింది. కలెక్టరేట్లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం కలెక్టరేట్లోని రెండు సెక్షన్ల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?
ఆసుపత్రిని క్లీన్ చేస్తుంటాడు ఆ యువకుడు. ఉదయాన్నే వచ్చి అన్ని గదులను శుభ్రం చేసిన తర్వాత అందరికీ టీ తీసుకుని ఇస్తుంటాడు. అతడు ఆసుపత్రిని ఎంతో శుభ్రంగా వుంచడంతో పాటు సమయానికి వైద్యులందరికీ టీ ఇస్తుంటాడు. ఇక అతడి ప్రవర్తన కూడా సింపుల్ సూపర్బ్. ఇతగాడిని ఆరు నెలలుగా గమనిస్తోంది ఆసుపత్రిలో పనిచేసే లేడీ డాక్టర్. అతడి ప్రేమలో పడిపోయింది. ఓరోజున అతడికి ప్రపోజ్ చేసింది. హౌస్ కీపింగ్ చేసే ఆ యువకుడు తనకు లేడీ డాక్టర్ ప్రపోజ్ చేయడంతో షాక్ అయ్యాడు. పూర్తి వివరాలు చూద్దాము.
Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?
తిరుపతి జిల్లాలోని గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లోని డ్రైనేజీ కాలువలో శుక్రవారం పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగిస్తుండగా కవల శిశువుల మృతదేహాలను కనుగొన్నారు. మృతదేహాలను గుర్తించిన కార్మికులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికులలో ఊహాగానాలకు దారితీసింది.
Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు
మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేయాలని సోషల్ మీడియాలో విస్తృతంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జూన్ 6 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో ఏదైనా జాప్యం జరిగితే 2.45 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, లక్షలాది మంది పాఠశాల విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దెబ్బతీస్తుందని పాఠశాల విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?
మొక్కల ఆధారిత ఆహారంలో అధిక మోతాదులో ఫ్లేవనాయిడ్లు వుంటాయి. కనుక వీటితో ఎటువంటి చెడు దుష్ప్రభావాలు వుండవు. చాలామంది మునగ ఆకు పొడిని ఆహారంలో భాగం చేసుకుంటే ఏమయినా దుష్ప్రభావాలు వుంటాయోమోనని సందేహిస్తుంటారు. మునగ ఆకులు, విత్తనాలు, బెరడు, వేర్లు, రసం, పువ్వులను సాధారణంగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగ ఆకులు, గింజల కాయలను ఆహారంగా ఉపయోగిస్తారు. మునగ ఆకు సారాలతో కూడిన భద్రతా అధ్యయనాలు మునగ చాలా సురక్షితమైనదని సూచిస్తున్నాయి. మానవ అధ్యయనాలతో సంబంధం ఉన్న హానికరమైన ప్రభావాలు ఏవీ నివేదించబడలేదు.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి, ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.
మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్
పండ్లలో రారాజు మామిడి కాయలు మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.