సోమవారం, 24 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 7 జనవరి 2020 (19:12 IST)
సంబంధిత వార్తలు
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
ఒకటవ నెంబరు ఫ్లాట్ఫాం పైకి రైలు వస్తోంది
ఇది నో పార్కింగ్ జోన్
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
"నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!" అన్నాడో బౌలర్
"మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! అడిగాడు విలేకరి
"ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో, సరైన రాజధాని నగరం లేదని ఏపీ ప్రజలను ఎగతాళి చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అభివృద్ధి చేయాలనే నిర్ణయంపై ఏపీ సర్కారు దృఢంగా ఉంది. తాజా ఏఐ సంచలనం, గ్రోక్ కూడా ఆంధ్ర రాజధాని కోసం చంద్రబాబు దార్శనికతను పునరుద్ఘాటిస్తుంది. ఇటీవల, ఒక ఎక్స్ యూజర్ గ్రోక్ను ఆర్థిక దృక్కోణం నుండి సామాజిక సమ్మిళితం వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి లేదా వైజాగ్లో దేనినైనా ఎంచుకోవాలని కోరారు.
Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ తన ఎక్కువ సమయాన్ని తన రాజకీయ పనులకే కేటాయిస్తున్నారు. ఫలితంగా, ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు, హరి హర వీర మల్లు పార్ట్ 1, OG, చాలా ఆలస్యం అయ్యాయి. అయితే పవన్ హరీష్ శంకర్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పేరులేని ప్రాజెక్ట్ ఆగిపోయాయని పుకార్లు వస్తున్నాయి. ఇటీవల ఒక తమిళ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాల్లో నటించడం గురించి మాట్లాడారు.
Betting Apps: బెట్టింగ్ యాప్ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?
బెట్టింగ్ యాప్ల కేసులో పోలీసులు మరో కీలక అడుగు వేశారు. బెట్టింగ్ యాప్ల కేసులో గణనీయమైన పరిణామంలో, పోలీసులు 19 బెట్టింగ్ యాప్ల యజమానులను నిందితుల జాబితాలో చేర్చారు. మియాపూర్లో కేసు నమోదైంది. పోలీసులు యాప్ యజమానులకు నోటీసులు జారీ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!
ఢిల్లీ నుంచి సిమ్లాకు బయలుదేరిన విమానం సోమవారం జుబ్బల్హట్టి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానం ఉదయం 8.20 గంటలకు సిమ్లా జుబ్బల్హట్టికి చేరుకోగా పైలట్ ల్యాండింగ్ కోసం అత్యవసర బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత విమానంలో ప్రయాణికులు దాదాపు 30 నిమిషాల పాటు విమానాశ్రయంలో ఢిల్లీ నుంచి సిమ్లా తిరిగి వస్తున్నారు. ఆయనతో పాటు ఆ రాష్ట్ర డీజీపీ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. సోమవారం ఉదయం సిమ్లా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఢిల్లీ నుండి సిమ్లా వెళుతున్న ఆలయెన్స్ ఎయిర్ విమానం నంబర్ 91821 బ్రేకులతో సాంకేతిక లోపం తలెత్తినట్టు సమాచారం.
Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ (జీఎల్ఐ), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)కు సంబంధించిన పెండింగ్ బకాయిలలో రూ.6,200 కోట్లను సంకీర్ణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. రేపు లేదా మరుసటి రోజు నాటికి చెల్లింపు పూర్తిగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిధుల విడుదల పట్ల నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీఓ) అసోసియేషన్ ఉద్యోగులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండెపోటు దగ్గర్నుంచి ఎన్నో అనారోగ్య రుగ్మతలు చుట్టుముడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఐతే ఈ ఆహారాలు తినవచ్చు. అధిక కొలెస్ట్రాల్ శరీరానికి చాలా సమస్యాత్మకం. జామపండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి LDL కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. దానిమ్మలోని పాలీఫెనాల్స్ LDL కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నారింజ కూడా కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది.
చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?
చియా గింజలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?
ఉసిరి. ఉసిరి కాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు వున్నప్పటికీ, అధిక వినియోగం జీర్ణ సమస్యలు, నిర్జలీకరణం వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. ఉసిరితో కలిగే 9 సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకుందాము. అధికంగా ఉసిరి తీసుకోవడం వల్ల దాని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా విరేచనాలు, మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పికి దారితీస్తుంది. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, ఇది మందులు తీసుకుంటున్న లేదా తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం కావచ్చు. రక్తాన్ని పలుచబరిచే మందులు, యాంటీ-హైపర్టెన్సివ్లు, మధుమేహ మందులు వంటి కొన్ని మందులతో ఆమ్లా సంకర్షణ చెందుతుంది.
పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు
పుదీనా ఆకులు. వీటిని వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా పచ్చడి తింటే జీర్ణశక్తి లేనివారికి మంచి శక్తినిస్తుంది. నీడలో ఆరబెట్టిన పచ్చిపుదినా ఆకులు బాగా ఎండించి మెత్తగా నూరి ఆ చూర్ణానికి నీటిని కలిపి కేశాలు రాలినచోట రాస్తే తిరిగి మొలుస్తాయి. ఎండిన పుదీనా ఆకులను దుస్తుల మధ్య పెడితే వస్త్రాల మధ్యకి పురుగులు చేరవు. పుదీనా ఆకు కషాయంలా కాచి, దానిని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు అదుపులోకి వస్తాయి.
పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?
ఫ్రూట్స్. పండ్లను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తింటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, ఖాళీ కడుపుతో తింటే సమస్యను సృష్టించవచ్చు. ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. పండ్లలో ఫైబర్, పాలీఫెనాల్స్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. పండ్లను ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది, ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు కడుపులో యాసిడ్ స్రావాన్ని పెంచుతాయి, ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించాలంటే భోజనానికి కాస్త ముందుగా పండ్లను తినవచ్చు.