సోమవారం, 29 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:26 IST)
సంబంధిత వార్తలు
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఇది నో పార్కింగ్ జోన్
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి.
"ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.
"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి.
"వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తిరుమలలో తెలంగాణ భవన్ కోసం డిమాండ్.. శబరిమలలోనూ ఇదే తరహాలో..?
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉటంకిస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తిరుమలలో తెలంగాణ భవన్ కోసం డిమాండ్ను పునరుద్ధరించారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజలు తరచుగా ఆలయ సందర్శనల సమయంలో వసతి, సరైన సౌకర్యాల కోసం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
California: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతులు మృతి
ఉన్నత విద్య-ఉద్యోగ అవకాశాల కోసం అమెరికాలో ఉంటున్న తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులను మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన 25 ఏళ్ల పులఖండం మేఘన రాణిగా, ముల్కనూరుకు చెందిన 24 ఏళ్ల కడియాల భావనగా గుర్తించారు. ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం సుమారు 4 గంటలకు జరిగింది. మేఘన, భావన, ఎనిమిది మంది స్నేహితులతో కలిసి రెండు కార్లలో అలబామా హిల్స్ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక మలుపు వద్ద అదుపుతప్పి, రోడ్డు పక్కకు దూసుకెళ్లి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం - నెల్లూరు జిల్లాలోకి గూడూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. దీనికి సంబంధించి బుధవారం తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది.
రాయచోటిని అలా చేసేశారా? మంత్రి రాంప్రసాద్ కన్నీళ్లు, ఓదార్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై వచ్చిన సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించింది. ఆ ప్రకారం కొత్తగా మరో 3 జిల్లాలు ఏర్పడనున్నాయి. మదనపల్లె, మార్గాపురం, రంపచోడవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేయనున్నారు. కాగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాకు కలిపేయడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లెకు వెళ్లడంపై ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఓదార్చారు.
ప్రసవానంతరం తల్లి మృతి.. అంబులెన్స్లో నవజాత శిశువు కూడా మరణం
ప్రసవానంతర సమస్యలతో తల్లి మరణించగా, కొన్ని గంటల తర్వాత తల్లి మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురై అందులో ఉన్న ఆమె నవజాత శిశువు కూడా మరణించింది. హిందూపురం మండలం బసనపల్లి ఆటోనగర్కు చెందిన నజ్మా ప్రసవం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తిరుగు ప్రయాణంలో ఆ కుటుంబం దుఃఖం మరింత తీవ్రమైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది.
గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.