బుధవారం, 29 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:26 IST)
సంబంధిత వార్తలు
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఇది నో పార్కింగ్ జోన్
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి.
"ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.
"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి.
"వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నిండుకుంటున్న పెట్రోల్ నిల్వలు.. దేశం చీకట్లోకి వెళ్లిపోతుందంటున్న పాక్ మంత్రి
పొరుగుదేశం పాకిస్థాన్లో పెట్రోల్ నిల్వలు అడుగంటి పోతున్నాయి. ప్రస్తుతం కేవలం ఒక్క రోజుకు మాత్రమే చమురు నిల్వలు ఉన్నట్టు సాక్షాత్ పాకిస్థాన్ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతటి ప్రమాదకరస్థితిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. ఒక దేశానికి నెలల తరబడి సరిపోయే ఇంధన నిల్వలు ఉండటం కనీసం అవసరం కాగా, పాకిస్థాన్లో మాత్రం కేవలం వారం రోజులకు సరిపడ ముడి చమురు నిల్వలు ఉండటం గమనార్హం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే మత దేశం చీకట్లోకి వెళ్లిపోతుందని పాక్ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
సాయినాథుడికి నమస్కారం, శిరిడీలో టీవీకె చీఫ్ విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్న నేపథ్యంలో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఏప్రిల్ 29న అంటే ఈరోజున షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. విజయ్ బుధవారం మధ్యాహ్నం షిర్డీ చేరుకుని సాయిబాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొద్దిరోజులుగా ఆయన వరుసగా ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుచెందూర్ మురుగన్ ఆలయం, త్రిచిలోని ఒక చర్చిని కూడా సందర్శించారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో, ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
సోషల్ మీడియా ద్వారా చీరల వ్యాపారం చేస్తున్న భార్యను హత్య చేసిన భర్త, ఎందుకు?
చెన్నైలో దారుణం జరిగింది. చీరల వ్యాపారం చేస్తూ డబ్బును ఆర్జిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన మహిళను తాగుడుకి బానిస అయిన భర్త హత్య చేసాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చెన్నై నగరంలో సుబ్రహ్మణ్యం, నాగలక్ష్మి దంపతులు నివాసం వుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రష్యాలో వైద్య విద్యను అభ్యసిస్తుండగా, చిన్న కుమారుడు కాలేజీలో చదువుతున్నాడు. భర్త సుబ్రహ్మణ్యం తన ఉద్యోగాన్ని కోల్పోయి మద్యానికి బానిసయ్యాడు. మరోవైపు నాగలక్ష్మి శ్రీ సాయి సిల్క్స్ పేరిట చీరల వ్యాపారం చేస్తోంది.
నాడు దానవీశూరకర్ణ - నేడు కుంభకర్ణుడు : సీఎం రేవంత్పై కేటీఆర్ ధ్వజం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాకముందు దానవీరశూరకర్ణంగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత కుంభకర్ణుడుగా మారిపోయారని విమర్శించారు. రైతుల గురించి సీఎం రేవంత్రెడ్డి స్పీచ్లు, డైలాగ్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంటే.. 'రైతు భరోసా'ను వాయిదాలుగా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.
ఆస్తి కోసం తల్లిదండ్రులు ఇంట్లో వుండగానే ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె
చిలకలూరిపేటలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నకూతురే తల్లిదండ్రుల ఇంటికి నిప్పు పెట్టింది. ఈ ఘటలో తల్లిదండ్రులు తృటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చిలకలూరిపేటలో తమ ఆస్తి కావాలని తమ కుమార్తె చంద్రిక గత కొన్ని రోజులుగా వేధిస్తోందని ఆమె తల్లి వెల్లడించింది. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన చంద్రిక తనపైన, తన మనవరాలి పైన పెట్రోలు పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాము తప్పించుకుని లోపలకు వెళ్లి తలుపులు వేసుకోగా బైట తలుపులపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిందనీ, ఆమె నుంతి తమకు ప్రాణభయం వున్నదంటూ ఆమె పేర్కొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే
శరీర కండరాలను పెంచుకోవడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. కండర ద్రవ్యరాశిని పెంచడానికి మీరు తినగలిగే ఎనిమిది కండరాలను పెంచే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. కోడిగుడ్లు మాంసకృత్తుల నుండి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి, బి12, బి6, థయామిన్ విటమిన్ల శక్తివంతమైన మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటికే ఆహారంలో తగినంత కొవ్వును కలిగి ఉంటే, ప్రోటీన్ తీసుకోవడం పెంచడానికి అవసరమైతే చేపలు తినవచ్చు. బాదం పప్పులు, వాల్నట్లను మితంగా తింటుంటే కండరాలను నిర్మించడానికి అద్భుతమైన ఎంపిక. అమైనో ఆమ్లాలు కలిగిన సోయాబీన్స్ తింటుంటే కండరాలను పెంచుకునే అవకాశం వుంటుంది.
వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?
వేసవి తాపానికి మజ్జిగ మందు లాంటిది. మండు వేసవిలో అలా బయటకు వెళ్లివచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మజ్జిగలో వుండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్ శరీరం యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థలకు కీలకమైనది. మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మజ్జిగ బీపీని తగ్గిస్తుంది, తద్వారా రక్తపోటు- గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయి. ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియంను జోడిస్తుంది. మజ్జిగలోని తక్కువ కేలరీలు, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరిచేందుకు ఆయుర్వేదంలో కొన్ని హెర్బల్ పానీయాలను తెలిపారు. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. పుదీనా కుటుంబానికి చెందిన ఒక మూలిక, నిమ్మకాయ ఔషధతైలం దాని సిట్రస్ వాసనతో, వేడి ఒత్తిడిని ఎదుర్కోగలదు. మందార టీని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, ఆర్ద్రీకరణలో సహాయపడుతుంది. ఇది వేసవిలో అద్భుతమైన పానీయం. సోంపు గింజలు సాంప్రదాయకంగా శరీరాన్ని చల్లబరచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం వున్న కొత్తిమీరను తీసుకుంటే వేసవిలో ప్రయోజనం వుంటుంది. జీర్ణ సమస్యలను కూడా ఇది అడ్డుకుంటుంది.
వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తాయి. చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు. బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.
పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, సంప్రదాయ డీబీఎస్ విధానంపై ఒక నూతన ఆవిష్కరణగా రూపొందించిన తన అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిము లేషన్(aDBS) వ్యవస్థను భారతదేశంలో ప్రారంభించినట్లు ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామి అయిన మెడ్ట్రానిక్ నేడిక్కడ ప్రకటించింది. పార్కిన్సన్స్ అనేది క్రమంగా తీవ్రమయ్యే ఒక నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో కదిలే, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా, ఇది నడవడం, రాయడం లేదా రోజువారీ వస్తువులను పట్టుకోవడం వంటి సాధారణ కార్యకలాపాలను మరింత కష్టతరం చేయవచ్చు.