గురువారం, 29 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:26 IST)
సంబంధిత వార్తలు
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఇది నో పార్కింగ్ జోన్
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి.
"ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.
"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి.
"వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం.. ఫిబ్రవరి 19న ప్రారంభం
భారతదేశంలోని మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 19న అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ సంస్థ NVIDIA మద్దతుతో పనిచేస్తుంది. కృత్రిమ మేధస్సులో అధునాతన విద్యపై దృష్టి పెడుతుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్ను కోర్సులు కవర్ చేస్తాయి. రాబోయే రెండేళ్లలో 10,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ విశ్వవిద్యాలయం లక్ష్యం. విద్యావేత్తలతో పాటు, ఏఐ స్టార్టప్లకు మార్గదర్శకత్వం వహించడంపై కూడా దృష్టి పెడుతుంది. ఆవిష్కరణ, పరిశోధనలకు మద్దతు ఇచ్చే బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యం.
మేడారం ఉత్సవంలో నీటి లభ్యతను, రిటైల్ సాధికారతను కల్పిస్తున్న కోకా-కోలా ఇండియా
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన వేడుక అయిన మేడారం జాతర 2026 కోసం సందర్శకులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో కోకా-కోలా ఇండియా, తన బాట్లింగ్ భాగస్వామి- హిందూస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి, పెద్ద ఎత్తున హైడ్రేషన్ యాక్సెస్, రిటైలర్ ఎనేబుల్మెంట్, కమ్యూనిటీ నేతృత్వంలోని కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రాధాన్యతల పట్ల తన నిబద్ధతను బలోపేతం చేస్తోంది. తన లోకల్ యువర్స్ చొరవ ద్వారా ఈ కంపెనీ, స్థానిక జీవనోపాధికి మద్దతు ఇవ్వడానికి, ఆర్థిక అవకాశాలను సృష్టించడానికి పరిసర రిటైలర్లు, విక్రేతలు, కార్మికులతో కలిసి పనిచేస్తోంది.
వైఎస్ జగన్ను ఏకిపారేసిన షర్మిల- అధికారం కోసమే జగన్ మరో పాదయాత్ర
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికే జగన్ మరో పాదయాత్రకు ప్రణాళిక రచిస్తున్నారని ఆరోపించారు. తమ తండ్రి దివంగత వైఎస్సార్ జలయజ్ఞం పథకం కింద ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను జగన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారని షర్మిల ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను చుట్టేసిన సీతాకోకచిలుకలు, ఆయనలో ఆ పవర్ వుందట...
సీతాకోకచిలుకలు. వాటిని పట్టుకుందామంటేనే తుర్రుమంటూ ఎగిరిపోతాయి. అట్లాంటి సీతాకోకచిలుకలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చుట్టేసాయి. ఒకటి నుదుటిపై వాలితో మరొకటి చేతిపై వాలింది. ఇంకోటి ఆయన గుండెలపై వాలింది. వాటిని చూస్తూ పవన్ ఎంతో ముచ్చటపడ్డారు. ఐతే అక్కడ ఎందరో వుండగా సీతాకోకచిలుకలు మాత్రం ఆయనపైనే వాలాయి. సీతాకోకచిలుకలు వాలితే శుభసూచకం అంటోంది శాస్త్రం. ఇలా బటర్ ఫ్లైస్ వాలితే అదృష్టం కలిసి వస్తుంది. భవిష్యత్ అంతా మంచిగా సాగుతున్నదట. సానుకూల శక్తి వున్నవారిపైనే ఇలా సీతాకోకచిలుకలు వాలుతాయని చెబుతున్నారు.
మేము వీణ అనే మహిళకు ఎలాంటి అబార్షన్లు చేయలేదు: హాస్పిటల్ యాజమాన్యం
మా సంజీవని హాస్పిటల్స్లో తను రెండుసార్లు అబార్షన్లు చేయించుకున్నానంటూ బాధితురాలు వీణ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది ఆస్పత్రి యాజమాన్యం. తమ ఆసుపత్రుల్లో ఎలాంటి అబార్షన్లు చేయలేదని చెప్పారు. హర్షవీణ అనే మహిళ కేవలం తమ ఆసుపత్రికి కన్సల్టెన్సీ కోసం వచ్చారనీ, అర్థగంటలోపే కిట్ తీసుకుని వెళ్లిపోయారంటూ వెల్లడించారు. తమ ఆసుపత్రిలో చేసే చిన్న చికిత్సనైనా తాము రిజిస్టర్లో నమోదు చేస్తామనీ, కనుక ఆమె మా ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకున్నానని చెప్పడంలో వాస్తవం లేదని కొట్టిపారేసారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం వారు విడుదల చేసారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం
మిరియాలు వంటకాలలో తప్పనిసరిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకోసారి చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుంది. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే మిరియాల రసం తాగితే ఫలితం వుంటుంది. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో కాస్త మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.
వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?
సాధారణంగా పూరి, ఉప్మా ఈ రెండింటిలో పూరి తింటేనే శరీరానికి ఎక్కువ వేడి చేస్తుంది. దీనికి గల కారణాలు, ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటో తెలుసుకుందాము. పూరీలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలు శరీరంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పూరీలను మైదాతో లేదా గోధుమ పిండితో చేసినా, నూనెను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల అది అసిడిటీకి దారితీస్తుంది. కడుపులో మంట లేదా వేడి చేసినట్లు అనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇందులో ఉండే అధిక క్యాలరీలు, కొవ్వు పదార్థాలు జీవక్రియను వేగవంతం చేసి వేడిని కలిగిస్తాయి.
సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను విస్తృతంగా చేయటంతో పాటుగా వారికి అవగాహనను మరింత పెంచటానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలకు పరిమిత అవకాశాలు ఉన్న సమాజాల చెంతకు వ్యవస్థీకృత స్క్రీనింగ్ సేవలను చేరువ చేయటం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించటం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.
వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?
భారతదేశంలో నిపా వైరస్ (Nipah Virus) కేసులు ఐదు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వైరస్ సోకిన వారితో సమీపంగా వున్నవారిని, కుటుంబ సభ్యులను మొత్తం 100 మందిని క్వారెంటైన్లో వుంచారు. ఆసియా దేశాల్లో పలు విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులను కోవిడ్ మాదిరి పరీక్షలు చేస్తున్నారు. నిపా వైరస్ సాధారణంగా కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. భారత్లో గతంలో కేరళ (కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో) దీని కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది.
పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
రుచికరమైన రుచితో పాటు, పీతలు తినడానికి ఆరోగ్యకరమైనవి. పీతలు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పీత తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాము. పీత తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రోటీన్ యొక్క మూలం, ఇది శక్తిని ఇస్తుంది. జీవక్రియను పెంచుతుంది. పీత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్- ప్రోటీన్లకు మంచి మూలం, ఇవన్నీ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీతలు మెదడు ఆరోగ్యం, అభివృద్ధిని ప్రభావితం చేసే ఇతర కారకాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పీత మాంసంలో భాస్వరం అధికంగా ఉంటుంది, ఫలితంగా దంతాలు, ఎముకలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది.