శనివారం, 1 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:26 IST)
సంబంధిత వార్తలు
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఇది నో పార్కింగ్ జోన్
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి.
"ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.
"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి.
"వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
AP Liquor Scam: రూ.3,200 కోట్ల ఏపీ మద్యం కుంభకోణం- 48 మందిపై కేసులు
రూ.3,200 కోట్ల ఏపీ మద్యం కుంభకోణంలో నిందితులకు శుక్రవారం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన తర్వాత విజయవాడ ఎసిబి కోర్టు వారి ఆస్తులను అటాచ్ చేయడానికి ఆమోదం తెలిపింది. గతంలో, కోర్టు పిటిషన్ను తిరిగి ఇచ్చింది. కానీ సిట్ దానిని సహాయక ఆధారాలతో మళ్ళీ సమర్పించింది. సమీక్ష తర్వాత, కోర్టు ఆమోదం తెలిపింది. కేసుకు సంబంధించిన జిఓ 111, జిఓ 126ను కూడా విడుదల చేసింది. సిట్ ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేసి మొత్తం 48 మందిపై కేసులు నమోదు చేసింది.
Nara Lokesh: విద్యార్థులకు కరాటే నేర్పిస్తాం.. నారా లోకేష్
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాలికలు ప్రతి రంగంలోనూ రాణించేలా సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ఆత్మవిశ్వాసం, బలాన్ని పెంపొందించడానికి, ఆంధ్రప్రదేశ్ అంతటా యువ పాఠశాల విద్యార్థులకు కరాటే నేర్పించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రాణి లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ అనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,592 పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న బాలికలు ఈ పథకం కింద కరాటే శిక్షణ పొందుతారు. 2025-26 విద్యా సంవత్సరంలో, ప్రతి బ్యాచ్ రెండు నెలల్లో 20 సెషన్లను కలిగి ఉంటుంది.
విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...
నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెళ్లి పోలీసు స్టేషను పరిధిలో ఈ నెల 8న దారుణమైన స్థితిలో ఓ మహిళ శవం లభించింది. ఆ మహిళ మృతదేహాన్ని దహనం చేయడంతో గుర్తుపట్టేందుకు పోలీసులకు సవాలుగా మారింది. ఐతే ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐతే ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. స్థానిక కొల్లాపూర్ పట్టణంలో స్వర్ణలత అనే 38 ఏళ్ల మహిళ గత ఏడేళ్ల క్రితం భర్తతో మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా వుంటోంది.
భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి
కట్టుకున్న భర్తతో పిల్లలు పుట్టించుకున్నావు.. ఇపుడు పిల్లలు లేని బావకు కూడా సంతాన భాగ్యం కల్పించాలంటూ ఇంటికొడలిపై అత్తామామలు తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వేధింపులకు పాల్పడ్డారు. అయితే, ఆ వివాహిత అందుకు అంగీకరించకపోవడంతో అత్తామామలు కలిసి ఆమెను ఓ గదిలో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను రక్షించి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ అమానవీయ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో వెలుగు చూసింది.
Student: హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్
కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక విద్యార్థి కత్తితో మరొక విద్యార్థిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. గురువారం నాడు రాయలసీమ విశ్వవిద్యాలయ హాస్టల్లో నివసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు అజయ్ నాయక్, బాలాజీ నాయక్ మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.
కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కార్తీక మాసంలో భక్తులు సాధారణంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామస గుణాలను పెంచే ఆహారాన్ని త్యజిస్తారు. దీనికి బదులుగా సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. నేతి బీరకాయ అధిక నీటి శాతం, పీచు పదార్థం కలిగి ఉండి, అత్యంత సాత్వికమైన కూరగాయ. ఉపవాసాలు, నిష్ఠతో కూడిన ఈ మాసంలో శరీరం శుద్ధిగా ఉండటానికి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి ఇది సహాయపడుతుంది. ఆహార నియంత్రణ అనేది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనలో మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్ను ప్రారంభించిన హెచ్సిఎహెచ్
హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని హైదరాబాద్లోని HCAH సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించింది. ఇది స్ట్రోక్, న్యూరో రిహాబిలిటేషన్లో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మరియు మానవ సంరక్షణను సౌకర్యవంతంగా మిళితం చేయటం ద్వారా భారతదేశంలో అత్యంత వేగవంతమైన రికవరీని అందించాలనే HCAH లక్ష్యానికి ఈ కేంద్రం ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణలో స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి, పట్టణ ప్రాంతాలలోని రోగులలో దాదాపు 20-30% మంది ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వుంటున్నారు.
మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?
రుతువులు మారినప్పుడల్లా, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం కూడా మారుతుంది. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, అలర్జీ కారకాల బారిన ఎక్కువగా పడటం, రోజువారీ దినచర్యలో మార్పులు... ఇవన్నీ మన రోగనిరోధక వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. దీనివల్ల మనం జలుబు, ఫ్లూ, అలసట బారిన సులభంగా పడే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్కేర్లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్, న్యూట్రిషనిస్ట్ రితక సమద్దార్ ప్రకారం, ఈ మారుతున్న సమయంలో ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక వ్యవస్థకు సమతుల్య ఆహారం, మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఆధారం.
పింక్ రిబ్బన్కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి
హైదరాబాద్: అపోహలను పటాపంచలు చేస్తూ, ఆశను రేకెత్తిస్తూ వెల్నెస్ బజార్ (Wellness Bzaar) ఒక చైతన్యవంతమైన సాయంత్రాన్ని నిర్వహించింది. సత్త్వ నాలెడ్జ్ సిటీలోని ది క్వోరమ్ (The Quorum) వేదికగా బస్టింగ్ మిథ్స్, సేవింగ్ లైవ్స్ (Busting Myths, Saving Lives) పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా హాజరయ్యారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం, భయాన్ని పారదోలి సాధికారతను నింపింది. భారతదేశంలోని ప్రముఖ నిపుణులు రొమ్ము క్యాన్సర్పై ఉన్న అపోహలను తొలగించారు.