బుధవారం, 23 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:26 IST)
సంబంధిత వార్తలు
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఇది నో పార్కింగ్ జోన్
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి.
"ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.
"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి.
"వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)
తనపై అక్రమంగా చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపినా తన భార్య వర్షిణి మాత్రం తనతోనే ఉంటుందని లేడీ అఘోరి నాగసాధు అంటున్నారు. ఓ మహిళ ఇచ్చిన మేరకు హైదరాబాద్ నగర మోకిలా పోలీసులు మోసం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాగసాధు వద్ద పోలీసులు రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణ అనంతరం నాగసాధును అరెస్టు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించారు.
పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్కు బుక్కింగ్స్ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడ్డారు. దీంతో కాశ్మీర్ పర్యాటక అందాలను తిలకించాలని ముందస్తు బుక్కింగ్స్ చేసుకున్న పర్యాటకులు తమ బుక్సింగ్స్ను రద్దు చేసుకుంటున్నారు. ఇది కాశ్మీర్ పర్యాటక రంగంపై పెనుప్రభావం చూపనుంది. జమ్మూకాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పరిస్థితులు క్రమంగా చక్కబడటంతో పాటు కాశ్మీర్ పర్యాటకం కూడా వృద్ధి చెందుతూ వచ్చింది. అయితే, ఈ ఉగ్రదాడి కాశ్మీర్ పర్యాటక రంగంపై పెనుప్రభావం చూపనుంది. ఈ దాడిలో పర్యాటకులలో భయాందోళనలను రేకెత్తించడంతో పాటు దేశ వ్యాప్తంగా ప్రతికూల సంకేతాలను నింపింది. దాడి జరిగిన వెంటనే పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడం మొదలుపెట్టారు.
ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్కు భార్య వీడ్కోలు (Video)
పహల్గామ్లో ఉగ్రమూకలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ నెల 16వ తేదీన హిమాన్షి అనే యువతిని వివాహం చేసుకున్న వినయ్.. హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్లారు. ఈ నవ దంపతులు పహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్ పర్యాటక అందాలను తిలకిస్తుండగా, ఉగ్రవాదులు జరిపిన దాడిలో వినయ్ ప్రాణాలు కోల్పోయాడు.
పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లోని మంగళవారం జరిగిన ఉగ్ర చర్యను ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక ఊచకోతగా అభివర్ణించారు. ఉగ్రవాదులు మతం అడిగి మరీ హతమార్చడం దారుణమని అభిప్రాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, ఈ దాడి పూర్తిగా నిఘా వైఫల్యం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ దుశ్చర్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు.
పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడి నుంచి కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేరళ హైకోర్టుకు చెందిన జస్టిస్ అనిల్ నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి గిరీష్లతో పాటు ఎమ్మెల్యేలు ముఖేశ్, కేపీఏ మజీద్, టీ సిద్ధిక్, కె.అన్నాలన్ ఇటీవల జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.
చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...
చేపల కూర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. చేపల్లోని పోషక విలువలు, చేపల పులుసులో వుపయోగించే సుగంధ ద్రవ్యాల కారణంగా చేపల కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చేపలులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు తింటుంటే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చేపల కూరలో ఉపయోగించే పసుపు వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు శోథ నిరోధక, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.
ఐపిఎల్ సీజన్ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి
క్రికెట్, ముఖ్యంగా ఐపిఎల్ వంటి వేగవంతమైన లీగ్లు, అత్యధిక పనితీరును కోరుతాయి. ఆటగాళ్లు తమ ఉత్తమ ప్రదర్శనను కొనసాగించడానికి బలం, ఓర్పుతో పాటుగా త్వరగా కోలుకోవడం అవసరం. కాలిఫోర్నియా బాదం వంటి సహజ ప్రోటీన్ వనరుతో సహా సరైన పోషకాహారం వారి ఆటను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పనితీరును సమర్ధించడానికి ఒక సరళమైన, సహజమైన మార్గం, కాలిఫోర్నియా బాదం పప్పులు. సహజ ప్రోటీన్తో నిండిన ఇవి కండరాల కోలుకోవడానికి సహాయపడతాయి. నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి, ఆటగాళ్లు తమ తదుపరి మ్యాచ్కు సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తాయి.
ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?
ఉదయాన్నే సరైన అల్పాహారం తీసుకోనట్లయితే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా పలు రుగ్మతలు పట్టుకుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్నిచ్చే ఎంపికలను చేసుకుంటూ ఏది ఎలా తినాలో అదే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి ఎంపికలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే పాలు తాగే అలవాటు కొందరికి వుంటుంది, ఇలా చేస్తే ప్రోటీన్లు తక్కువగానూ చక్కెర స్థాయిలు అధికంగా శరీరంలో చేరి చేటు చేస్తాయి. ఉదయాన్నే కాఫీ లేదా టీతో కలిపి బిస్కెట్లు తినే అలవాటు ఆకలిని చంపేస్తుంది, దీనితో అల్పాహారం కొద్దిగానే తినగలుగుతారు. కొందరికి శాండ్విచ్ తినే అలవాటు వుంటుంది. ఉదయాన్నే అవి తింటే ఒక్కసారిగా బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి.