శనివారం, 24 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:26 IST)
సంబంధిత వార్తలు
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఇది నో పార్కింగ్ జోన్
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి.
"ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.
"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి.
"వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్..భారత్ ఫ్యూచర్ సిటీకి యూఏఈ ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ అయిన భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రాధాన్యత లభించింది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ 2026 సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రచారం చేయడంతో దీనికి ఈ గుర్తింపు లభించింది. ఆర్థికంగా బలంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి దీనికి గట్టి మద్దతు లభించింది. ఆ దేశ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, ప్రాజెక్టును వేగంగా అమలు చేయడానికి ఇరుపక్షాల అధికారులతో కూడిన ఒక సంయుక్త టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రవీణ్ కుమార్కు సజ్జనార్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నాయకత్వం వహిస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, శుక్రవారం బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు ఒక నోటీసు జారీ చేశారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని ఆ నోటీసులో కోరారు. సిట్ చీఫ్పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడు.. భర్తను సోదరుడి సాయంతో చంపేసిన భార్య
తన వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించినందుకు ఒక మహిళ తన సోదరుడి సహాయంతో తన భర్తను హత్య చేసిందని డీఎస్పీ నాగరాజు శుక్రవారం తెలిపారు. ఈ ఘటన బుధవారం పెదరవీడు మండలం పరిధిలో జరిగింది. మృతుడు, దోర్నాలకు చెందిన అడపాల లాలూ శ్రీను (38), 17 సంవత్సరాల క్రితం సున్నిపెంటకు చెందిన ఝాన్సీని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను లారీ డ్రైవర్గా పనిచేసేవాడు, కొన్ని చెడు అలవాట్లకు బానిసయ్యాడు. రెండు నెలల క్రితం, గంజాయి విక్రయాల కేసులో అతన్ని ఒంగోలు జైలుకు రిమాండ్ చేశారు.
77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఏపీ శకటాన్ని ప్రదర్శించట్లేదు..
77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించడం లేదు. ఆంధ్రప్రదేశ్ 2023, 2024 2025 సంవత్సరాలలో వరుసగా మూడు సంవత్సరాల పాటు తన శకటాలను విజయవంతంగా ప్రదర్శించింది. అయితే నిబంధనల మేరకు ఒక రాష్ట్రం వరుసగా మూడు సార్లు మాత్రమే తన శకటాలను ప్రదర్శించడానికి అనుమతి ఉంటుంది. తదుపరి సంవత్సరానికి వెంటనే ప్రాతినిధ్యం ఉండదు. అందుకే జనవరి 26న ఏపీ తన శకటాన్ని ప్రదర్శించడం లేదు.
దావోస్లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్
దావోస్: ఈ వారం ప్రారంభంలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం బ్లైజ్ ఇంక్తో కట్టుబాటు లేని అవగాహన ఒప్పందం(MoU)పై సంతకం చేసినట్లు ఈ రోజు ప్రకటించింది. ఈ అవగాహన ఒప్పందం తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH)ను ప్రారంభించాలనే ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుండగా, అనువర్తిత, పరిశ్రమ ఆధారిత కృత్రిమ మేధస్సు కోసం రాష్ట్రాన్ని ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ఆశయంలో ఒక ప్రధాన అడుగు ముందుకు వేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు
భారతదేశం అంతటా స్టెరాయిడ్ల విస్తృతమైన, తరచుగా పర్యవేక్షణ లేని వాడకంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లకోమాకు ప్రధాన కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఇది కోలుకోలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితికి చేరుతోంది. అలెర్జీలు, చర్మ పరిస్థితులు, శ్వాసకోశ వ్యాధులు, ఓవర్-ది-కౌంటర్ కంటి చుక్కలుగా కూడా సాధారణంగా ఉపయోగించే స్టెరాయిడ్లు దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. తరచుగా రోగులు ఆప్టిక్ నరాలకి దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని గ్రహించకుండానే ఇవి వాడేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే గ్లకోమాతో నివసిస్తున్న 12-13 మిలియన్ల మందికి నిలయంగా ఉంది.
బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?
బొప్పాయి పండులో ఫైబర్ వుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఐతే ఇదే బొప్పాయిలో కొన్ని వ్యతిరేక సమస్యలను కూడా తెస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. బొప్పాయి విత్తనాలు, మూలాలు, ఆకుల కషాయం గర్భంలోని పిండానికి హాని కలిగించే అవకాశం వుందని చెపుతారు. పండని బొప్పాయి పండ్లలో రబ్బరు పాలు అధికంగా ఉంటాయి, ఇవి గర్భాశయ సంకోచానికి కారణమవుతాయి. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికం, బొప్పాయి అధికంగా తినడం పురుషులకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం వుందని చెప్తారు. బొప్పాయి పండ్లలోని ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్కు గురవుతారు. బొప్పాయి రక్తం పలుచబడటానికి మందులతో సంకర్షణ చెందుతుంది.
ఈ సీజన్లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. చల్లని వాతావరణం వైరస్లు వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుంది, అంటే ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతారు. మరి శుభవార్త ఏమిటి? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా ఉండవచ్చు- తరచుగా చేతులు కడుక్కోవడం, బాగా తినడం, వెచ్చగా ఉండటం వంటివి. మనకు వచ్చింది ఫ్లూ జ్వరమా లేదా అంతకంటే తీవ్రమైనదా అని గుర్తించడం కష్టం. ఎందుకంటే అనేక లక్షణాలు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి.
భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?
భోజనం చేసిన వెంటనే కొందరు ఏవేవో తినేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్నింటి జోలికి వెళ్లకూడదు. వెళితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాము. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది కనుక తీసుకోరాదు. భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన వెంటనే మద్యం తాగితే అది శరీరానికి హానికరం, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.