శుక్రవారం, 16 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
శుక్రవారం, 21 జులై 2017 (17:53 IST)
వాట్సాప్ జోక్స్... తప్పు చేయకుండా క్షమాపణ అడిగే వాడే?
వాసు: "తప్పు చేసేవారిని క్షమించే వాడే మనిషి" సురేష్ : తప్పు చేయకుండానే క్షమించమని కోరే వాడే భర్త.
వాసు: "తప్పు చేసేవారిని క్షమించే వాడే మనిషి"
సురేష్ : తప్పు చేయకుండానే క్షమించమని కోరే వాడే భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని
చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత వుంది. ఇప్పుడు పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి పరిస్థితి కూడా అలాగే వున్నట్లు కనబడుతోంది. ఒకవైపు కీలకమైన స్థావరాలను కోల్పోవడమే కాకుండా అంతర్యుద్ధాన్ని సైతం చవిచూస్తున్న పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోవడంలేదు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ చేతిలో బిక్కచచ్చి ప్రపంచ దేశాల కాళ్లూగెడ్డాలు పట్టుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ యుద్ధం గురించి మాట్లాడారు. భారత్ దాడిలో నాశనమైన రోడ్డు మార్గంలో దుమ్ములో పయనించి బుధవారం నాడు సియాల్ కోట్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ... భారతదేశం మళ్లీ యుద్ధం మాటెత్తితే ఇక వారికేమీ మిగలదనీ, సర్వస్వం కోల్పోతారంటూ చెవాకులు పేలారు.
ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్నాథ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు దేశాలు తలపడ్డాయి కూడా. ఈ సైనిక చర్యలో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా, భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్థాన్ దిగివచ్చింది. కేవలం 23 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది.
Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు
హైదరాబాద్ శుక్రవారం నగర శివారులోని మేడ్చల్లోని అత్వెల్లిలోని తన ఇంట్లో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భవన నిర్మాణ కార్మికురాలు కె. లక్ష్మి (50) గత కొన్ని రోజులుగా ఇంట్లో ఒంటరిగా ఉంది. లక్ష్మి శరీరంపై గాయాలు కనిపించాయి. మేడ్చల్ పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ బృందం నమూనాలను సేకరించింది. పరిసరాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆమె సహజంగా మరణించిందా లేదా హత్య కేసునా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం
పూణే జిల్లాలోని చకన్ ప్రాంతంలో నైట్ షిఫ్ట్ కోసం పనికి వెళ్తున్న 27 ఏళ్ల మహిళపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి, దాడి చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రకాష్ భాంగ్రేగా గుర్తించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో జరిగిందని ఒక అధికారి తెలిపారు. ఆ మహిళ మేడంకర్వాడి ప్రాంతంలోని తన బస్ పికప్ పాయింట్ వద్దకు నడుచుకుంటూ వెళుతుండగా నిందితుడు ఆమెను అడ్డగించి లాక్కెళ్లి, అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 1) శివాజీ పవార్ తెలిపారు.
Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)
Balochistan బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ నుంచి విడిపోయిందంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బుధవారం మే 14న ప్రకటించుకున్నది. ఇక అప్పట్నుంచి బలూచిస్తాన్ ప్రాంతాల్లో ప్రతి పట్టణంలో పండగ చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. బలూచిస్తాన్ సెక్యులర్ దేశమనీ, ఇక్కడ ప్రపంచంలోని అన్ని మతాల వారు స్వేచ్ఛగా వుండవచ్చంటూ వెల్లడిస్తున్నారు బలూచ్ బీఎల్ఎ ఉద్యమకారులు. మరోవైపు తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ ప్రపంచంలోని పలు దేశాలకు వారు లేఖలు కూడా రాసారు. మరి ప్రపంచ దేశాల స్పందన ఎలా వుంటుందో చూడాల్సి వుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?
ఇరు భోజనాల మధ్య సమయంలో కలిగే ఆకలి, తమ బరువు పట్ల అమిత జాగ్రత్త పడేవారికి ఒక గమ్మత్తైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇది తరచుగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుంది. అనారోగ్యకరమైన ఎంపికల వైపు మనల్ని దృష్టి సారించేలా ప్రోత్సహిస్తుంది. చివరికి మన ఆహార లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కానీ స్నాక్స్ సరిగా తింటే అది సమస్య కాదు. అది బరువు తగ్గడానికి అవసరమైన మద్దతు కూడా ఇస్తుంది. డాక్టర్ రోహిణి పాటిల్- ఎంబిబిఎస్, పోషకాహార నిపుణులు వెల్లడించే దాని ప్రకారం, బాదం, పండ్లు , కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను నియంత్రిత భాగాలలో తీసుకోవడం కీలకం.
పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్
పైల్స్ లేదా మొలలు. ఈ సమస్య పలు కారణాల వల్ల వస్తుంది. మలబద్ధకం, ఫైబర్ లేని పదార్థాలు తినడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, అధికంగా బరువులు ఎత్తడం, అసహజ రీతిలో శృంగారం, జన్యు సంబంధ సమస్యలతో పాటు ఎక్కువసేపు టాయిలెట్ ఆపుకోవడం వంటివాటివల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బైటపడాలో తెలుసుకుందాము. రాత్రిపూట పడుకునే ముందు పసుపు వేసిన పాలను తాగితే ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం కలుగకుండా వుండేందుకు ఓ స్పూన్ నెయ్యిని ఆహారంలో కలుపుకుని తినాలి. టీ ట్రీ ఆయిల్, కొబ్బరినూనె కలిపి రాత్రిపూట పడుకునే ముందు పైల్స్ వున్నచోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.
పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?
పసుపు పాలు లేదా గోల్డెన్ మిల్క్ ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఈ పసుపు పాలు తయారుచేయడానికి సరైన మార్గం ఏమిటో చూద్దాం. పసుపు పాలు తాగడం వల్ల జలుబు, ఫ్లూ నయం కావడంతో పాటు దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. నల్ల మిరియాలను పసుపు పాలలో కలిపి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. గోల్డెన్ మిల్క్ తయారుచేయడానికి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని అరకప్పు వెచ్చని పాలలో కలపండి. తీపి లేకుండా తాగలేకపోతే కాస్త బెల్లం జోడించండి. పాలను గ్యాస్పై వేడి చేసి అందులో పసుపు వేయాలి.
రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?
తేనె. తేనెను సహజ రోగనిరోధక శక్తి కలిగివున్నదిగా చెపుతారు. తేనెను సేవిస్తున్నట్లయితే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనెతో కలిపి తాగడం మంచిది. శరీరానికి శక్తిని అందించడంలో తేనె చాలా మంచిది. వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.