సంబంధిత వార్తలు
- #HBDPawanKalyan : భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్
- వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- బెంగుళురూ రోడ్డు ప్రమాదం : డీఎంకే ఎమ్మెల్యే కొడుకు - కోడలు మృతి
- అమెజాన్ ప్రైమ్కు "భీమ్లా నాయక్" డిజిటల్ రైట్స్
- డివైడర్ను ఢీకొట్టిని కారు.. తెరుచుకోని ఎయిర్బ్యాగులు - ఎమ్మెల్యే కుమారుడు మృతి
రైలు ఏసీ కోచ్లో అర్థనగ్నంగా ఎమ్మెల్యే, ప్రయాణికులు బెంబేలు
జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నా నుండి న్యూఢిల్లీ వెళ్తున్నప్పుడు తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ యొక్క AC ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో లోదుస్తులలో తిరుగుతూ కనిపించారు. ఈ సంఘటన గురువారం జరిగింది.
కోచ్లోని ఎమ్మెల్యే వేషధారణ తోటి ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించింది. ఇది దాదాపు గొడవకు దారితీసింది.
"ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పై కేసునమోదు చేశామని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) రాజేష్ కుమార్ అన్నారు.
ప్రయాణంలో కడుపు నొప్పిగా ఉన్నందున నేను అండర్గార్మెంట్స్ మాత్రమే ధరించాను "అని ఎమ్మెల్యే అన్నారు. కోచ్లో ఎమ్మెల్యే తెల్లటి చొక్కాలో తిరుగుతూ కనిపించారు.
తర్వాతి కథనం
