కరోనా వైరస్ అనేక రంగాలను వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా దేశంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక రంగం బాగా దెబ్బతింది. ప్రతి రంగంపైనా ఈ కరోనా వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదాయం తగ్గిపోవడంతో ఏకంగా ప్రభుత్వాలే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. ఇపుడు దేశ పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది....