జిడ్డు చర్మాన్ని తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

గురువారం, 29 నవంబరు 2018 (13:31 IST)
జిడ్డు చర్మం గలవారు ఇంట్లో దొరికే పదార్థాలతో ప్యాక్ తయారుచేసి ముఖానికి రాసుకుంటే ముఖాన్ని కాంతివంతం చేయెచ్చు. అదెలాగంటే.. పది ద్రాక్ష పండ్లను మెత్తని పేస్ట్‌లా తయారుచేసి అందులో నిమ్మరసం కోడిగుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే జిడ్డు చర్మం తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.
 
ఒకవేళ ఇలాంటి పండ్లు సౌందర్య సాధనాలను ఉపయోగించి ప్యాక్ చేసేందుకు సమయం, ఓపికా లేనప్పుడు.. నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో ముఖాన్నంతటినీ బాగా రుద్ది 15 నిమిషాల పాటు మర్దనా చేసి అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసినట్లయితే.. ముఖంలో జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా, తాజాగా తయారవుతుంది.
 
ఇలా చేయడం వలన నిమ్మరసంలో ఉండే నేచురల్ క్లెన్సర్లు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. ద్రాక్ష పండ్ల రసం వలన చర్మానికి మృదుత్వం వస్తుంది. కోడిగుడ్డు వల్ల చర్మం వదులుకాకుండా కాపాడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్యాక్‌ను పొడి చర్మం గలవారు మాత్రం వాడకూడదు. ఒకవేళ వాడినట్లయితే.. వారి చర్మం మరింత పొడిబారిపోతుంది.

అన్నీ చూడండి

కల్లు తాగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కల్లు ప్రయోజనాలు తెలుసా?

NATS: సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామంటున్న NATS అధ్యక్షుడు రాజ్ అల్లాడ

నాడు వంట మనిషి.. నేడు బెంగాల్‌ రాష్ట్ర మంత్రి...

గుర్రపు స్వారీ పేరుతో బాలికకు లైంగిక వేధింపులు

భారతదేశంలో డేటా సెంటర్లపై విమర్శలు.. ఖండించిన నారా లోకేష్

అన్నీ చూడండి

ఔత్సాహిక నటీనటులను ఆహ్వానిస్తున్న రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను

Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్

తర్వాతి కథనం
Show comments